ఫోన్ ట్యాపింగ్పై సిబిఐ విచారణ జరిపించాలి

గవర్నర్ను కలిసి లేఖ అందజేసిన బిజెపి బృందం సిబిఐకి అప్పగిస్తేనే దోషులు బయటపడతారు రేవంత్ సర్కార్ ఉదాసీనంగా ఉందన్న బిజెపి ఎంపి లక్ష్మణ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6 : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ రాష్ట్ర బీజేపీ నాయకుల బృందం శనివారం రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ను కోరింది. ట్యాపింగ్ కేసుకు…









