NEWS

NEWS

పది తర్వాత పయనమెటు…

పదవ తరగతి తరువాత విద్యార్థులు తమ కెరీర్‌ను ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎంత చెప్పినా సరే.. విద్యార్థులు తమకు ఇష్టం ఉన్న కోర్సునే చదవాలి.దాంతో ఆ కోర్సులో రాణించి మంచి కెరీర్‌ను, మంచి భవిష్యత్తును పొందేందుకు అవకాశం ఉంటుంది.  విద్యార్థుల జీవితాల్లో కీలక ఘట్టాల్లో మెదటిది,…

నేడు రైతుల వద్దకు కేసీఆర్‌

ఎండిన పంట పొలాల పరిశీలన జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల పర్యటన షెడ్యూల్‌ ఇదీ.. హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 30 : సాగునీరు లేక  పంటలు ఎండిపోయి, అకాల వర్షాలతో దెబ్బతిని తల్లడిల్లిపోతున్న  రైతాంగానికి  ఆత్మస్థైర్యాన్ని  అందించేందుకు  బీఆర్‌ఎస్‌ అధినేత మాజీ సీఎం కేసీఆర్‌ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఆదివారం ఆయన నేరుగా రైతులను కలుసుకొని…

మా ఎమ్మెల్యేలను టచ్‌ చేస్తే అంతే సంగతులు

48 గంటల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలుతుంది మంత్రి మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి హెచ్చరిక హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి30: బిజెపి ఎమ్మెల్యేలను ముట్టుకుంటే కాంగ్రెస్‌ ప్రభుత్వా న్నే కూల్చేస్తామని తెలంగాణ మంత్రి కోమట ిరెడ్డి వెంకట్‌ రెడ్డికి బీజేపీ పక్ష నేత ఏలేటి మహేశ్వర రెడ్డి గట్టి కౌంటర్‌ ఇచ్చారు.…

మల్కాజిగిరిలో కాషాయ జెండా ఎగురవేయటం ఖాయం: ఈటల రాజేందర్‌

బిఆర్‌ఎస్‌కు కాలం చెల్లింది.. కాంగ్రెస్‌ పని ఖతమైంది.. మూడోసారి మోదీ ప్రధాని కావడం ఖాయం ప్రతి చోట, ప్రతి నోట కమలం పాటే : ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ కార్యకర్తలే బిజేపి బలం.. దేశం కోసం ధర్మం కోసం పని చేసేది బిజేపి మాత్రమే మేడ్చల్‌ మల్కాజిగిరి/ఉప్పల్‌, ప్రజాతంత్ర, మార్చి 30:   మల్కాజిగిరిలో కాషాయ జెండా…

ప్రజాసంఘాల నిరంతర నిగాహ్’ అవసరం

ప్రజా సంఘాలు ఐక్యంగా ఉండి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి కాంగ్రెస్ పార్టీ వంద రోజుల పాలనపై ‘నిగాహ్’ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు ప్రజా సంఘాల పోరాటం వల్లనే తెలంగాణ వొచ్చింది.. ప్రొఫెసర్ రమా మెల్కొటే రేవంత్ ఇచ్చిన ఏడో హామీ’ ప్రజాస్వామ్య పునరుద్ధరణ ని నెరవేర్చాలి –వీక్షణం సంపాదకులు వేణుగోపాల్ ప్రజా సంఘాలను పట్టించుకునే…

ఆకలి కేకలు ఓ వైపు.. ఆహార వృధాలు వేరొక వైపు…

అన్నమో రామచంద్రా…’ అంటూ కోట్లమంది అన్నార్తుల ఆకలి కేకలు ఓ వైపు ఆహారపు వృధాలు వేరొక వైపు మనకు సర్వత్రా కనిపించే పరిస్ధితి. ఆహారం విలువ కొంత మందికే తెలుసు. ఎందుకంటే ఆహారం తినే వారికన్నా దానిని పండిరచే వారికే దాని విలువ ఎక్కువ తెలుస్తుంది. ఆహారం పారేయడానికి ఒక్క క్షణం చాలు, కాని ఆ ఆహారాన్ని…

కాంగ్రెస్‌ ప్రభుత్వం బీజేపీతో చేతులు కలిపింది దుమ్ముగూడెంలో అరెస్ట్‌ చేసిన ఆదివాసీలను విడుదల చేయాలి లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్‌ భద్రాచలం,ప్రజాతంత్ర,మార్చి,29 : ఇప్పుడు జరిగినవన్నీ పోలీసుల హత్యలేనని దీనికి పోలీసులే భాద్యత వహించాలని మావోయిస్టుపార్టీ అధికార ప్రతినిధి జగన్‌ శుక్రవారం లేఖ విడుదల చేసారు. గడ్చిరోలిలో జరిగిన పోలీసుల…

‘ప్రజాతంత్ర’ ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌

కాంగ్రెస్‌ పార్టీ 100 రోజుల పాలనపై  ప్రజాసంఘాల ‘నిగాహ్’ .. హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 29:  పాత అధికారానికి చెక్‌ పెట్టి తెలంగాణ ఇస్తామన్న హామీకి కట్టుబడి  రాష్ట్ర ఏర్పాటును సాకారం చేసిన కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావటానికి  ప్రజాసంఘాల విమర్శనాత్మకమైన ఆచరణే ఇతోధికంగా తోడ్పడినది.  ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వొచ్చి 100…

ఫోన్‌ట్యాపింగ్‌లో కెటిఆర్‌ చిప్పకూడా తినాల్సిందే

సిగ్గులేకుండా ట్యాప్‌ చేశామని చెప్పడం అహంకారమే వందరోజుల పాలనలో ప్రజల సమస్యలకు ప్రాధాన్యం ఉద్యోగులకు ఠంచన్‌గా జీతాలు ఇస్తున్నాం వాల్మీకి బోయల సమస్యలు పరిష్కరిస్తాం గాంధీభవన్‌ల్లో మీడియాతో సిఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌,ప్రజాతంత్ర,మార్చి29:  ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహ రంపై తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది ఫోన్‌లు విన్నామని కేటీఆర్‌  అంటున్నారని,…

కాంగ్రెస్‌ వల్లనే తెలంగాణ వొచ్చింది

 దీనిని ఎవరూ కాదనలేని సత్యం  కాంగ్రెస్‌లో చేరడంలో ఎలాంటి రాజకీయం లేదన్న కెకె  కడియంను పార్టీలోకి ఆహ్వానించిన దీపాదాస్‌  అంగీకరించిన కడియం, కావ్యలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి29:  కాంగ్రెస్‌ వల్లనే తెలంగాణ వొచ్చిందని, ఈ నిజాన్ని ఎవరూ కాదనలేరని బిఆర్‌ఎస్‌ రాజ్యసభ ఎంపీ కే. కేశవరావు అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం చేయాలన్న మాజీ సీఎం కేసీఆర్‌…