NEWS

NEWS

రక్తదానం చేసిన డీజీపీ

  పోలీసు అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమాల సందర్భంగా డిజిపి కార్యాలయంలో తొలిసారి రక్తదాన శిబిరం నిర్వహణ. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమాల సందర్భంగా బుధవారం నాడు డీజీపీ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. తొలిసారిగా డీజీపీ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించిన కార్యక్రమంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్  బి.శివధర్ రెడ్డి రక్తదానం…

మాజీ మంత్రి హరీష్ రావు కు పితృ వియోగం…

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ గారు మంగళ వారం తెల్లవారు జామున 3 గం ల ప్రాంతంలో కన్ను మూసారు. వారి పార్థివ దేహం సందర్శనార్థం హైదరాబాద్ లోని హరీష్ రావు స్వగృహం క్రిన్స్ విల్లాస్ లో ఉంచబడుతుంది . వారి అంత్యక్రియలు ఈ రోజు మధ్యాహ్నం ఫిల్మ్ నగర్…

శౌర్య సాహసాలు ప్రదర్శించిన పోలీసులు

  చికిత్స పొందుతున్న డిసిపి ,పిఎస్ఓ లను పరామర్శించిన డిజిపి, కమిషనర్ హైదరాబాద్: సోమాజిగూడ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సౌత్ ఈస్ట్ డిసిపి చైతన్య కుమార్, పిఎస్ఓ విఎస్ఎన్ మూర్తిలను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి ఆదివారం నాడు పరామర్శించారు. వారి చికిత్స గురించి అడిగి…

మాజీ మంత్రి హరీశ్ రావు కృషి…

  “జోర్డాన్ లో అనేక ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కొన్న తమను ఆదుకొని, స్వదేశానికి తిరిగి వచ్చేలా చేసిన  బీఆర్ఎస్ పార్టీకి, ఖర్చులు భరించిన  మాజీ మంత్రి హరీష్ అన్నకు  ధన్యవాదాలు..” సొంతుళ్లకు చేరుకున్న 12 మంది జోర్డాన్ వలస కార్మికులు ఉపాధి నిమిత్తం జోర్డాన్ వెళ్లి వివిధ కారణాలతో అక్కడే చిక్కుకున్న 12 మంది వలస…

జ‌ర్న‌లిస్టులకు కేటాయించిన‌ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

– పేట్‌బ‌షీరాబాద్‌లో 38 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి చుట్టూ కంచె నిర్మాణం మేడ్చ‌ల్ – మ‌ల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండ‌లం పేట్‌బ‌షీరాబాద్‌లో జ‌ర్న‌లిస్టుల‌కు కేటాయించిన ప్ర‌భుత్వ భూమిని హైడ్రా కాపాడింది. స‌ర్వే నంబ‌రు 25/2 లోని 38 ఎక‌రాల భూమి చుట్టూ బుధ‌వారం ఫెన్సింగ్ వేసింది. గ‌తంలో భూమిని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ జ‌ర్న‌లిస్ట్స్ మ్యూచ్యువ‌ల్లీ ఎయిడెడ్…

కర్నూలు వద్ద బస్సు ప్రమాదం

కర్నూలు వద్ద బస్సు ప్రమాదం ఈ రోజు (అక్టోబర్ 24, శుక్రవారం) తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్, కర్నూలు జిల్లాలోని చిన్న టేకురు గ్రామం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. * సమయం: తెల్లవారుజామున సుమారు 3:00 నుండి 3:30 గంటల మధ్య. * ప్రమాద వివరాలు: హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్…

పౌర హక్కులే కాదు ..బాధ్యతలూ కలిగివుండాలి

  కానిస్టేబుల్ ప్రమోద్ పై దాడి జరుగుతున్న సమయంలో   పౌరులు స్పందించి, కానిస్టేబుల్ ప్రాణాలను కాపాడి ఉంటే, రియాజ్ పోలీసులకు సకాలంలో చిక్కి, అతనిపై చట్టపరమైన విచారణ మాత్రమే జరిగి ఉండేది. తద్వారా, రియాజ్ మరణానికి దారితీసిన ఎన్కౌంటర్ వంటి పరిస్థితిని నివారించగలిగే వారేమో..! పౌరుల నిర్లక్ష్యం, సామాజిక బాధ్యత పట్ల లోపించిన స్పృహ ఒక ప్రాణాన్ని…

దీపావళి పర్వదిన శుభాకాంక్షలు

దీపం ఇంటికి వెలుగునిస్తుంది .. మానవత్వం ఆరోగ్యకర సమాజానికి వెలుగునిస్తుంది ద్వేషాన్ని విడనాడుదాం..సోదరభావాన్ని చాటిచెప్పుదాం దీపావళి శుభాకాంక్షలు.. -ప్రజాతంత్ర

జాతీయ‌వాదుల‌కు మింగుడు ప‌డ‌ని తాలిబ‌న్ల‌ స్నేహం!!

పాకిస్తాన్ కోణం ఎట్లా ఉన్న‌ప్ప‌టికీ, తాలిబ‌న్ల‌లో చాలామంది భార‌త్‌ను ఒక హిందూ మెజారిటీ దేశంగా, ముస్లింల అణ‌చివేత‌కు పాల్ప‌డుతున్న దేశంగా ప‌రిగ‌ణిస్తున్నారు. అదేవిధంగా హిందూ జాతీయ‌వాదులు ఆఫ్ఘ‌నిస్తాన్‌ను హిందువుల ఉనికి, భ‌ద్ర‌త‌ల‌కు ప్ర‌మాద‌కారిగా భావిస్తున్నారు. ముఖ్యంగా ఘ‌జ‌నావిడ్-దిల్లీ  సుల్తానుల కాలంలో జ‌రిగిన ప‌రిణామాలను ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా చూపుతున్నారు. మ‌రి దేశీయంగా ఇస్లామిక్ ఉగ్ర‌వాదాన్ని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న…

 పొన్నం కామెంట్‌- కాంగ్రెస్‌కు మ‌రో త‌ల‌నొప్పి

గోపీనాథ్‌ ‌మరణించి కేవలం నాలుగు నెలలుమాత్రమే అవుతున్న తరుణంలో భార్యగా ఆమె దుఃఖించ‌డం సహజం. దాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఎన్నికలకు లింక్‌ ‌పెట్టడాన్ని పలువురు అసహనం వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యంగా ఆమె ఏడుపు కృత్రిమమనడం నిజంగా ఎంతటి ఆమానవత్వమన్న విమర్శలు వస్తున్నాయి. ఆమె ఆగని దుఃఖాన్ని ప్రజల సానుభూతితో వోట్లను దండుకోవడానికి కారుస్తున్న కన్నీరన్న మంత్రి, ఆమె…