NEWS

NEWS

రాష్ట్ర వ్యాప్తంగా ఆనందోత్సాహాలతో హోలీ వేడుకలు

ఉత్సాహంగా పాల్గొన్న యువత…రంగులమయంగా మారిన హైదరాబాద్‌ ఈవెంట్లతో రెట్టింపయిన పండుగ సందడి భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించిన దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజల హోలీ వేడుకలు ఆదిలాబాద్‌ జిల్లాలో పండుగ పూట విషాదం…వార్దా నదిలో స్నానానికి దిగి నలుగురు యువకులు మృతి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 25 : రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం హోలీ వేడుకలను ప్రజలు…

మహిళలపై దాడి హేయమైన చర్య : కిషన్‌ రెడ్డి

మేడిపల్లి, ప్రజాతంత్ర, మార్చి 25 : చెంగిచర్ల ఘటనలో గాయపడ్డ పలువురు మహిళలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్‌ రెడ్డి పరామర్శించారు. చెంగిచర్లలో ఆదివారం హోలీ వేడుకలు జరుకుంటున్న వారిపై ఓ వర్గం గూండాలు దాడికి పాల్పడి విచక్షణారహితంగా ప్రవర్తించడం హేయమైన చర్య అని ఫైరయ్యారు. గాయ పడ్డ గిరిజన మహిళలు…

బ్యాంకర్ల నుంచి రైతులకు వేధింపులు అధికమయ్యాయి

రుణ మాఫీపై ప్రభుత్వం తక్షణం ప్రకటన చేయాలి లేదంటే రైతులతో కలిసి సచివాలయ ముట్టడి మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ అగ్ర నేత హరీష్‌ రావు రుణాలు చెల్లించొద్దని అన్నదాతలకు సూచన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 25 : రుణమాఫీపై రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం తక్షణం ప్రకటన చేయకపోతే లక్షలాది రైతులతో సచివాలయాన్ని ముట్టడిస్తామని మాజీ మంత్రి,…

గంజాయి మత్తులో టెన్త్‌క్లాస్‌ అమ్మాయిలు!

రాష్ట్రంలో గంజాయి చాపకింద నీరులా విస్తరిస్తోంది. మొన్నటి వరకు హైదరాబాద్‌ నగరానికే పరిమితమైన ఈ మత్తు పదార్థాలు, ప్రస్తుతం గ్రామాలకూ పాకాయి. యువత నుంచి ఇప్పుడు పిల్లలనూ ఈ ముఠాలు తమ వినియోగదారులుగా మార్చుకుంటున్నాయి. తాజాగా జగిత్యాల జిల్లాకు చెందిన బాలబాలికలే టార్గెట్గా సాగుతున్న డ్రగ్స్‌, గంజాయి ముఠా అరాచకాలు యాధృచ్చికంగా వెలుగులోకి వచ్చాయి. ఓ…

పాఠశాలలో దండనపై ఆలోచించాలి…!

నేటి తరం విద్యార్థిని విద్యార్థులకు సమాజం పట్ల కనీస అవగాహన, గౌరవమర్యాదలు లేకుండా పోతున్నాయి. అందుకు కారణాలు అనేక విధాలుగా ఉండవచ్చు.. తల్లిదండ్రులే పిల్లలకు స్వేచ్ఛ ఇచ్చి వారు ఏమి చేస్తున్నారనే విషయాలను వారి తప్పు తెలిసే వరకు కూడా తమ పిల్లలు ఇలా చేస్తున్నారనే విషయాలు కూడా కొన్ని సందర్భాల్లో నమ్మశక్యం కానివి ఉంటుంటాయి..…

కాంగ్రెస్‌ టార్గెట్‌ 14 ..

12 సీట్లు మనవేనంటున్న బిఆర్‌ఎస్‌, డబుల్‌ డిజిట్‌ లక్ష్యంగా బిజెపి ఎట్టి పరిస్థితిలో 14 పార్లమెంటు స్థానాలను గెలుచుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. మూడు నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని సాధించిన కాంగ్రెస్‌ అదే జోష్‌ తో  ముందుకు దూసుకు పోవాలనుకుంటున్నది. రాష్ట్రంలో క్షీణించిపోయిన కాంగ్రెస్‌ను పునరుద్ధరించేందుకు  ఏరికోరి తనకు…

నేటి నుండి భద్రాద్రి రామయ్య పెళ్ళి వేడుకలు షురూ…

 పెళ్ళి కుమారుడుగా రామయ్య ముస్తాబు    నేడు రామాలయంలో వసంతోత్సవం, డోలోత్సవం  కల్యాణానికి తలంబ్రాలు సిద్ధం చేయనున్న దేవస్థానం భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 24 : పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం స్వామివారి కల్యాణానికి సోమవారం నాటి నుండి పనులు ప్రారంభించనున్నారు. హోలీ పౌర్ణమి సందర్బంగా శ్రీ స్వామివారికి వసంతోత్సవం, డోలోత్సవం…

బిజెపికి బాండ్లు.. కంపెనీలకు కాంట్రాక్టులు

కేంద్ర ఏజెన్సీల చర్యలతో నేరుగా ముడిపడిన వైనం ఇండియా కూటమి చెక్కుచెదర లేదు.. లోక్‌సభ ఎన్నికల్లో 272 మార్క్‌ను దాటుతుంది కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరామ్‌ రమేష్‌ బీజేపీకి అనుకూలంగా పలు కంపెనీలు కొనుగోలు చేసిన రూ.4,000 కోట్ల విలువైన బాండ్లతో వారికి కాంట్రాక్టుల కేటాయింపుతో ప్రత్యక్షంగా లింక్‌ ఉందని, వాటిపై కేంద్ర ఏజెన్సీలు ప్రారంభించిన…

కాళేశ్వరం పేరుతో కేసీఆర్‌ కుటుంబం లక్ష కోట్లు దోపిడీ

 3 పిల్లర్లు కాదు…కుప్పకూలిన 3 వ్యవస్థలు  కేసీఆర్‌ తప్పుడు నిర్ణయం…కాళేశ్వరం నిర్మాణం  బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనలో సాగునీటి ప్రాజెక్టులపై లక్షల కోట్లు వెచ్చించినా మారని పరిస్థితి  ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ సన్నాహక సమావేశంలో  టి.జె.ఎస్‌ అధ్యక్షులు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ ఖానాపూర్‌, ప్రజాతంత్ర, మార్చి 24 : దేశ చరిత్రలోనే..ఇప్పటివరకు కాళేశ్వరంలా కూలిపో యిన ప్రాజెక్టు లేదని…

శాంతి సౌబ్రాతృత్వాలకు ప్రతీక హోలీ పండుగ

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హోలీ శుభాకాంక్షలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 24 : ప్రేమ ఆప్యాయత సంతోషాల హరివిల్లుగా, శాంతి సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచే హోలీ రంగుల పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. సహజ సిద్ధమైన రంగులతో సాంప్రదాయ పద్ధతులతో ఈ రంగుల  పండుగను ప్రజలు సంతోషంగా…