ప్రజలే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి
బిజెపికి హటావో దేశ్కో బచావో మేధావులు మౌనం వహించినపుడు మూర్కుల సంఖ్య రెట్టింపు అవుతుందని. ఇది ఎదిగే సమాజ ఉనికికే ప్రమాదం. నెల్సన్ మండేలా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో గత 10 ఏండ్లుగా బిజెపి పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవు తూ వస్తుంది. ప్రజల చేత, ప్రజల కొరకు ఏర్పడి, ప్రజల…









