NEWS

NEWS

నీళ్ళు..నిజాలు..! గత ప్రభుత్వం అబద్ధాలు..!!

Operation Sindoor

కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా కోటి ఎకరాలకు సాగు నీరు  అబద్దం.. లక్ష కోట్లు ఖర్చు చేసిన లక్ష ఎకరాలకు కూడా  సాగునీరు ఇవ్వలేదు ఈ ప్రాజెక్ట్  నిర్వహణ,  విద్యుత్ బిల్ కు ఏటా 25 వేల కోట్ల రూపాయల బడ్జెట్ అవసరం. 2020 లోనే  మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మాణంలో  లోపం ఇరిగేషన్ అధికారులు ఎల్ అండ్…

కేసీఆర్‌ దోపిడికి మేడిగడ్డ బలి

‘కాళేశ్వరం’ పై లక్ష కోట్ల దుర్వినియోగం..దఅవినీతిలో కేసీఆర్‌ భాగస్వామి  బ్లాక్‌ మెయిల్‌ చేసి బతకాలని యత్నం  9 ఏళ్లకు నల్గొండ బాధితులు గుర్తుకు వొచ్చారా..  బిజెపి, టీఆర్‌ఎస్‌లది ఒకే విధానం…  మేడిగడ్డ సందర్శనలో మీడియాతో  రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి జయశంకర్‌ భూపాలపల్లి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13 : కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల…

తెలుగు పత్రికకు కొత్త ఒరవడి దిద్దిన ఎడిటర్‌

(ఫిబ్రవరి 16 – నార్ల వర్థంతి)     కవిగా, రచయితగా, నాటకకర్తగా, విమర్శకుడుగా, అనువాదకుడుగా, పాత్రికేయునిగా అనేకులకు స్ఫూర్తి ప్రదాత. ఇంగ్లీషులో ఆలోచించి తెలుగులో రాసే మూసలో కొట్టుకుపోతున్న పాత్రికేయాన్ని ప్రజల భాషకు చేరువ చేశారు. తెలుగు పత్రికా రచనకు కొత్త గౌరవాన్ని, మర్యాదను సమకూర్చారు. ఎన్నో కొత్త పదాలు, పదబంధాలకు సృష్టికర్త ఆయన.…

అరకొర కేటాయింపులతో ఆశలు నెరవేరేనా!?

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కొలువుతీరిన కాంగ్రెస్‌ ప్రభుత్వం 2,75,891 కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ను ప్రవేశపెట్టింది. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ఆరు గ్యారెంటీలను వంద రోజులలో కచ్చితంగా నెరవేర్చి తీరుతామని ఆర్భాటంగా ప్రకటించింది. ఇచ్చిన మాట ప్రకారం 100 రోజుల్లో పూర్తిస్థాయిలో ఆరు గ్యారెంటీలను అమలు చేయడం కష్టమేనని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రవేశపెట్టిన…

తెలంగాణ ఏర్పాటులో సుష్మా కీలక పాత్ర!

ఆమె మద్దతుతోనే తెలంగాణ బిల్లు ఆమోదం  నేడు సుష్మా స్వరాజ్‌ జయంతి తెలంగాణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందడంలో సుష్మా స్వరాజ్‌  కీలకపాత్ర పోషించారు. ఆమె జన్మదిన సందర్భంగా సుష్మా పాత్ర గురించి ఒక్కసారి మననం చేసుకుందాం… 2014 ఫిబ్రవరి 18వ తేదీ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లును లోక్‌సభలో…

‘కృష్ణా’పై రెండు పార్టీల డ్రామాలు

 బిఆర్‌ఎస్‌కు వోటేస్తే డ్రైనేజీలో వేసినట్టే హామీలను విస్మరించిన కాంగ్రెస్‌ను కడిగి పారేయండి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లకుపైగా గెలవబోతుంది ప్రజాహిత యాత్రలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ వొచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌తో సహా ఎవరితోనూ పొత్తు ఉండదని వెల్లడి వేములవాడ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12 :…

కృష్ణాపై విజయం సాధించాం మాజీ మంత్రి కెటిఆర్‌ ట్వీట్‌

ప్రజాతంత్ర,ఇంటర్నెట్‌ డెస్క్‌,ఫిబ్రవరి 12 : కృష్టానది ప్రాజెక్టుల నిర్వహణను కేంద్రానికి అప్పగించ బోమంటూ సోమవారం తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్‌ పార్టీ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన వేళ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్‌ ‘ఎక్స్‌’ వేదికగా ఆసక్తికరంగా స్పందించారు. బీఆర్‌ఎస్‌ తలపెట్టిన ‘ఛలో నల్గొండ ఎఫెక్ట్‌!’ కారణంగా అధికార పార్టీ ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతుందని వ్యాఖ్యానించారు.…

ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించేది లేదు

అసెంబ్లీలో ప్రజా ప్రభుత్వం తీర్మానం  కేసీఆర్‌ సభకు ఎందుకు రాలేదు..? ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టా..?…వ్యతిరేకిస్తున్నట్టా..? దక్షిణ తెలంగాణకు కృష్ణా జలాలే ఆధారం  సభలో హరీష్‌ రావు పచ్చి అబద్ధాలు శాసన సభ చరిత్రలో కీలక ఘట్టం :అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి ఏపీకి కృష్ణాజలాలను ధారపోసింది కేసీఆరే:నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌…

రాహుల్‌ భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర షెడ్యూల్‌ మార్పు

చత్తీస్‌గఢ్‌లో కొనసాగుతున్న యాత్ర న్యూదిల్లీ, ఫిబ్రవరి 12 : రాహుల్‌ భారత్‌ జోడో న్యాయ యాత్ర షెడ్యూల్‌ మార్పుకాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో న్యాయ యాత్ర ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో కొనసాగుతోంది. అయితే త్వరలో జరగనున్న యూపీ షెడ్యూల్‌లో స్పల్ప మార్పు చోటుచేసుకుంది. ఈ నెల 16న ఉత్తరప్రదేశ్‌లోకి రాహుల్‌ యాత్ర ప్రవేశించనుంది.…

నేడు మంత్రులు, ఎంఎల్‌ఏలతో కలిసి… సిఎం కాళేశ్వరం సందర్శన

అక్రమాలను బయటపెట్టడమే లక్ష్యం  వేలకోట్లు నీటి పాలయ్యాయని నేతల ఆరోపణ హైదరాబాద్‌, ఫ్రిబ్రవరి ఫిబ్రవరి 12 : కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ లోపాలను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంఎల్‌సీలు నేరుగా పరిశీలించనున్నారు. దాదాపు 80 మంది ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి ఆయన నేడు మంగళవారం మేడిగడ్డ బ్యారేజీ వద్దకు రానున్నారు.…