NEWS

NEWS

‌ప్రొఫెసర్‌ ‌సాయిబాబా నిర్దోషి

మావోయిస్ట్ ‌సంబంధాలను తోసిపుచ్చిన బాంబే హైకోర్టు •విడుదలకు ఆదేశాలు ముంబై, మార్చి 5 : మావోయిస్టులతో సంబంధాల ఆరోపణల  కేసులో దిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ ‌సాయిబాబాకు భారీ ఊరట లభించింది. సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని బాంబే హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఆయనకు విధించిన జీవిత ఖైదును రద్దు చేస్తూ మంగళవారం న్యాయస్థానం తీర్పు…

‌ప్రధాని మోదీ పర్యటన విజయవంతం

•ప్రజల నుంచి అద్భుతమైన స్పందన •నేటి నుంచి ‘మన మోదీ’ ‘ప్రశ్నిస్తున్న తెలంగాణ’ పేర్లతో క్యాంపేయిన్స్.. •రాష్ట్ర వ్యాప్తంగా ఎల్‌ఈటీ స్క్రీన్‌ ‌వ్యాన్ల ద్వారా ప్రచారం.. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ ‌రెడ్డి   హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 5 : తెలంగాణలో రెండ్రోజుల ప్రధానమంత్రి పర్యటన విజయవంతమైందని, ప్రజల నుంచి అద్భుతమైన స్పందన…

భారతదేశంలో న్యాయానికి సాధ్యతను పెంచడం

‘‘సులభతరం న్యాయం’’ అనే పదం బహుళ ఫోరమ్‌లలో కేవలం నైతిక ఆవశ్యకతగా మాత్రమే కాకుండా, ఇది అందరికీ జీవించే వాస్తవమని నిర్ధారించడానికి ఉపయోగించబడిరది. భారత సర్వోన్నత న్యాయస్థానం వజ్రోత్సవాలలో  గౌరవ భారత ప్రధాని  నరేంద్ర మోదీ ‘‘సులభతర న్యాయం ప్రతి పౌరుడి హక్కు’’ అని ఉద్బోధించారు. న్యాయ సౌలభ్యం అడ్డంకులను తొలగించడం, ప్రాప్యతను పెంచడం, భౌగోళిక…

గ్లాకోమా రహిత ప్రపంచ నిర్మాణమే మన లక్ష్యం కావాలి..!

06 – 12 మార్చి ‘‘ప్రపంచ గ్లాకోమా వారం’’ సందర్భంగా ప్రకృతి అందాల విందు ఆరగించడానికి రెండు కళ్లు చాలవు. కంటి చూపు ఉన్నపుడే సప్తవర్ణ సింగిడి రంగుల ప్రపంచాన్ని దర్శిం చవచ్చు. భగవంతుడి సృష్టిని కళ్లారా చూడగల గడమే ఓ అపూర్వమైన ఆస్తి. దృష్టి దోషమున్న అభాగ్యుల జీవితాల్లో కారు చీకట్లే రాజ్యమేలుతాయి. కంటి…

అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్‌, ‌బీజేపీల్లో అసంతృప్తి బీఆర్‌ఎస్‌లో నైరాశ్యం..

‘‘‌కొత్త అభ్యర్ధులను ప్రకటించిన హైదరాబాద్‌, ‌మల్కాజిగిరి, జహీరాబాద్‌ ‌విషయంలో మాత్రం ఆ పార్టీలోని సీనియర్‌ ‌నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి ఎంతో లాయల్‌గా ఉండే మురళీధర్‌రావు లాంటి సీనియర్‌ ‌నాయకుడుకూడా అభ్యర్ధుల ఎంపిక విషయంలో  అసంతృప్తికి గురికావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ముఖ్యంగా మల్కాజిగిరి, హైదరాబాద్‌ ‌స్థానాలకు ఎంపిక చేసిన అభ్యర్ధులపట్ల ఆయనతోపాటు మరో సీనియర్‌నేత…

వికసిత భారత్‌కు ప్రజల మద్దతు కావాలి

అభివృద్ధిలో  వారి భాగస్వామ్యం ఎంతో ముఖ్యం  కాళేశ్వరం అవినీతిలో విచారణపై అనుమానాలు  బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్‌ కుమ్మక్కయింది  ఆదిలాబాద్‌ బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ ఆదిలాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 4 : వికసిత్‌ భారత్‌ కోసం తమ పార్టీ కృషి చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇందుకోసం అనేక కార్యక్రమాలతో ముందుకు పోతున్నామని…

కేంద్రంతో ఘర్షణ వైఖరి రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం

ఎన్నికలలోనే రాజకీయం…అభివృద్ధి విషయంలో కాదు రాష్ట్రాభివృద్ధిలో రాజీ లేదు…భేషజాలు లేవు ప్రధాని మోదీ పెద్దన్నలా సహకరించాలి ప్రధాని రాష్ట్ర పర్యటన సందర్భంగా ఆదిలాబాద్‌ సభలో సిఎం రేవంత్‌ రెడ్డి ఆదిలాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 4 : రాజకీయాలు ఎన్నికల సమయంలోనే.. అభివృద్ధి విషయంలో కాదని సిఎం రేవంత్‌ రెడ్డి కేంద్రంతో సంబంధాలపై తన వైఖరిని స్పష్టం…

ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు..ఒక సమీక్ష

ఇటీవల అడ్వకేట్స్‌ యూనియన్‌ ఫర్‌ డెమోక్రసీ అండ్‌ సోషల్‌ జస్టిస్‌ అనే సంస్థ ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లపై వేసిన పిటిషన్‌ ను విచారించిన మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు జనరల్‌ కేటగిరి కులాల వారికి మాత్రమే ఎలా వర్తిస్తాయి?ఇతర కులాల్లో ఆర్థికంగా వెనుకబడ్డ వారి పరిస్థితి ఏంటి? అంటూ కేంద్రాన్ని ప్రశ్నించడంతో పాటు ఆరు వారాల్లో స్పందించాలని…

కాంగ్రెస్‌ పార్టీ బాటలో బీజేపీ!

విచిత్రమేమంటే ఏడు దశాబ్దాల పాలనలో కాంగ్రెస్‌ అనుసరించిన సంస్కృతిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ , అమిత్‌ షాలు అమలు చేస్తున్నారు. దర్యాప్తు సంస్థలను గుప్పిట్లో పెట్టుకోవడం, పార్టీల్లో సీనియర్లను పక్కన పెట్టడం, ముఖ్యమంత్రులను మార్చడం తదితర నిర్ణయాలన్నీ గతంలో కాంగ్రెస్‌ చేసి చూపింది. బిజెపి రాజకీయాల తీరు కాంగ్రెస్‌ సంస్కృతికి ఏ మాత్రం భిన్నంగా లేవనడానికి…

నేడు రాష్ట్ర పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ

నేడు ఆదిలాబాద్‌లో..రేపు సంగారెడ్డిలో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన…బహిరంగ సభలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 3 : నేడు ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి రానున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా.. నేడు ఉదయం 10 గంటల 20 నిమిషాలకు ప్రధాని ఆదిలాబాద్‌ చేరుకోనున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అలాగే..పూర్తయిన…