NEWS

NEWS

భక్తులందరిపై సమక్క-సారలమ్మల దీవెనలు

అందరి సహకారంతో జాతర విజయవంతం రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23 : దక్షిణ తెలంగాణ కుంభమేలా మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి 110 కోట్ల నిధులు కేటాయించి అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు తమను ప్రోత్సహించారని రాష్ట్ర…

27న మరో రెండు హామీల అమలు ప్రారంభం…

రూ.2 లక్షల రుణమాఫీపై త్వరలోనే రైతులకు శుభవార్త త్వరలోనే ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ నియామకం…జర్నలిస్టుల సమస్యల పరిష్కారం  సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతోనే రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం అ మేడారంకు ప్రధాని రావాలి  ప్రపంచంలోనే గుర్తింపు పొందినా మహా జాతరను జాతీయ పండుగగా గుర్తించకుండా కేంద్రం వివక్ష    మేడారంలో మీడియా సమావేశంలో సిఎం రేవంత్‌ రెడ్డి…

మేడారంలో శాశ్వ‌త అభివృద్ధి ప‌నుల కోసం క‌మిటీ

నిపుణులు, భ‌క్తులు, ఆదివాసీ సంఘాల స‌ల‌హాలు తీసుకుంటాం.. మేడారం జాత‌ర‌కు జాతీయ‌హోదా క‌ల్పించాలి.. సమ్మక్క సారలమ్మ  దీవెన‌ల‌తోనే  ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. 27న రెండు గ్యారంటీల‌ను అమ‌లు చేస్తాం.. ప్రారంభోత్స‌వానికి ప్రియాంకా గాంధీ వ‌స్తారు.. మేడారం, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 23 : నిపుణులు,  భక్తులు, ఆదివాసీ సంఘాల  అభిప్రాయాలు తీసుకొని  ఆదివాసీల సంప్రదాయాలకు అనుగుణంగా మేడారంలో…

గుల్జార్‌.. ఓ సంగీత సాహిత్య ప్రవాహం!

‘‘ఉదయపు పూజలో మీరు చెప్పే శ్లోకం మొదలు సైకిల్పై ఈలలు వేస్తూ వస్తున్న పాల వ్యాపారి, భిక్షాటన చేస్తూ ఫకీర్‌ పాడుతున్నప్పుడు , వంటగది చుట్టూ అమ్మ హమ్‌ చేసే వరకు సంగీతం మన మనసు లోపల ఖాళీలను సహజంగా నింపుతుందని,  అది మనకు ఎప్పుడూ ప్రియంగానే ఉంటుందని   సంగీతం గురించి….’’ మీరు మీ…

గుండెల్లోని భావాగ్ని…

నవ్యత వైపు వేసే ప్రతి అడుగూ ఎంతగానో ఆలోచింపజేస్తుంది. కాలానుగుణమైన మార్పులను స్వీకరించి ముందుకు సాగడం కవిత్వ లక్ష్యం, లక్షణం కావాలి. బలీయమైన భావనాశక్తితో వస్తువు, విషయ నిష్టత, శబ్ద శక్తి కలిగి రమణీయమైన శైలితో వెలువడే కవిత్వం కలకాలం నిలిచిపోతుంది. నవనవోన్మేషమైన తాత్త్విక సంయోజనా నిపుణతను కలిగిన కవి రమణీయాక్షర  పరిమళాలను అద్ది ఉదాత్తమైన…

మేడారం జాతర ఆత్మగౌరవ ప్రతీక

మాజీ సిఎం కెసిఆర్‌ శుభాకాంక్షలు భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని ప్రభుత్వానికి సూచన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి చారిత్రక ప్రతీకలుగా, ఇలవేల్పులుగా సబ్బండ వర్గాలచేత పూజలందుకుంటున్న మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ…

‘మేడారం’కు జాతీయ హోదా అంటూ ఏదీ ఉండదు

జాతీయ స్థాయి గుర్తింపునకు చర్యలు సారలమ్మను దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మంత్రి వ్యాఖ్యలపై మండిపడ్డ కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ నేతలు ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : మేడారం జాతరను జాతీయ హోదా పండుగగా గుర్తించలేమంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దీనికి జాతీయహోదా అంటూ ఏదీ లేదన్నారు. మేడారం జాతరపై కేంద్రానికి ఎలాంటి…

తాగు నీటి సరఫరాకే తొలి ప్రాధాన్యం…

వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా కార్యాచరణ ప్రణాళిక సాగర్‌ నుంచి ఏపీ సాగు నీటికి నీరు తరలించకుండా చర్యలు అవసరమైన తాగు నీటి విడుదలకు కేఆర్‌ఎంబీకి లేఖ నిరుపయోగంగా నీటి వనరుల పునరుద్ధరణకు చర్యలు పంచాయతీరాజ్‌, పట్టణాభివృద్ధి, పురపాలక, నీటిపారుదల శాఖలు కలిసి పని చేయాలి జీహెచ్‌ఎంసీ పరిధిలోనూ తాగునీటి సమస్య లేకుండా చర్యలు తాగు…

27 లేదా 29 నుంచి మరో రెండు గ్యారంటీల అమలు

గృహలక్ష్మి, గ్యాస్‌ సిలిండర్‌ పథకాల ప్రారంభం     విధి విధానాలపై కేబినేట్‌ సబ్‌ కమిటీతో సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష  అర్హులందరికీ అందేలా పకడ్బందీ చర్యలకు అధికారులకు సిఎం ఆదేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : గృహలక్ష్మి, రూ.500లకు గ్యాస్‌ సిలిండర్‌ పథకాల అమలుకు వెంటనే సన్నాహాలు చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి…

నేడు మేడారం జాతరకు సిఎం రేవంత్‌

భారీగా ఏర్పాట్లు  చేసిన అధికారులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : నేడు మేడారం జాతరకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రానున్నారు. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో ఆయన మేడారం జాతరకు చేరుకుంటారు. ముఖ్యమంత్రి రాక సంధర్భంగా అధికారులు ఇప్పటికే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సామాన్య భక్తులతో పాటు విఐపీలు కూడా జాతరకు రానున్నందున అధికారులు పెద్ద…