NEWS

NEWS

సీతారాముల ఆశీస్సులతో దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలి

CM Revanth Reddy

రాష్ట్ర ప్రజలకు సిఎం రేవంత్‌ రెడ్డి శ్రీరామనవమి శుభాకాంక్షలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 16 : భదాద్రి సీతారాముల ఆశీస్సులతో దేశంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆ భగవంతుడిని ప్రార్థించారు. రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి శ్రీ రామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. భదాద్రి శ్రీరాముని క్షేత్ర…

బీజేపీ తన పదేళ్ల వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు తెరపైకి తాజా ‘జుమ్లా’లు

వారి మ్యానిఫెస్టోలో మొత్తం అబద్ధాలు..వంచనలు  తారాస్థాయికి చేరిన నిరుద్యోగ ప్రస్తావనే లేదు  రైతుల ఆదాయం రెట్టింపు కాలేదు కానీ..తగ్గిపోయింది  అధికారంలోకి వొస్తే ఎంఎస్‌పికి చట్టబద్ధత  రాష్ట్రానికి బీజేపీ అన్యాయాలపై బీఆర్‌ఎస్‌ మౌనం  ఆ రెండు పార్టీలను రాష్ట్ర ప్రజలు తిరస్కరిస్తారు  కాంగ్రెస్‌ ‘మిషన్‌ తెలంగాణ-15’ సాధిస్తుంది  మిర్యాలగూడ బహిరంగ సభలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మిర్యాలగూడ,…

స్వామివారి కల్యాణానికి సర్వం సిద్ధం

భద్రాద్రికి భారీగా చేరుకున్న భక్తజనం నేడు అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవం ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించనున్న ప్రభుత్వ సిఎస్‌ శాంతి కుమారి భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 16 : ప్రసిద్ధి చెందిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణం నేడు బుధవారం భక్త జన సందోహం మధ్య కన్నుల పండుగగా జరుగనుంది. ఇప్పటికే ఏర్పాట్లు…

ఛత్తీస్‌ఘఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 16 : తెలంగాణకు సరిహద్దున ఉన్న ఛత్తీస్‌ఘఢ్‌ రాష్ట్రంలో మళ్ళీ తుపాకుల మోత మోగింది. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ సంఘటన లో 29 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు ఛత్తీస్‌ఘఢ్‌ కాంకేర్‌ జిల్లా ఎస్పీ ఇంద్రకల్యాణ్‌ ధృవీకరించారు. పూర్తి వివరాల్లోకి వెళితే ఛత్తీస్‌ఘఢ్‌ రాష్ట్రంలోని కాంకేర్‌ జిల్లాలోని…

దేశ సమస్యలపై స్పష్టమైన హామీ ఏదీ?

దేశంలో మళ్లీ తమదే అధికారమని బిజెపి ఘంటాపథంగా చెబుతుంది. ఎన్‌డిఎ 400 సీట్లు సాధిస్తుందన్న ధీమాలో ఉంది. కాంగ్రెస్‌ తమకు పోటీ కాదని, ఇండియా కూటమికి ప్రజల అండలేదని ప్రచారం చేసుకుంటుంది. ఈ క్రమంలో బిజెపి పదేళ్ల పాలనను గీటురాయిగా తీసుకుంటే..అనేక విషయాలు చర్చించాల్సి ఉంటుంది. ప్రధానంగా పెట్రో, గ్యాస్‌ ధరలు విపరీతంగా పెరిగాయి. జిఎస్టీ…

వారసత్వంగా వొచ్చే వ్యాధి..

నేడు ప్రపంచ హిమోఫిలియా దినం ఫ్రాంక్‌ ష్నాబెల్‌ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రపంచ హిమోఫిలియా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 17న వరల్డ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ హిమోఫీలియా (డబ్లు ఎఫ్‌ హెచ్‌ ) ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా 1989 సంవత్సరం నుండి జరుపితున్నారు. ఈ సంవత్సరం  థీమ్‌ ‘‘అందరికీ సమానమైన అందుబాటు: అన్ని రక్తస్రావం రుగ్మతలను గుర్తించడం’’.వరల్డ్‌…

నిన్నటి వరకు ఒకే గూటి పక్షులు..నేడు ప్రత్యర్థులు

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో విచిత్ర పరిస్థితి వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో బిఆర్‌ఎస్‌ సీటిచ్చినా కాదని కాంగ్రెస్‌లో చేరిన కావ్య.. సీటివ్వలేదని అలిగి బీజేపీలో చేరిన ఆరూరి ఎట్టకేలకు బిఆర్‌ఎస్‌ పార్టీ డాక్టర్‌ మారెపల్లి సుధీర్‌ కుమార్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించడంతో వరంగల్‌ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి విషయంలో గత కొంతకాలంగా జరుగుతున్న చర్చకు తెరపడిరది. డాక్టర్‌…

చరమాంకంలో తెలుగు నాటక రంగం…

నిర్లక్ష్యం చేస్తే కనుమరుగు ఖాయం! నేడు తెలుగు నాటకరంగ దినోత్సవం 19వ శతాబ్దంలో అనువాద నాటకాలకు అధిక ప్రాధాన్యమున్న సమయంలో ప్రదర్శనలను దృష్టితో ఉంచుకొని కందుకూరి వ్యవహార ధర్మబోధిని అనే నాటకం రాసి, షేక్స్పియర్‌ రాసిన కామెడీ ఆఫ్‌ ఎర్రర్స్‌ అనే అంగ్ల నాటకాన్ని చమత్కార రత్నావళి పేరుతో 1880లో అనువదించి తన విద్యార్థుల చేత ప్రదర్శిపం…

దేశవ్యాప్తంగా తనిఖీల్లో మొత్తం 4 వేల 650 కోట్లు స్వాధీనం

సంచలనంగా ఎన్నికలు ప్రారంభం కాకముందే రికార్డ్‌ స్థాయిలో లెక్కా పత్రాలు లేని సొత్తు స్వాధీనం న్యూదిల్లీ, ఏప్రిల్‌ 15 : భారత దేశ చరిత్రలోనే 2024 ఎన్నికలు అత్యంత ఖరీదైనవిగా ఈసీ లెక్కలు చెబుతున్నాయి. దేశంలో ఇప్పటి వరకు ఫస్ట్‌ ఫేస్‌ పోలింగ్‌ కూడా ప్రారంభం కాకముందే అక్షరాల 4 వేల 650 కోట్ల రూపాయల…

శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి…

నయనానందకరం….జగదభిరాముని కల్యాణం నేటికీ రామదాసు ఆభరణాలతోనే కల్యాణ తంతు ఆ శిరస్సుపై నుంచి జాలువారిన ముత్యాల తలంబ్రాలు ఎంతో పవిత్రం రేపు భదాద్రి రాములోరి కల్యాణం భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 15 :  అదిగో అదిగో భద్రగిరి…ఆంధ్రజాతికది అయోధ్యా పురి…అలాంటి పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ సీతారాములు కొలువైన స్థలం భద్రిగిరి. నూతనంగా వివాహమైన జంటను పెద్దలు…