NEWS

NEWS

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంబేడ్కర్‌ మహనీయుని పుణ్యమే..

పదేండ్ల బిఆర్‌ఎస్‌ పాలన సబ్బండ వర్గాల సంక్షేమంలో స్వర్ణయుగం.. ముఖ్యమంత్రి బిఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నివాళులు హైదరాబాద్‌,ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 13: దళిత బహుజన మైనారిటీ మహిళా వర్గాలు అన్ని రంగాల్లో సమానత్వంతో ఆత్మగౌరవంతో జీవించేలా పాలన అంది, అంబేడ్కర్‌ మహనీయుని ఆదర్శాలు, కార్యాచరణ సంపూర్ణంగా అమలులోకి వచ్చిన నాడే, దేశ స్వాతంత్య్రానికి సంపూర్ణ ఫలితం దక్కినట్టని,…

రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 14 సీట్లు ఖాయం

రాష్ట్రాన్ని మోసం చేసిన బీఆర్‌ఎస్‌, బీజేపీలకు శిక్ష తప్పదు బీజేపీలాగా కాంగ్రెస్‌ జుమ్లాలకు పాల్పడదు దేవరకొండ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌, ఏప్రిల్‌ 13 : వొచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి 14-15 స్థానాలు దక్కడం ఖాయమని పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి  ధీమా…

భారత ఆర్థిక వేత్త డా.బి.ఆర్‌ అంబేడ్కర్‌

భారతరత్నడా.బి.ఆర్‌ అంబేడ్కర్‌ పేరు వినగానే అందరి కీ వెంటనే స్ఫురించే  విషయం ఏమిటంటే స్వతంత్ర భారతావనికి దిశానిర్దేశం చేయడానికి  అహర్నిశలు శ్రమించి ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించిన గొప్ప రాజ్యాంగ నిర్మాత.  కోట్లాది మంది అణగారిన వర్గాల సాధికార కాంక్షకు ప్రతిరూపం. ఇంకా మరింత ముందుకు వెడితే  ఆయన ఒక  గొప్ప న్యాయ…

ఎన్నికల వేళ కచ్చతీవు తెరపైకి ఎందుకు…?

తమిళనాడులోని రామేశ్వరానికి 33 కిలోమీటర్ల దూరంలో, శ్రీలంకలోని జాఫ్నాకు 62 కిలోమీటర్ల దూరంలో హిందూ మహాసముద్రంలో కచ్చతీవు దీవి ఉంది. స్వాతంత్రానికి ముందు ఈ దీవి బ్రిటిష్‌ పాలకుల పరిధిలోని మద్రాస్‌ ప్రెసిడెన్సీ ఆధీనంలో ఉండేది. స్వాతంత్య్రం తర్వాత భారత్‌, శ్రీలంక ఈ దీవి తమకే చెందుతుందని ప్రకటించుకున్నాయి. అప్పటినుంచి రెండు దేశాల మధ్య కచ్చతీవుపై…

జార్జి రెక్కవిప్పిన రెవల్యూషన్‌..!!

అది తూర్పు దిక్కు వియత్నాం విప్లవ హోరు గాలులు విస్తున్న కాలం ! లాటిన్‌ అమెరికా జాతీయోద్యమాలజి అగ్ని పర్వతాలు వెగజల్లే లావావేడి గాలులు..! హిమగిరిరులను మరి గిస్తున్న కాలం సహారాఎడారి దేశాల నల్ల బానిసలు నైలునది కెరటాలై సామ్రాజ్య పునాదులను పెకలించి వేస్తున్న రaంరaూనిల షడ్జ ద్యానాలు విద్యాచనంలో మర్నోగుతున్న రోజులు పాలస్తీనా విమోచనోద్యమం…

కవితకు మూడురోజుల సిబిఐ కస్టడీ

అనుమతించిన రౌస్‌ అవెన్యూ కోర్టు న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 12 : ‌దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌ ‌కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీ విధిస్తూ దిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. ఏప్రిల్‌ 15‌వ తేదీ వరకు సీబీఐ కస్టడీలో ఉండనున్నారు. ఏప్రిల్‌ 15‌న ఉదయం 10 గంటలకు తిరిగి…

పిల్లులను, కుక్కలను కాదు… చంపితే సింహాన్నే చంపుతా

రజత్‌ ‌శర్మ అదాలత్‌లో సిఎం రేవంత్‌ ‌వ్యాఖ్యలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 12 : ‌తాను పిల్లులను, కుక్కలను చంపనని, చంపితే సింహాన్నే చంపుతానని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఇండియా టివిలో నిర్వహించే ఫేమస్‌ ‌టాక్‌ ‌షో ‘ఆప్‌ ‌కీ అదాలత్‌’ ‌కార్యక్రమంలో పాల్గొన్నారు. గురువారం దిల్లీకి వెళ్లిన ఆయన ఈ…

వరంగల్‌ ‌బిఆర్‌ఎస్‌ ఎం‌పి అభ్యర్థిగా మారేపల్లి సుధీర్‌ ‌కుమార్‌

‌పార్టీ నేతలతో చర్చించి ఖరారు చేసిన అధినేత కెసిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 12 : అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో డీలా పడిన బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఆచితూచి అడుగులు వేస్తుంది. ఎంపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. లోక్‌సభ ఎన్నికల్లో అధిక సంఖ్యలో సీట్లు గెలుచుకుని పునర్‌ ‌వైభవాన్ని చాటుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.…

పదేళ్లుగా దేశాభివృద్దికే అంకితం

అవినీతి నిర్మూలనకు ప్రాధాన్యం దర్యాప్తు సంస్థల దుర్వినియోగం సత్యదూరం రాజకీయనేతల విచారణ కేసులు 3 శాతం మాత్రమే మీడియా ఇంటర్వ్యూలో ప్రదాని మోదీ త్వరలోనే జమ్మూకశ్మీర్‌ ‌రాష్ట్రహోదా పునరుద్దరణ : కశ్మీర్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని న్యూ దిల్లీ/శ్రీనగర్‌, ఏ‌ప్రిల్‌ 12 : ‌లోక్‌సభలో భాజపా వరుసగా రెండుసార్లు మెజార్టీని సాధించి ఏర్పాటు చేసిన తమ…

భాజపాకి వోటు అడిగే హక్కు లేదు

వ్యతిరేకించాన వారిపై ఈడీ, సీబీఐ దాడులు చేనేతలకు కేంద్ర ప్రభుత్వం మొండిచేయి రేపు దీక్షకు దిగనున్న మంత్రి  పొన్నం ప్రభాకర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 12 : ‌రాష్ట్రంలో భాజపాకి వోటు అడిగే హక్కు లేదని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. రాష్ట్రానికి ఆ పార్టీ ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. కేంద్రంలోని భాజపా…