NEWS

NEWS

ఫోన్‌ ట్యాపింగ్‌పై సిబిఐ విచారణ జరిపించాలి

గవర్నర్‌ను కలిసి లేఖ అందజేసిన బిజెపి బృందం సిబిఐకి అప్పగిస్తేనే దోషులు బయటపడతారు రేవంత్‌ సర్కార్‌ ఉదాసీనంగా ఉందన్న బిజెపి ఎంపి లక్ష్మణ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 6 : ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ రాష్ట్ర బీజేపీ నాయకుల బృందం శనివారం రాష్ట్ర గవర్నర్‌ రాధాకృష్ణన్‌ను కోరింది. ట్యాపింగ్‌ కేసుకు…

400 సీట్లతో మళ్లీ మాదే అధికారం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 6 : లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లతో కేంద్రంలో మళ్లీ అధికారం లోకి వొస్తామని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్స వం సందర్భంగా హైదరాబాద్‌ లోని కార్యాలయంలో ఆయన జెండా ఎగురవేసి మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ రోజురోజుకు కనుమరుగవుతుం దన్నారు. హామీలను నెరవేర్చే…

దేశంలో ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పు

370 సీట్ల లక్ష్యం కోసం విపక్షాలకు బీజేపీ బెదిరింపులు రాజ్యాంగాన్ని మార్చేందుకు మోదీ కుట్ర జైపూర్‌ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ అగ్ర నేత సోనియా గాంధీ విమర్శ రైతులు, పేదల గోడు వినే నాథుడే లేడని ఆవేదన   జైపూర్‌, ఏప్రిల్‌ 6 : దేశ గౌరవం, ప్రజాస్వామ్యానికి మోదీ తూట్లు పొడుస్తు న్నారని ప్రధానమంత్రి…

ప్రతి పేద కుటుంబానికి సంవత్సరానికి రూ. లక్ష

అన్ని వర్గాలకు న్యాయం చేయడమే కాంగ్రెస్‌ అభిమతం పదేళ్ళ మోదీ పాలనలో మరింత పేదరికంలోకి పేదలు కార్పొరేట్లకు లక్షల కోట్లు మాఫీ…రైతులకు మొండి చెయ్యి స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు మద్దతు ధరలు నిరుద్యోగులకు ప్రత్యేక శిక్షణ…ఉద్యోగ, ఉపాధి కల్పన తెలంగాణలో ఆరు గ్యారెంటీలు పక్యాగా అమలు దేశంలోనూ ఐదు గ్యారెంటీల అమలుకు కట్టుబడి పనిచేస్తాం…

కార్యకర్తల కష్టంతోనే తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం

తెలంగాణ స్పూర్తితో కేంద్రంలోనూ అధికారంలోకి వద్దాం.. రాష్ట్రంలో బీఆరెస్‌  మాదిరిగానే కేంద్రంలో బీజేపీని బొందపెట్టాలి.. చర్లపల్లి జైలులో కేసీఆర్‌ కు చిప్పకూడు ఖాయం.. తుక్కుగూడ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 6: తెలంగాణలో కార్యకర్తల శ్రమ, కష్టం, మీ త్యాగంతోనే  ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిరదని తెలంగాణ స్పూర్తితోనే  కేంద్రంలోనూ కాంగ్రెస్‌ ను…

విద్యుత్‌ వ్యాపారాన్ని వ్యతిరేకించిన తాతారావు

నేడు నార్ల తాతారావు వర్ధంతి భారత దేశ విద్యుత్‌ రంగానికి నార్ల తాతారావు చేసిన సేవలు చిరస్మరణీయాలు. విద్యుత్‌ కేంద్రాల డిజైన్లు మార్చడంలో ఆయన చూపిన ప్రతిభ మార్గదర్శకం అయింది. వివిధ పదవులు నిర్వహించి విద్యుత్‌ ఉత్పాదన సామర్థ్య పెంపుకు విశేష కృషి చేశారు. నార్ల తాతారావు ప్రఖ్యాత భారత విద్యుత్తు రంగ నిపుణుడు, పూర్వపు…

గాజాలో మారణహోమం నివారించాలి

గాజాపై ఇజ్రాయెల్‌  మారణహోమ యుద్ధం దాదాపు ఆరవ నెలలోకి ప్రవేశించడంతో, ఐక్యరాజ్యసమితి  ప్రకారం, ముట్టడి చేయబడిన పాలస్తీనా ఎన్‌క్లేవ్‌ ప్రపంచంలోని ‘‘అతిపెద్ద బహిరంగ స్మశానవాటిక’’గా మారే ప్రమాదం ఉంది. గాజాలో దిగ్బంధించబడిన 2.3 మిలియన్ల మంది ప్రజలు ఎదుర్కొంటున్న ‘‘ఆసన్న కరువు’’గురించి ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. 2023అక్టోబరు7 నుండి గాజాపై ఇజ్రాయెల్‌ దాడుల్లో కనీసం 32,226 మంది…

వెంటాడే ఆలోచనలతో అనారోగ్యం!

మంచి అలవాట్లతో మానసిక రుగ్మతలు దూరం   నేడు  ప్రపంచ ఆరోగ్య దినోత్సవం మానసిక భాదకు ఏదైనా కారణం కావచ్చు. మానసిక క్షోభను  బయటకు చెప్పలేక మనసులో దాచుకోలేక  మానసిక ఆరోగ్య నిపుణలను కలిస్తే  మెంటల్‌  అని అంటారేమోనని  ఎలాంటి చికిత్స తీసుకోకుండానే ఇంట్లోనే నాలుగు గోడల మధ్య చాలా మంది సతమతం అవుతుంటారు. ఆర్థిక…

ములుగు సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు మావోయిస్టులు మృతి

ములుగు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ములుగు జిల్లా కర్రిగుట్టలు-ఛత్తీస్‌గఢ్‌లోని పూజారి కాంకేర్‌ పరిధిలో ఉన్న అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. తప్పించుకునే క్రమంలో భద్రతా బలగాలపై మావోయిస్టులు కాల్పులు…

తెలంగాణ నుండే లోక్‌సభ ఎన్నికల శంఖారావం

పాంచ్‌ న్యాయ్‌ .. పచ్చీస్‌ గ్యారంటీస్‌  దిల్లీ పీఠానికి చేరుస్తాయని కాంగ్రెస్‌ నమ్మకం  భారీ ఎత్తు చేరికలకు వేదికయ్యే అవకాశం (మండువ రవీందర్‌రావు,  ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) లోకసభ ఎన్నికల శంఖారావం తెలంగాణ నుండే ప్రారంభించాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. దిల్లీలోని పార్టీ కార్యాలయంలో ముందస్తుగా శుక్రవారం పార్టీ మ్యానిఫోస్టోను విడుదల చేసినప్పటికీ, మొదటి సారిగా ఆ…