NEWS

NEWS

మేడారం జాతర అద్భుతం

ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు న్యూదిల్లీ, ఫిబ్రవరి 21 : ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ, తెలంగాణ కుంభమేలాగా పిలిచే మేడారం సమ్మక్క సారక్క జాతర మంగళవారం నుంచి ప్రారంభం అయిన సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. ‘మేడారం జాతర.. గిరిజనుల…

ఆరు గ్యారెంటీలపై స్పష్టత ఇవ్వండి

నిధులు ఎలా సమకూరుస్తారో ప్రజలకు చెప్పండి …ఆర్టీసీ బస్సులో ఫ్రీ జర్నీతో జీవితాలు మారవు మహాలక్ష్మి కింద 2500 ఎప్పుడు ఇస్తారు… బిఆర్‌ఎస్‌ ఓడినా పెద్దగా నష్టం లేదు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : ఎన్నికల సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను…

గద్దెలపై కొలువుదీరిన సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు..

మేడారం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21: సారలమ్మ రాకతో మేడారం మహా జాతర తొలి ఘట్టానికి పునాదులు పడ్డాయి. తాడ్వాయి మండలం కన్నేపల్లి గ్రామం నుంచి  సాయంత్రం ఐదు గంటల సమయంలో సమ్మక్క కూతురు అయిన  సారలమ్మను జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, ఐటిడిఏ పీవో అంకిత్‌, ఎస్పీ శబరీష్‌ ల ఆధ్వర్యంలో సారలమ్మ ప్రధాన పూజారి…

ప్రభుత్వాన్ని పడగొడతారా…టచ్‌ చేసి చూడండి

భువనగిరికి 200 కోట్లు ఇవ్వలేని అసమర్థుడు గడ్కరీని కలిసి ఆర్‌ఆర్‌ఆర్‌కు నిధులు అడిగాం..రాష్ట్రం కోసం ప్రధానిని కూడా కలుస్తాం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి ఫైర్‌ కేసుల నుంచి తప్పించుకోవడానికి బిజెపితో లోపాయకారి ఒప్పందానికే దిల్లీకి కెసిఆర్‌ అని ఆరోపణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : ప్రభుత్వాన్ని పడగొడ్తమన్నట్టుగా కేంద్రమంత్రి కిషన్‌…

గద్దెపైకి చేరిన సారలమ్మ

అమ్మవారి రాకతో మహాజాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతం ప్రధాన పూజారి కాక సారయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జనసంద్రమైన గద్దెల ప్రాంగణం విద్యుత్‌ దీప కాంతులతో వెలిగిపోతున్న మేడారం.. శివాలెత్తిన భక్తజనం..సారలమ్మకు భక్తి  శ్రద్ధలతో మొక్కులు (మండువ రవీందర్‌రావు) మేడారం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21: లక్షలాది మంది భక్తులు ఎదురుచూస్తున్న ఘడియ రానే వచ్చింది. సారలమ్మ…

మేడారంలో కీలక ఘట్టం ఆవిష్కృతం

గద్దెపైన కొలువుదీరిన సారలమ్మ…మంత్రి సీతక్క పూజలు తల్లుల విశిష్టత అన్ని  దిక్కుల్లో ప్రతిబింబించేలా జాతర నిర్వహిస్తున్నామని మంత్రి వెల్లడి మేడారం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : తెలంగాణ కుంభమేలా మేడారం జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైందని, కన్నెపల్లి నుంచి గద్దెపైకి వొచ్చి సారలమ్మ కొలువు తీరిందని రాష్ట్ర పంచాయతీరాజ్‌ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి దనసరి…

రాష్ట్రం నుంచి మూడు రాజ్యసభ సీట్లు ఏకగ్రీవం

రేణుకాచౌదరి, అనిల్‌, వద్దిరాజుల ఎన్నిక పెద్దల సభకు నడ్డా, సోనియాల ఏకగ్రీవ ఎన్నిక హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 : రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవా రం సాయంత్రం ముగియడంతో తెలంగాణ నుంచి పోటీలో ఉన్న ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో 3 స్థానాలకు కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు, బీఆర్‌ఎస్‌ నుంచి…

ఐఐటి హైదరాబాద్‌ను ప్రధాని మోదీ జాతికి అంకితం

వర్చువల్‌ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్‌ తమిళి సై హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 : ఐఐటీ హైదరాబాద్‌ను జమ్ము కాశ్మీర్‌ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం వర్చువల్‌గా పాల్గొన్న కార్యక్రమంలో జాతికి అంకితం చేశారు. 2008 ఆగస్టు 18న ఎద్దుమైలారంలోని ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ ఆవరణలో ఐఐటీ హైదరాబాద్‌ ప్రారంభమైంది. శాశ్వత క్యాంపస్‌ ఏర్పాటు…

బీజేపీతోనే అన్ని వర్గాలకు సమన్యాయం

వొచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో మోదీకి మద్దతివ్వండి  కాంగ్రెస్‌ ప్రభుత్వం రాహుల్‌ గాంధీకి ట్యాక్స్‌ కడుతుంది  కాంగ్రెస్‌ పార్టీ అంటేనే అవినీతి, కుంభకోణాలు  బీజేపీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా మక్తల్‌ రోడ్‌ షోలో కేంద్ర మంత్రి జి కిషన్‌ రెడ్డి    తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చిందని విమర్శ నారాయణపేట, ప్రజాతంత్ర,…

అసలైన ఘట్టం అవిష్కృతం

మేడారం అలయ అభివృద్ధికి 100 ఎకరాల భూసేకరణ..ఇప్పటికే 50 ఎకరాల పూర్తి  ఆలయ శాశ్వత అభివృద్ధికి ప్రత్యేక కమిటి తల్లుల ఆగమనానికి ఏర్పాట్లు పూర్తి  పరిశోధకులు, పూజారులు సహకారంతో తల్లుల వాస్తవ చరిత్రపై శిలాశాసనాలు  మినీ జాతర వరకు ఏర్పాటుకు ప్రయత్నం మేడారం అభివృద్ధికి  సిఎం సంపూర్ణ సహకారం  మీడియా సమావేశంలో మంత్రి సీతక్క మేడారం,…