ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి

మావోయిస్ట్ సంబంధాలను తోసిపుచ్చిన బాంబే హైకోర్టు •విడుదలకు ఆదేశాలు ముంబై, మార్చి 5 : మావోయిస్టులతో సంబంధాల ఆరోపణల కేసులో దిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబాకు భారీ ఊరట లభించింది. సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని బాంబే హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఆయనకు విధించిన జీవిత ఖైదును రద్దు చేస్తూ మంగళవారం న్యాయస్థానం తీర్పు…









