NEWS

NEWS

సంపద పరుగులు ఒకవైపు.. ఆకలి కేకలు వేరొక వైపు…..

కొన్ని నెలల క్రితం ఆక్స్ ‌ఫామ్‌ ‌సంస్ధ ఇన్‌ ఈక్వాలిటీ కిల్స్ ‌పేరిట విడుదల చేసిన నివేదికలో దేశంలోని 84 శాతం కుటుంబాల్లో ఆదాయం తగ్గడం, జీవనోపాధి పడిపోవడం, ద్వారా పేదరికం విజృంభించడమే కాకుండా అనేక ఆకలి మరణాలు కూడా సంభవించాయని స్పష్టం చేసింది. గత ఏడాదిలో 46 మిలియన్ల పేద ప్రజలు కడు పేదరికంలోకి…

శతాబ్దపు జలాశయాలు అంతరించనున్నాయా..!

‘‘‌జీఓ-111 రద్దు చేసిన ఫలితంగా ప్రభుత్వ నియంత్రణ కొరవడి విచ్ఛలవిడిగా, విచక్షణారహితంగా పట్టణీకరణకు ద్వారాలు తెరుచుకుంటూ భాగ్యనగరం చుట్టు ఉన్న జలాశయాలు, చెరువులు, కుంటలు, నీటి నిల్వల ఉనికి ప్రమాదంలో పడుతుందని పర్యావరణ ప్రేమికులు వాపోతున్నారు. ఈ జీఓ రద్దుతో చారిత్రాత్మక ఉస్మాన్‌సాగర్‌, ‌హిమాయత్‌సాగర్‌ ‌జలాళయాలు ‘మృత్యఘోష’ను అనుభవిస్తాయనే విషయాన్ని నిపుణులు వాపోతున్నారు.’’ (తెలంగాణ ప్రభుత్వం…

మాడభూషి జీవితం… నేటి తరానికి ఆదర్శం

నేడు మాడభూషి అనంత శయనం అయ్యంగార్ వర్ధంతి మాడభూషి అనంత శయనం అయ్యంగార్ ప్రముఖ న్యాయవాదిగా, సామాజిక కార్యకర్తగా, స్వాతంత్య్ర సమర యోధుడుగా, అత్యుత్తమ పార్లమెంటు సభ్యుడిగా, వక్తగా, విశిష్ట పండితుడిగా, లోకసభ స్పీకర్ గా, పాత తరానికి చెందిన జాతీయ నాయకులలో విశిష్ట స్థానం దక్కించు కున్నారు. అయ్యంగార్ 1891 ఫిబ్రవరి 4 న…

‌ప్రతి క్షణం ఆనందమయం

ప్రస్తుతం ప్రపంచమంతా కోవిడ్‌ ‌పట్ల తీవ్ర భయాందోళనలతో కుటుంబ సభ్యులు, బందుమిత్రుల మధ్య ప్రేమ ఆప్యాయలు తగ్గిపోయాయి. ఈ మహామ్మారి ఎన్నో కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపింది. పిల్లలకు తల్లిదండ్రులను, తల్లిదండ్రులకు పిల్లలను, తోబుట్టువులను, యువత లక్ష్యాలను, పిల్లల చదువులను అన్నింటిని ఒక సంవత్సరం కాలంలో కనుమరుగయ్యేలా చేసింది. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థను కూడా…

ఎపిలో ఇళ్ల నిర్మాణ యజ్ఞం సాగుతోంది

17 లక్షల 60 వేల పక్కా ఇళ్ల నిర్మాణాలు 17వేల కాలనీలను ప్రభుత్వం నిర్మిస్తుంది ప్రతి ఎమ్మెల్యే గర్వపడేలా చేస్తున్నాం ఇల్ల నిర్మాణంపై అసెంబ్లీలో సిఎం జగన్‌ ‌వివరణ అమరావతి, మార్చి 17 : ప్రతీ ఎమ్మెల్యే గర్వపడేలా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని సీఎం జగన్‌ ‌ప్రకటించారు. వివక్ష లేకుండా అందరికీ సంక్షేమ ఫలాలు…

వర్ణ హేలా.. హోలీ మేలా

దేశ సంస్కృతికి దర్పణం జాతి సమైక్యతకు సంకేతం సర్వమత సమ్మేళన చిహ్నం ఆధ్యాత్మిక విశ్వాస సందేశం అదే.. హోలీ పర్వదినోత్సవం ఫాల్గుణ పౌర్ణమి శుభవేళా.. హరివిల్లు ఇలపై విరిసినట్లు హర్షజల్లు నేలపై కురిసినట్లు ప్రకృతి సోయగం వన్నెలీనేను ధరిత్రి  వసంతం అరివిరిసేను సప్తవర్ణోత్సవ సమయాన కుల మత జాతి, తేడాలేక సకల జనావళి సమైక్యమై ఏడ…

అత్యంత ప్రాచీనమైనది హోలీ పర్వం

హిందూ దేశంలో వివిధ ప్రాంతాలలో, వివిధ రకాలుగా మంటలు వేయడం ఆచరింప బడుతున్నా, తెలుగు నేలపై భోగి పండువకు, అలాగే హోలీ పండుగకు మంటలు వేయడం సాంప్రదాయంగా ఉంది. పరమ శివుని కోపాగ్నికి కాముడు భస్మం కావడానికి సూచన మేత్రమే కాక, ‘‘హోలిక’’ అనే రాక్షసి మంటల్లో కాలిపోయిన సంఘటనకు భూమికగా కూడా చెపుతుతారు. కొన్ని…

హోలి పండుగ

వసంత ఋతువులో కోయిలలు కూ, కూ, కూనీ, రాగాలా పలుకులు జీవరాసంత మధురానుభూతి పొందుతూ ప్రకృతిని అస్వాదిస్తూ ఉదయించె సూర్యునితో మోదుకు పువ్వుల రంగు పోటీ పడుతూ నింగి నేలని ఒక్కటి చేస్తున్నాయి ఆ తుమ్మెదలు పంచ భూతలను ఉపయోగించుకుని మకరందానికై విహరిస్తూ పిల్లలు హోలి పువ్వులకై పరుగులు నిండు పున్నమి రాత్రి కావనుడి దహనంతో…

పుల్లూరు స్వయంభూ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఛైర్మన్‌గా రంగాచారి

నూతన కమిటీని ప్రకటించిన మంత్రి హరీష్‌రావు మంత్రి హరీష్‌రావు నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తా: రంగాచారి సిద్ధిపేట రూరల్‌ ‌మండల పరిధిలోని పుల్లూరులో స్వయంభూగా వెలసిన లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఛైర్మన్‌గా పుల్లూరు(సిద్ధిపేట)క• చెందిన కలకుంట్ల రంగాచారి నియమితులయ్యారు. ఈ మేరకు స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు…

సిఎం కేసీఆర్‌…‌ ప్రాణహిత పుష్కరాలపై ఎందుకింత నిర్లక్ష్యం..?

మీ కంటే వాళ్లే నయం: విజయశాంతి మండిపాటు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపై బిజెపి జాతీయ నాయకురాలు, మాజీ ఎంపి ఎం.విజయశాంతి అలియాస్‌ ‌రాములమ్మ తనదైనశైలిలో మండిపడ్డారు. గురువారం ఆమె సోషల్‌ ‌మీడియాలో ఓ పోస్టు చేస్తూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి జరుగనున్న ప్రాణహిత పుష్కరాలపై సిఎం కేసీఆర్‌ ‌సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనీ, ఎంతో ఘనంగా…