NEWS

NEWS

తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు..

కేటీఆర్ ప్రగతి భవన్ రోడ్లెందుకు మూసివేశారు…?: ఎంపీ అర్వింద్ న్యూ దిల్లీ, ప్రజాతంత్ర,మార్చి 17: హైకోర్టు ఆదేశించినా బిజేపి ఎమ్మెల్యేలను అసెంబ్లీలో రానివ్వలేదని, తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూని అయిందని ఎంపి ధర్మపురి అర్వింద్ అన్నారు. ఈటెల రాజేందర్ గెలుపును కేసిఆర్ జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. వెయ్యి కోట్ల నల్లధనం, నాలుగు వేల కోట్ల ప్యాకేజీ ఇచ్చినా హుజురాబాద్…

రాజకీయ పార్టీల్లో సంక్షోభాన్ని లేపిన అయిదు రాష్ట్రాల ఫలితాలు

గెస్ట్ ఎడిట్మండువ రవీందర్ రావు తాజాగా వెలువడిన అయిదు రాష్ట్రాల ఫలితాలు ఒక విధంగా రాజకీయపార్టీల్లో సంక్షోభాన్ని కలిగించాయనే చెప్పాలె. ఈ ఫలితాలు వెలువడిన తర్వాత పలు రాజకీయ పార్టీల్లో అంతర్ఘత విబేధాలు బయటపడుతున్నాయి. కొన్ని పార్టీల్లో అభిప్రాయబేధాలు బహిర్ఘతం కాకపోయినా లోలోపల ఏదో జరుగుతున్నదన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. దేశ రాజకీయాలను పరిశీలించినప్పుడు జాతీయ స్థాయిలో…

ఉద్యోగ రంగంలో స్థానికతకు పట్టం

అసాధ్యాలను సుసాధ్యాలు చేయగల తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ ‌నీటిపారుదలకు సంబంధిం చిన ప్రపంచ రికార్డు నెలకొల్పా డానికి సిద్దమవుతున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం సాఫల్యం చేయడంలో చేసిన అపర భగీరథ ప్రయత్నం సఫలీకృతం అవుతుం డగా, ఉద్యోగ రంగంలో దశాబ్దాల వివక్షతకు తెర దించుతూ, స్థానికత ఆధారంగా భర్తీలు పదోన్నతుల విషయంలోనూ పట్టిన పట్టు సడల…

జీవితమంటే…!

జీవితమంటే.. గత గాయాల్ని తవ్వటం కాదు.. రేపటి గనుల్లో రత్నాలు అన్వేషించటం ! కష్టం, దుఃఖం, వేదన కానే కాదు.. సమరం, సాధన, ఆస్వాదన మాత్రమే ! బతుకంటే.. పుట్టటం, గిట్టడం కానే కాదు.. రెంటి మధ్య సాఫల్యత సాధించటమే ! మెతుకుల్ని గతకడానికేనా.. పరుల వెతల్ని తీర్చడానికి కూడా ! లైఫ్‌ అం‌టే.. ఊరు…

కేజీబివి, సమగ్ర శిక్ష ఉద్యోగులను మరిచారేందుకు సారు?

“‌ప్రారంభంలో  సోషల్‌ ‌వెల్ఫేర్‌, ‌ట్రైబల్‌ ‌వెల్ఫేర్‌, ‌రెసిడెన్షియల్‌,ఆర్‌ ‌వి ఎమ్‌ ‌లలో భాగంగా కే జీ బి వి లు ఉన్నప్పటికీ ప్రస్తుతం సమగ్ర శిక్ష లో భాగంగా ప్రభుత్వ,లోకల్‌ ‌బాడీ ఉపాధ్యాయుల వలె జిల్లా విద్యా శాఖ అధికారి పరిధిలో నియామకం అవుతు,వారి పర్యవేక్షణలోనే పని చేస్తున్నారు.6,7,8 తరగతులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం అప్గ్రేడ్‌ ‌చేసిన…

‌ప్రజారోగ్యానికి ఆర్థికానికి జనరిక్‌ ‌మందులే మేలు

వైద్యులు జనాలకు ఆయుష్షు పోస్తారు, ఆయుష్షు పెంచుతారు. అందుకే నారాయణులని, కనిపించేదేవ్లు•ని జనం కొనియాడుతారు. ఈ పవిత్ర కార్యం నిర్వహించబడే చోట వ్యాపారం చేస్తే ప్రజారోగ్యం ఏమైపోవాలి ? అందుకే అభివృద్ధి చెందిన దేశాలలో మాదిరిగా ప్రభుత్వాల ఆధీనంలో నిర్వహిస్తూ, మానవీయ దృక్పథంతో సామాజిక స్ప•హతో పాలకులు వ్యవహరించాలి. వైద్య విద్యంను పూర్తిగా ప్రభుత్వాలు ఉచితంగా…

ఆరోగ్య తెలంగాణ లక్ష్యం…!

చిన్నారుల టీకాకు ప్రత్యేక ప్రణాళిక : మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 16 : ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా, దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణను నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌సారథ్యంలో పనిచేస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖమంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు అన్నారు. హైదరాబాద్‌ ‌రాజేంద్రనగర్‌లోని టీఎస్‌ ‌పార్డ్‌లో 33 జిల్లాల వైద్య ఆరోగ్య అధికారులు,…

‌ప్రశ్నించే వారి గొంతు నొక్కుతున్నారు

కెసిఆర్‌వి ప్రజా వ్యతిరేక విధానాలు టిజెఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ ‌ప్రజాతంత్ర, మెదక్‌, ‌మార్చి 16 : రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ ఆరోపించారు.  ప్రశ్నించే నేతలను జైల్లో పెడుతున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయమని అడిగితే అరెస్ట్ ‌చేసి స్టేషన్‌కు…

ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లతో ట్రాఫిక్‌కు చెక్‌

‌హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ‌నిర్మూలనకు చర్యలు బైరామల్‌ ‌గూడ ఫ్లై ఓవర్‌ ‌ప్రారంభంలో మంత్రి కెటిఆర్‌ ‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 16 : ఫ్లై ఓవర్లు, రహదారుల నిర్మాణంతో నగరంలో ట్రాఫిక్‌ ‌ఫ్రీ జోన్‌ ‌చేయాలన్నదే లక్ష్యమని మంత్రి కెటిఆర్‌ అన్నారు. రద్దీ కూడళ్లలో ఫ్లై ఓవర్ల నిర్మాణం వేగంగా సాగుతుందన్నారు. గతంలో ఎప్పుడూ ఇంతగా ఫ్లై…

28‌న యాదాద్రి ప్రధానాలయంలో మహాకుంభ సంప్రోక్షణ ఉద్ఘాటనకు ముహూర్తం ఖరారు

ప్రజాతంత్ర, యాదాద్రి, మార్చి 16 : యాదాద్రి ప్రధానాలయ ఉద్ఘాటనకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 28న ప్రధానాలయంలో మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం జరగనుంది. ఈ నెల 28న మిధునలగ్న సుముహూర్తంలో మహాకుంభాభిషేకం నిర్వహించనున్నారు. సాయంత్రం ఆలయంలో శాంతి కల్యాణం జరగనుంది. ఈనెల 21-28 వరకు పాంచరాత్రాగమ పద్ధతిలో ఉద్ఘాటన పూజలు నిర్వహించనున్నారు. ఈ నెల…