NEWS

NEWS

జ‌ర్న‌లిస్టులకు కేటాయించిన‌ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

– పేట్‌బ‌షీరాబాద్‌లో 38 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి చుట్టూ కంచె నిర్మాణం మేడ్చ‌ల్ – మ‌ల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండ‌లం పేట్‌బ‌షీరాబాద్‌లో జ‌ర్న‌లిస్టుల‌కు కేటాయించిన ప్ర‌భుత్వ భూమిని హైడ్రా కాపాడింది. స‌ర్వే నంబ‌రు 25/2 లోని 38 ఎక‌రాల భూమి చుట్టూ బుధ‌వారం ఫెన్సింగ్ వేసింది. గ‌తంలో భూమిని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ జ‌ర్న‌లిస్ట్స్ మ్యూచ్యువ‌ల్లీ ఎయిడెడ్…

కర్నూలు వద్ద బస్సు ప్రమాదం

కర్నూలు వద్ద బస్సు ప్రమాదం ఈ రోజు (అక్టోబర్ 24, శుక్రవారం) తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్, కర్నూలు జిల్లాలోని చిన్న టేకురు గ్రామం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. * సమయం: తెల్లవారుజామున సుమారు 3:00 నుండి 3:30 గంటల మధ్య. * ప్రమాద వివరాలు: హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్…

పౌర హక్కులే కాదు ..బాధ్యతలూ కలిగివుండాలి

  కానిస్టేబుల్ ప్రమోద్ పై దాడి జరుగుతున్న సమయంలో   పౌరులు స్పందించి, కానిస్టేబుల్ ప్రాణాలను కాపాడి ఉంటే, రియాజ్ పోలీసులకు సకాలంలో చిక్కి, అతనిపై చట్టపరమైన విచారణ మాత్రమే జరిగి ఉండేది. తద్వారా, రియాజ్ మరణానికి దారితీసిన ఎన్కౌంటర్ వంటి పరిస్థితిని నివారించగలిగే వారేమో..! పౌరుల నిర్లక్ష్యం, సామాజిక బాధ్యత పట్ల లోపించిన స్పృహ ఒక ప్రాణాన్ని…

దీపావళి పర్వదిన శుభాకాంక్షలు

దీపం ఇంటికి వెలుగునిస్తుంది .. మానవత్వం ఆరోగ్యకర సమాజానికి వెలుగునిస్తుంది ద్వేషాన్ని విడనాడుదాం..సోదరభావాన్ని చాటిచెప్పుదాం దీపావళి శుభాకాంక్షలు.. -ప్రజాతంత్ర

జాతీయ‌వాదుల‌కు మింగుడు ప‌డ‌ని తాలిబ‌న్ల‌ స్నేహం!!

పాకిస్తాన్ కోణం ఎట్లా ఉన్న‌ప్ప‌టికీ, తాలిబ‌న్ల‌లో చాలామంది భార‌త్‌ను ఒక హిందూ మెజారిటీ దేశంగా, ముస్లింల అణ‌చివేత‌కు పాల్ప‌డుతున్న దేశంగా ప‌రిగ‌ణిస్తున్నారు. అదేవిధంగా హిందూ జాతీయ‌వాదులు ఆఫ్ఘ‌నిస్తాన్‌ను హిందువుల ఉనికి, భ‌ద్ర‌త‌ల‌కు ప్ర‌మాద‌కారిగా భావిస్తున్నారు. ముఖ్యంగా ఘ‌జ‌నావిడ్-దిల్లీ  సుల్తానుల కాలంలో జ‌రిగిన ప‌రిణామాలను ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా చూపుతున్నారు. మ‌రి దేశీయంగా ఇస్లామిక్ ఉగ్ర‌వాదాన్ని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న…

 పొన్నం కామెంట్‌- కాంగ్రెస్‌కు మ‌రో త‌ల‌నొప్పి

గోపీనాథ్‌ ‌మరణించి కేవలం నాలుగు నెలలుమాత్రమే అవుతున్న తరుణంలో భార్యగా ఆమె దుఃఖించ‌డం సహజం. దాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఎన్నికలకు లింక్‌ ‌పెట్టడాన్ని పలువురు అసహనం వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యంగా ఆమె ఏడుపు కృత్రిమమనడం నిజంగా ఎంతటి ఆమానవత్వమన్న విమర్శలు వస్తున్నాయి. ఆమె ఆగని దుఃఖాన్ని ప్రజల సానుభూతితో వోట్లను దండుకోవడానికి కారుస్తున్న కన్నీరన్న మంత్రి, ఆమె…

ఎన్ఎస్ఎస్ లక్ష్మా రెడ్డి ఇక లేరు 

చేవెళ్ల మాజీ శాసనసభ్యులు, ఎన్ఎస్ఎస్ వార్తా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కొండా లక్ష్మారెడ్డి (84)  అనారోగ్యం తో  ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ  సోమవారం   మృతి చెందారు. . ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కొండా వెంకట రంగారెడ్డి మనుమడైన లక్ష్మారెడ్డి గతంలో ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా,  ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ గ్రీవెన్స్…

  ‘ఆ దేశంలో’…ఒక రాష్ట్రం పైకి మరో రాష్ట్రం బలగాల మోహరింపు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశాల మేరకు, టెక్సాస్ నేషనల్ గార్డ్ బలగాలు భారత కాలమానం ప్రకారం గురువారం  ఇల్లినాయిస్‌కు చేరుకున్నాయి. అయితే, ఇల్లినాయిస్ గవర్నర్ మరియు చికాగో నగర అధికారులు ఈ మోహరింపును తీవ్రంగా వ్యతిరేకించారు, దీనిపై కోర్టులో దావా కూడా వేశారు. మోహరింపు వివరాలు: * ఎవరు మోహరించారు: యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు…

స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న  రాష్ట్ర డిజిపి బి శివధర్ రెడ్ది..

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్ 05: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఆదివారం కుటుంబ సమేతంగా రాష్ట్ర డిజిపి బి శివధర్ రెడ్డి దర్శించుకున్నారు. ముందుగా కొండపైకి చేరుకున్న డిజిపి బి శివధర్ రెడ్ది కి ఆలయ సంప్రదాయ స్వాగతం పలికిన ఆలయ అర్చకులు అనంతరం గర్భాలయంలో స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామి…

ఇజ్రాయెల్ గాజా నివాసితులకు ‘చివరి హెచ్చరిక’

గాజా స్ట్రిప్‌లోని నివాసితులకు ఇజ్రాయెల్ సైన్యం (IDF) ‘చివరి హెచ్చరిక’ లేదా ఖాలీ  చేయమని ఆదేశాలను జారీ చేయడం ఈ ప్రాంతంలో కొనసాగుతున్న సంఘర్షణలో ఒక కీలక పరిణామం. ఈ హెచ్చరిక  ఇజ్రాయెల్ తన సైనిక చర్యను మరింత తీవ్రతరం చేయబోతున్నదనీ, ముఖ్యంగా హమాస్‌కు బలమైన స్థావరం ఉన్నట్లు భావించే ప్రాంతాల్లో ఇది జరుగుతుందని సూచిస్తుంది.…