NEWS

NEWS

ఆగస్ట్‌ 15న సిద్ధిపేటకు వొస్తానన్న నీ సవాల్‌ను స్వీకరిస్తున్న

రాజీనామాకు సిద్ధమా…లేకుంటే ముక్కు  నేలకు రాస్తావా.. సిద్ధిపేటకు మేమేం చేయలేదో చెప్పాలి.. నాడు మెదక్‌ అభివృద్ధి అన్నావు…నేడు సిద్ధిపేట అభివృద్ధి జరుగలేదంటున్నావు..ఏది నిజం రాష్ట్ర ఆదాయం పడిపోయింది అకాంగ్రెస్‌, బిజెపి మధ్య చీకటి ఒప్పందం మీడియా సమావేశంలో మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌ రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, మే 3 : ఆగస్టు…

డ్రగ్స్ చెరలో యువత!

మాదక ద్రవ్యాలు చాలా ప్రమాదకరం. ప్రపంచంలో 15 ఏండ్ల నుండి 70 ఏండ్ల వయస్సు గల వారిలో 30 కోట్ల మంది గత నాలుగేండ్ల నుంచి ఒక్కసారైనా ఏదో ఒక మాదక ద్రవ్యాన్ని ఉపయోగించిన వారేనన్నది ఐక్యరాజ్య సమితి అంచనాలో వ్యక్తమైన అంశం. ఇపుడు యువతను పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య డ్రగ్స్.డ్రగ్స్ చెరలో యువత…

‘‌గాడిదగుడ్డు’ రాజకీయం

ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు ఇదే హైలైట్‌ ‌గుజరాత్‌కు బంగారు గుడ్డు…తెలంగాణకు గాడిదగుడ్డు అంటూ బిజెపిపై కాంగ్రెస్‌ ‌విమర్శలు వంద రోజుల్లో ప్రజలకు మీరిచ్చింది అదే అంటూ బిజెపి ప్రతి విమర్శ (మండువ రవీందర్‌రావు) ఈ మధ్య రాజకీయల్లో ‘గుడ్డు’ పదప్రయోగం బాగా వినిపిస్తున్నది. ఒక విధంగా దాని చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నట్లుగా కనిపిస్తున్నది. వాస్తవంగా మొదటి…

కెసిఆర్‌ బస్సు యాత్రతో కాంగ్రెస్‌, బిజెపిల్లో దడ

అందుకే ఆగమేఘాల మీద 48 గంటల నిషేధం కేంద్రం చేతిలో కీలుబొమ్మగా ఈసి మా ఫిర్యాదులపై మాత్రం పట్టింపు లేదు రేవంత్‌ భాషపై ఫిర్యాదు చేసినా చర్యల్లేవ్‌ మీడియా సమావేశంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 2 : బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ బస్సు యాత్ర ప్రారంభంతో…

ఆగస్ట్‌తో సిద్ధిపేటకు పట్టిన శనీశ్వ‘రావు’ల దరిద్రం పోతది రుణమాఫీతో రైతులకు బ్యాంకుల నుండి విముక్తి  కేసీఆర్‌, హరీష్‌రావుల నుండి ప్రజలకు స్వాతంత్య్రం  సిద్ధిపేటకు కొత్త ఎమ్మెల్యేను గెలిపిస్తా అతెలంగాణకు బిజెపి గాడిద గుడ్డు ఇచ్చింది  సిద్ధిపేట కార్నర్‌ మీటింగ్‌లో కెసీఆర్‌, హరీష్‌ రావులపై సిఎం రేవంత్‌రెడ్డి ఫైర్‌ అద్దంకి..తాను వేర్వేరు కాదన్న రేవంత్‌ రెడ్డి సిద్ధిపేట,…

రాష్ట్రంలో కొనసాగుతున్న హీట్‌వేవ్‌

ఛత్తీస్‌ఘడ్‌ నుంచి ద్రోణి విస్తరణ 44 డిగ్రీలకు మించి నమోదవుతున్న ఉష్ణోగ్రతలు 6న అక్కడక్కడా తేలికపాటి వర్షాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 2 : రాష్ట్ర వ్యాప్తంగా హీట్‌వేవ్‌ కొనసాగుతున్నది. అంతటా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నమోదవుతుండగా..కొన్ని ప్రాంతాల్లో 46 డిగ్రీలకు పైగా టెంపరేచర్‌ నమోదు అయ్యింది. అయితే రానున్న రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో…

లిక్కర్‌ కేసులో కవితకు మరోమారు నిరాశ

బెయిల్‌ తీర్పు మే 6కు వాయిదా న్యూ దిల్లీ, మే 2  : దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన దిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. సీబీఐ కేసులో కవిత బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును మే 6కి వాయిదా వేస్తూ రౌస్‌ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈడీ,…

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌

9 వరకు నామినేషన్ల స్వీకరణ…27న పోలింగ్‌…జూన్‌ 5న కౌంటింగ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 2 : గురువారం వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదలైంది. దీంతో నామినేషన్లు కూడా ప్రారంభమయ్యాయి. ఈ నెల 9 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మే 13 వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఉన్నది. ఈ నెల…

తాయిలాల వీరులు!

బాపురే! ఇంకా ఎంతని ఇస్తారు? పొంగిపొర్లుతున్న మీ హామీల వరద ధాటి భరించడం మా వల్ల కావట్లేదు. ఉచితాలకు నడకలు నేర్పే నవరసనటనాసార్వభౌములైనజి మీ నటన చూడలేకున్నాము. కూర్చొంటే తాయిలం, నుంచుంటే తాయిలమిచ్చి ప్రజల్ని సోమరిపోతులుగా మార్చేస్తోన్న ఓ నాయకుల్లారా! ఇలా చూడండి, నా మాట వినండి. మా పుట్టి ముంచబోయే మీ ఉచితాల హామీల…

హృదయాన్నిఆవహించే కవిత్వం…

నేను సైతం ప్రపంచాగ్నికి/  సమిధనొక్కటి ఆహుతిచ్చాను/  నేను సైతం విశ్వవృష్టికి/ అశ్రువొక్కటి ధారపోశాను/  నేను సైతం భువన ఘోషకు/  వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను అని మహాకవి శ్రీశ్రీ అన్నారు. సమాజాన్ని ప్రతిబింబించే సాహిత్యంలోకి కొత్త గొంతుకలు మొలకెత్తి మేము సైతం అంటూ అద్భుతాలను సునాయాసంగా అక్షరాల్లోకి ఒంపి ఎందరినో  ఆలోచింపజేస్తున్న తరుణమిది. పుట్టిన చోట…