NEWS

NEWS

రఘురాం రెడ్డి పక్కా లోకల్ 

సమస్యలు చెప్పండి మంత్రి, ఎమ్మెల్యేకు చెబుతా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సతీమణి మాధురి   ఖమ్మం కాంగ్రెస్  ఎంపీ అభ్యర్ధి రామ సహాయం రఘురాం రెడ్డిని గెలిపిస్తే ఇంటి పేరుకు తగ్గట్లే ప్రజలకు సహాయం చేస్తూ, సమాజానికి సేవ చేస్తారని రాష్ట్ర  రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సతీమణి పొంగులేటి మాధురి అన్నారు. …

గుజరాత్‌ పెత్తనానికి…తెలంగాణ పౌరుషానికి మధ్య జరగబోయే ఎన్నికలు ఫైనల్స్‌

మోదీని ఓడించాలి  కాంగ్రెస్‌ జెండాను ఎగురెయ్యాలి కెసిఆర్‌ మాదిరిగానే అక్రమ అరెస్ట్‌లకు తెరలేపిన మోదీ రిజర్వేషన్ల రద్దుకు బిజెపి కుట్ర బిఆర్‌ఎస్‌, బిజెపి ఒక్కటే..కెసిఆర్‌ను ఇండియా కూటమిలో చేర్చుకునే ప్రసక్తి లేదు జనజాతర సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి జయశంకర్‌ భూపాలపల్లి, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 30 : ప్రస్తుతం జరుగుతున్న లోకసభ ఎన్నికలు గుజరాత్‌…

బీజేపీ మళ్లీ వొస్తే రాజ్యాంగం విచ్ఛిన్నం

దేశాన్ని 22-25 బిలియనీర్ల చేతిలో పెట్టాలనేదే వారి కోరిక కోట్లాది మంది పేద ప్రజల హక్కులను కాపాడాలనేదే కాంగ్రెస్‌ అభిమతం ప్రస్తుత ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వొస్తే మహిళలకు నెలకు రూ.8500 మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, ఏప్రిల్‌ 30…

టెన్త్‌ ఫలితాల్లో 91.31 శాతం ఉత్తీర్ణత

మళ్లీ బాలికలదే హవా నిర్మల్‌ ఫస్ట్‌..వికారాబాద్‌ లాస్ట్‌ టెన్త్‌ ఫలితాలు విడుదల చేసిన విద్యా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జూన్‌ 3 నుంచి 13 వరకు సప్లిమెంటరీ పరీక్షలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 30 : రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం ఉదయం 11 గంటలకు బషీర్‌బాగ్‌లోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో…

రాష్ట్రంలో మండుతున్న ఎండలు

అధిక ఉష్ణోగ్రతల నమోదు… ఉక్కపోతలతో జనం ఉక్కిరిబిక్కిరి… పలు జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ జారీ ఇంకా నాలుగైదు రోజులు వడగాలులు వీయొచ్చని వాతావరణ శాఖ హెచ్చరిక హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 30 : రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తున్నది. భానుడు నిప్పులు కక్కుతున్నాడు. మండే ఎండలకు తోడు ఉక్కపోతకు ప్రజలు ఉకిరిబికిరవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కన్నా…

మనుషుల మధ్య విద్వేషం కాదు.. సమగ్ర జీవనాభివృద్ధి కావాలి!

వరంగల్‌ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి (నిన్నటి తరువాయి…) నేను ఇక్కడ పుట్టి పెరిగి, చదువుకుని పనిచేస్తున్నా. అవన్నీ నావి కాదని, నేను ఇక్కడి బిడ్డని కాదనటానికి వాళ్లకేం అర్హత వుంది? నా కాలికింది భూమిని లాగేయాలని చూసే వీళ్ల ప్రయత్నాలను ఏమనాలి? నేను ఇక్కడి ఆడిబిడ్డని. వరంగల్‌కు ఒక చరిత్ర వుంది. అది…

శ్రామిక మహోత్సవం

పెట్టుబడిదారి చేష్టల దిక్కరిస్తూ శ్రామిక లోకం పిడికిలెత్తిన  దినం తరాల బానిసత్వాన్ని నిరసిస్తూ శ్రమ శక్తి కదంతొక్కిన సందర్భం శ్రమ దోపిడికి వ్యతిరేకంగా కార్మిక వర్గం నినదించిన దినం నేడే ప్రపంచ కార్మిక దినోత్సవం చికాగో నగర హేమార్కెట్లో… అమర వీరుల ఆత్మ బలిదానం కోట్లాది కార్మిక నెత్తుటి తర్పణం కళ్లెదుట నిలిపే చారిత్రక దినం…

సవాళ్ళు .. ప్రతి సవాళ్ళు

చేసిన వాగ్దానాలు నిలుపుకుంటే పోటీ చేయనని ఒకరు… రాజీనామా చేస్తానని మరొకరు విపక్షాలకు ఆరళ్లుగా కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొలది రాజకీయ ప్రత్యర్థుల మధ్య సవాళ్ళు.. ప్రతిసవాళ్ళు పెరిగిపోతున్నాయి. అది రాజకీయ నేతల భవిష్యత్‌ను నిర్ణయించే వరకూ వెళుతున్నాయి. ప్రజలకు చేసిన వాగ్ధానాలను అన్న సమయంలో నెరవేర్చిన పక్షంలో తన ఎంఎల్‌ఏ…

ఛత్తీస్‌ఘఢ్‌లో మళ్ళీ నెత్తుటేరులు

పోలీసులకు, మావోయిస్టులకు మధ్య  ఎదురుకాల్పులు.. 10 మంది మావోయిస్టులు మృతి..  ధృవీకరించిన బస్తర్‌ ఐజి సుందర్‌ రాజ్‌ మృతుల్లో ఇద్దరు మహిళలు, 8 మంది పురుషులు భద్రాచలం, ప్రజాతంత్ర,ఏప్రిల్‌ 30 : తెలంగాణకు సరిహద్దున ఉన్న ఛత్తీస్‌ఘఢ్‌ రాష్ట్రం నారాయణ్‌ పూర్‌లోని అబూజ్‌మడ్‌ దండకారాణ్యంలో మళ్ళీ తుపాకుల మోత మోగింది. దండకారణ్యంలో నెత్తురు ఏరులై పారుతుంది.…

నేడు దిల్లీకి రేవంత్‌రెడ్డి..?

అమిత్‌ షా వీడియో మార్ఫింగ్‌ కేసులో దిల్లీ పోలీసుల ఎదుట హాజరయ్యే అవకాశం     ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తారా స్థాయికి రాజకీయాలు  హైదరాబాద్‌, ప్రజా తంత్ర ప్రత్యేక ప్రతినిధి,  ఏప్రిల్‌ 30: అమిత్‌షా వీడియో మార్ఫింగ్‌కు సంబంధిం చిన కేసులో విచారణ నిమిత్తం దిల్లీకి రావాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డికి దిల్లీ…