NEWS

NEWS

హామీల అమలుకు నోట్లు ముద్రిస్తారా…

కాంగ్రెస్‌ మేనిఫెస్టోపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 5 : కాంగ్రెస్‌ ప్రకటించిన హావ్నిలను అమలు చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఆఫీస్‌లో నోట్ల ముద్రణ ఏమైనా చేస్తారేమో… తెలియడం లేదని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి వ్యంగ్యా స్త్రాలు సంధించారు. శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోపై…

కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కూన శ్రీశైలం గౌడ్‌

కండువా కప్పి ఆహ్వానించిన దీపాదాస్‌ మున్షీ హైదరాబాద్‌,ఏప్రిల్‌5 : గ్రేటర్‌ హైదరాబాద్‌లో పుంజుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ కీలక నేతలను పార్టీలోకి చేర్చుకోవడంపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే బిజెపి నేత, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌ సిఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ దీపాదాస్‌ మున్షీ సమక్షంలో పార్టీలో చేరారు. కూన…

అన్న వస్త్రాల కోసం పోతే.. ఉన్న వస్త్రాలు పోయాయి

 కాంగ్రెస్‌ను నమ్మి వోటేస్తే నట్టేట ముంచారు  ప్రజలు మరోమారు వోటేసే ధైర్యం చేయరు  మెదక్‌ బిఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి పార్టీ నేతల సమావేశంలో మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు మెదక్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 5 : రాష్ట్ర ప్రజల పరిస్థితి అన్న వస్త్రాల కోసం పోతే.. ఉన్న వస్త్రాలు…

నేడు భారతీయ జనతాపార్టీ ఆవిర్భావ దినం

నాలుగు దశాబ్దాల క్రితం ఇదే రోజున అంటే … 1980 లోక్‌సభ ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీ పేరుతో  ఎప్రిల్‌ 6న  కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. ఈ నేపథ్యాన్ని పరిశీలిస్తే… 1951 అక్టోబర్‌ 21న ఢల్లీిలో శ్యాంప్రసాద్‌ ముఖర్జీ భారతీయ జనసంఫ్‌ు పార్టీని ఏర్పాటు చేశాడు. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు భావనలపై…

నా ఆరోగ్యం-నా హక్కు

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ ఏడవ తేదీన జరుపుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ఆరోగ్య అవగాహనను పెంచుకునే ముఖ్యమైన దినోత్సవం.దీనిని 1950 నుండి ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాము.ఈ రోజు ఆరోగ్య సంబంధ సమస్యల గురించి పౌరులు అవగాహన పెంచుకోవడానికి ఉద్దేశింపబడినది. ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందేశం ‘‘నా ఆరోగ్యం-నా హక్కు’’.ప్రపంచ దేశాలలోని…

బిఆర్‌ఎస్‌ నేతల అస్తిత్వ ఆరాటం !

రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం కొలువుదీరి..సరిగ్గా నాలుగు నెలలు మాత్రమే అయ్యింది. నాలుగు నెలల్లోనే కాంగ్రెస్‌ తెచ్చిన కరువు అంటూ..పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌ రావు మొదలు పార్టీ శ్రేణులందరూ ఆరోపణలు  అందుకున్నారు. చేనేతలకు బకాయిలు చెల్లించకుండా దస్త్రం పడేసిన కెటిఆర్‌ లేఖలు గుప్పిస్తున్నారు. చేనేతలపై రాజకీయ కక్షకు దిగారని వలపోస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఓ పరిశ్రమలో…

అసమర్థ పాలనతో రాష్ట్రం తిరోగమనం

తీవ్ర ఇబ్బందుల్లో అన్ని వర్గాల ప్రజలు ప్రాజెక్టులు ఎండిపోతున్నాయి చేనేత కార్మికులు, రైతులు బలవన్మరణాలకు పాల్పడే పరిస్థితి కాలం సృష్టించిన కరువు కాదు…కాంగ్రెస్‌ సృష్టిస్తున్న కరువు ప్రజలు ఉద్యమిస్తారు…జాగ్రత్త సిరిసిల్ల మీడియా సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ బిఆర్‌ఎస్‌ మద్దతుగా ఉంటుంది… రైతులు ధైర్యంగా ఉండాలి కరీంనగర్‌ జిల్లాలో ఎండిన పంటపొలాలు పరిశీలించిన బీఆర్‌ఎస్‌ అధినేత…

నేడు కాంగ్రెస్‌ ‘జన జాతర’

తుక్కుగూడలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలకు శంఖారావం హాజరు కానున్న ఖర్గే, రాహుల్‌, ప్రియాంకా సహా పలువురు అగ్రనేతలు అసెంబ్లీ తరహాలో చరిత్ర సృష్టించే లక్ష్యంతో సిఎం రేవంత్‌ ప్రణాళిక పది లక్షల మంది జన సమీకరణ లక్ష్యంగా చర్యలు   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 5 : అసెంబ్లీ…

పాంచ్‌ న్యాయ్‌..పచ్చీస్‌ గ్యారెంటీ..

 పంటలకు కనీస మద్దతు ధర..వ్యవసాయ పరికరాలపై జిఎస్టీ రద్దు  మహిళలకు ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్లు … దేశవ్యాప్తంగా కులగణన  విద్యారుణాల రద్దుకు నిర్ణయం….పెట్రోల్‌, డీజిల్‌ ధరల తగ్గింపు  ప్రతి పేద కుటుంబానికి ఏటా లక్ష నగదు బదిలీ యువతకు 30 లక్షల ఉద్యోగాల కల్పన  రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి తొలగింపు  రైల్వేల ప్రైవేటీకరణ…

నేత కార్మికులపై కాంగ్రెస్‌ కక్ష

వారి ఉపాధిపై దెబ్బకొట్టిన సర్కార్‌ కాంగ్రెస్‌ రాకతో అలముకున్న చీకట్లు వెంటనే ఆదుకునే ఏర్పాట్లు చేయాలి సిఎం రేవంత్‌ రెడ్డికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ బహిరంగ లేఖ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 4 : నేతన్నలపై కాంగ్రెస్‌ సర్కారు కక్ష కట్టిందని, వారిపై ఎందుకింత కక్ష అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు.…