NEWS

NEWS

బిఆర్‌ఎస్‌కు మరో షాక్‌

సిఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధం..వారం రోజుల్లో ముహూర్తం ఫిక్స్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించుకునేందుకు మంత్రి పొంగులేటి వ్యూహం భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 03 : బిఆర్‌ఎస్‌ వరుసగా షాక్‌లు తాకుతూనే ఉన్నాయి. గత కొద్ది రోజులుగా ఎంపిలతో సహా పలువురు బిఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు…

రైట్‌..రైట్‌..ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి పొన్నం…

ప్రయాణికులతో మాటా మంతి మరో వెయ్యి బసులు అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడి   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 3 : సచివాలయంలో తన విధులు, జిల్లాల్లో సమావేశాలతో నిత్యం బిజీగా ఉండే మంత్రి పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌ ఆకస్మికంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్‌ నుంచి మహబూబ్‌ నగర్‌ వెళ్తున్న…

ఇందిరమ్మ ఇళ్లతో సహా అన్ని హామీలు నెరవేరుస్తాం..

రవాణా, బీసీ సంక్షేమ శాఖ  మంత్రి పొన్నం  ప్రభాకర్‌ అమీర్‌ పేటలో స్వయంగా జీరో కరెంట్‌ బిల్లులు  తీసి ఇచ్చిన మంత్రి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 3 : అధికారంలోకి వొచ్చిన 90 రోజుల్లోనే తాము ఇచ్చిన అనేక హామీలను అమలు చేశామని, ఇందిరమ్మ ఇండ్లతో సహా అన్ని గ్యారెంటీలను నెరవేర్చుతామని రవాణా, బీసీ సంక్షేమ…

జాతీయ రాజకీయాల్లో తెలుగు వారి పాత్ర తగ్గుతుంది

కేంద్ర కేబినెట్‌లోనూ ప్రాతినిధ్యం తక్కువే.. జాతీయ స్థాయిలో రాణించేందుకు అందరూ కలిసిరావాలి.. ‘గవర్నర్పేట్‌ టు గవర్నర్స్‌ హౌజ్‌’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో  ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 3 : జాతీయ రాజకీయాల్లో తెలుగు వారి పాత్ర కాలక్రమంగా తగ్గుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. గతంలో సంజీవరెడ్డి, పీవీ నరసింహారావు, ఎన్టీఆర్‌ జాతీయ…

‘కాళేశ్వరం’ పరిశీలనకు ఐదుగురు సభ్యులతో కేంద్ర కమిటీ

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు, లోపాలపై అధ్యయనం నాలుగు నెలల్లో నిపుణుల కమిటీ నివేదిక   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 3 : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాన్ని పరిశీలించేందుకు నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ ఆదివారం నిపుణుల కమిటీని నియమించింది. కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్‌…

సందడిగా ఈటల నివాసం

మల్కాజ్‌గిరి బిజెపి అభ్యర్థిగా పేరు ఖరారుతో అభిమానుల కోలాహలం మల్కాజ్‌ గిరి, ప్రజాతంత్ర, మార్చి 03 : రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో మల్కాజ్‌ గిరి లోక్‌ సభ స్థానం నుంచి బిజెపి అభ్యర్ధిగా ఈటల రాజేందర్‌ పేరును అధినాయకత్వం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈటలకి అభిమానుల తాకిడి ఎక్కువయ్యింది. బీజేపీ నేతలు, కార్యకర్తలు,…

ఎస్‌.వెంకట్‌ నారాయణ్‌కు ‘పొత్తూరి’ స్మారక పురస్కారం!

(రేపు సాయంత్రం హైదరాబాద్‌ రవీంద్ర భారతిలో తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్‌ రెడ్డి ప్రముఖ పాత్రికేయుడు ఎస్‌.ఎంకట్‌ నారాయణ్‌కు పొత్తూరి స్మారక పురస్కారం అందజేస్తున్నసందర్భంగా…) ఇండియా టుడే మాజీ ఎగ్జిక్యూటివ్‌, సీనియర్‌ ఎడిటర్‌ ఎస్‌ వెంకట్‌ నారాయణ్‌ అర్ధ శతాబ్దం పైగా దేశ విదేశాలలో గణుతికెక్కిన ప్రముఖ పాత్రికేయులు. ఆయన జర్నలిస్ట్‌ గా ప్రపంచంలో 65 దేశాలు…

శ్రామికవర్గాల భద్రతే ఆరోగ్య, అభివృద్ధికి దారులు..

(04 – 10 మార్చి ‘‘జాతీయ భద్రతా వారోత్సవాలు/దినోత్సవాలు’’ సందర్భంగా…) ‘జీవితం అమూల్యమైంది, అనుక్షణం భద్రతా స్ప్రహను కలిగి ఉందాం’ అనే నినాదాన్ని నిత్యం మననం చేసుకుంటూ సురక్ష కవచాలు ధరించి జీవనయానం చేద్దాం. భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన, పరిశ్రమల్లో విషవాయువులు లీక్‌ కావడం, రైలు పట్టాలు తప్పడం, విమానాలు కుప్పకూలడం, బస్సు ప్రమాదాలు ఎదురుకావడం…

లోక్‌సభ ఎన్నికల బిజెపి జాబితాలో 9మందికి ఛాన్స్‌..

మల్కాజిగిరి దక్కించుకున్న ఈటల రాజేందర్‌  పార్టీలో చేరిన  బీబీ పాటిల్‌, భరత్‌లకు చోటు న్యూదిల్లీ, మార్చి 2 : రాబోయే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ శనివారం తొలి విడత అభ్యర్థులను ప్రకటించగా ముగ్గురు సిట్టింగ్‌ ఎంపిలకు తిరిగి అవే స్థానాలు దక్కాయి. ఈటల  రాజేందర్‌ మల్కాజిగిరి నుంచి సీటు దక్కించుకున్నారు. మెదక్‌పై రఘునందన్‌ రావు…

ఎన్నికల వేళ డిఫెన్స్‌లో బిఆర్‌ఎస్‌..

పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్నకొద్ది బిఆర్‌ఎస్‌ పార్టీకి నీటి ప్రాజెక్టుల ఉచ్చు బిగుస్తున్నది. ఇదే అంశంపైన బిఆర్‌ఎస్‌ను ప్రజలముందు నగ్నంగా నిలబెట్టాలని కాంగ్రెస్‌ యత్నిస్తున్నది. అయితే ఇదేఅంశాన్ని తిప్పికొట్టడంద్వారా అంతామంచే చేశామని బిఆర్‌ఎస్‌ చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, ఆ పార్టీకి ఈ ప్రాజెక్టుల వ్యవహారం ఇప్పుడు జీవన్మరణ సమస్యగామారింది. ప్రపంచంలోని అద్భుతాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఒకటంటూ…