ఇచ్చిన మాట ప్రకారం నియామకాలు

పదేళ్లు నిరుద్యోగుల పట్ల బీఆరెస్ నిర్లక్ష్యం ˜త్వరలోనే గ్రూప్ 1 పరీక్ష నిర్వహిస్తాం -గురుకుల ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందజేసిన సిఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : ఉద్యోగ నియామకాల విషయంలో పదేళ్లు బీఆరెస్ నిర్లక్ష్యం వహించిందని, వాళ్ల ఉద్యోగాలు ఊడగొట్టగానే నిరుద్యోగులకు ఉద్యోగాలు వొచ్చాయని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.…









