NEWS

NEWS

గురి తప్పుతున్న వోటు అస్త్రం!

ప్రజాస్వామ్యం ప్రజల పాలిట వరం. కాని ఈ విషయం ఎందరికి అవగతమవుతుంది? ఎండలో తిరిగితేనే నీడ విలువ తెలుస్తుంది. కష్టాలు అనుభవిస్తేనే నిజమైన సుఖం అంటే ఏమిటో స్ఫురణకు వస్తుంది. కొన్ని దేశాల్లో కొనసాగుతున్న అప్రకటిత నియంతృత్వం, మరికొన్ని దేశాల ప్రజలు అనుభవిస్తున్న ప్రత్యక్ష నియంతృత్వ వ్యవస్థల చేదు అనుభవం ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ అనుభవిస్తున్న ప్రజలంతా…

 బీజేపీలో ఏకస్వామ్యం .. !

ఎన్నికలు తుది దశకు చేరుకుంటున్నాయి. నాలుగు విడతల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఇప్పటికే 270 సీట్లు సాధించామన్న ధీమాను హోంమంత్రి అమిత్‌ షా చెప్పుకొచ్చారు. తమ లక్ష్యం 400 సీట్లు కావడంతో మిగతా మూడు దశల్లో ఆ లక్ష్యం నెరవేరుతుందన్నారు. అలాగే 75 ఏళ్ల వయో పరిమితి మోదికి  వర్తించదని కూడా చెప్పేశారు. మోదికి  వయసుతో నిమిత్తం…

వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్‌

పోటీలో వరుసగా మూడోసారి పాల్గొన్న కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌, అమిత్‌ షా, యూపీ సిఎం యోగి, టీడీపీ అధినేత చంద్రబాబు వారణాసి, మే 14 : సార్వత్రిక ఎన్నికల పోరులో భాగంగా ప్రధాని మోదీ మంగళవారం తన సిట్టింగ్‌ నియోజకవర్గం వారణాసి నుంచి నామినేషన్‌ వేశారు. కేంద్ర మంత్రులు, కీలక ఎన్డీఏ నేతలు వెంటరాగా.. ఉదయం…

సిఎం రేవంత్‌కు ఆగస్ట్‌ సంక్షోభం తప్పదు

లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డిఎకు 400 సీట్లు పక్కా కాంగ్రెస్‌లో బిఆర్‌ఎస్‌ విలీనం ఖాయం గ్యారేజీ నుంచి కారు రావడం కష్టం బిజెపి రాజ్యసభ ఎంపి డా. లక్ష్మణ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 14 : రైతు రుణమాఫీ చేయకపోతే సీఎం రేవంత్‌ సర్కారుకు ఆగస్ట్‌ సంక్షోభం తప్పదని బిజెపి రాజ్యసభ సభ్యులు డా. కే లక్ష్మణ్‌…

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన పట్టణ వోటరు!

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మల్కాజ్‌గిరి వోటర్లు  మరోసారి ఎన్నికల ప్రక్రియను నిర్వీర్యం చేశారు. వోటర్లను ఆకట్టుకునేందుకు నెలల తరబడి అవగాహన కార్యక్రమాలు, విస్తృత ప్రచారం చేసినప్పటికీ నగరవాసులు సోమవారం పోలింగ్‌ కేంద్రాలకు రాలేదు. మొత్తం 3,986 పోలింగ్‌ కేంద్రాల్లో వోటర్లకు దిశానిర్దేశం చేసేందుకు  స్టాళ్లను ఏర్పాటు చేసిన ఎన్నికల కమిషన్‌ చాలా పోలింగ్‌ స్టేషన్లలో  రాజకీయ పార్టీ…

స్వార్థమే పరమార్థం… కుటుంబ వ్యవస్థ అస్తవ్యస్తం!

నేడు అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం కుటుంబం అనగా ఒకే గృహంలో నివసించే కొంత మంది బంధువుల  సమూహం. వీరు సాధారణంగా పుట్టుకతో లేదా వివాహముతో సంబంధమున్నవారు.  భారతీయ సంస్కృతికి, సంప్రదాయాలకు, నాగరికత పురోగతికి మూలమైనది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. నాగరికత విస్తరణకు పూర్వమే మన దేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉందని వివిధ గ్రంథాలలో పొందు…

కవితకు మరోమారు నిరాశ

బెయిల్‌ ఇవ్వని కోర్టు.. 20వ తేదీ వరకు కస్టడీ పొడిగింపు న్యూదిల్లీ, మే 14 : దిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో బెయిల్‌ ఆశించిన బీఆర్‌ఎల్సీ కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. ఆమె బెయిల్‌ ఇవ్వని కోర్టు కస్టడీని మాత్రం పొడగించింది. మంగళవారంతో జుడీషియల్‌ కస్టడీ ముగిసినప్పటికీ మే 20 వ తేదీ వరకు పొడగిస్తూ…

చెదురుముదురు సంఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతం

రాష్ట్రంలో 61.16 శాతం పోలింగ్‌ నమోదు హైదరాబాద్‌లో ఉద్రిక్తత…ఎన్నికలు బహిష్కరించిన లచ్చగూడెం బీర్పూరులో మధ్యాహ్నానికే వంద శాతం వోటింగ్‌ నమోదు (మండువ రవీందర్‌రావు) హైదరాబాద్‌, మే 13 : దేశంలో నాల్గవ విడత పార్లమెంటు ఎన్నికలు సోమవారం సాయంత్రం ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎన్నికల్లో  కడపటి సమాచారం మేరకు తెలంగాణలో 17 పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తంమీద…

ప్రాంతీయ పార్టీలే కీలకం

చింతమడకలో వోటు హక్కు వినియోగించుకున్న కేసీఆర్‌ దంపతులు సిద్ధిపేట, ప్రజాతంత్ర, మే 13 : దేశంలో ప్రాంతీయ పార్టీలే కీలకమని బిఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సిఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా సోమవారం సిద్ధిపేట జిల్లాలోని ఆయన స్వగ్రామమైన చింతమడకలో కేసీఆర్‌, ఆయన సతీమణి శోభ వోటు హక్కును వినియోగించుకున్నారు.  హెలీకాప్టర్‌లో చింతమడక…

రాష్ట్రంలో పోలింగ్‌ ప్రశాంతం 61.23 శాతం నమోదు

                                   హైదరాబాద్‌లో అతి తక్కువ పోలింగ్‌ నమోదు  కొడంగల్‌లో వోటేసిన సిఎం రేవంత్‌ రెడ్డి రామ్‌నగర్‌లో గవర్నర్‌ దత్తాత్రేయ దంపతుల వోటు  చింతమడకలో వోటేసిన కెసిఆర్‌ దంపతులు వోటేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అభ్యర్థులు,…