NEWS

NEWS

‘‌వింగ్స్ ఇం‌డియా’ ఏవియేషన్‌ ఎక్స్‌పో

అధికారికంగా ప్రారంభించిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య హైదరాబాద్‌కు గర్వకారణమన్న రాష్ట్ర మంత్రి వేముల ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నర్‌ ‌తమిళి సై సౌందరరాజన్‌ ‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 25 : వింగ్స్ ఇం‌డియా పేరుతో నిర్వహిస్తున్న ఏషియన్‌ ‌బిగ్గెస్ట్ ఏవియేషన్‌ ఎక్స్‌పోను పౌరవిమాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌…

కాన్సర్‌, ‌మోకాళ్ళ నొప్పుల పరీక్షల ఉచిత శిబిరం

మోకాళ్ళ చికిత్సకు, చిప్పల మార్పిడికి తొలి అడుగు సిద్ధిపేట నుండే.. మంత్రి హరీష్‌ ‌రావు ఆధ్వర్యంలో నేడు రాఘవాపూర్‌లో హెల్త్ ‌క్యాంప్‌ ‌హెల్త్ ‌క్యాంప్‌ను సద్వినియోగం చేసుకోవాలి వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ ‌రావు సిద్దిపేట, మార్చి 25(ప్రజాతంత్ర బ్యూరో) : ప్రభుత్వం ఆరోగ్య తెలంగాణ దిశగా ఆలోచన చేస్తూ..ప్రజలు ప్రభుత్వ హాస్పిటళ్లలో కార్పోరేట్‌…

నవోదయ విద్యాలయల ఏర్పాటులో వివక్ష

పార్లమెంటులో వాయిదా తీర్మానంపై చర్చకు టిఆర్‌ఎస్‌ ‌పట్టు అనుమతించక పోవడానికి నిరసనగా ఎంపిల వాకౌట్‌ ‌గాంధీ విగ్రహం ముందు ప్లకార్డులతో నిరసన తెలంగాణ పట్ల కేంద్రం నిర్లక్ష్యంపై మండిపడ్డ ఎంపి నామా న్యూ దిల్లీ, మార్చి 25 : తెలంగాణ బిడ్డలు భారతీయులు కాదా? ఎందుకీ వివక్ష? అని కేంద్రాన్ని టీఆర్‌ఎస్‌ ఎం‌పీ నామా నాగేశ్వర్‌…

మంత్రులతో సీఎం కేసీఆర్‌ ‌భేటీ

కేంద్ర మంత్రితో చర్చల వివరాలు వెల్లడించిన మంత్రులు సచివాలయ నిర్మాణ పనులు పరిశీలించిన సీఎం ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌సీఎం కేసీఆర్‌ ‌దిల్లీ వెళ్లి వొచ్చిన మంత్రులతో శుక్రవారం ప్రగతి భవన్‌లో సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపై దిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్‌ ‌గోయల్‌తో రాష్ట్ర మంత్రులు నిరంజన్‌ ‌రెడ్డి, వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి,…

మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

నాలుగు రోజుల్లో మూడు సార్లు పెంపు హైదరాబాద్‌లో లీటరు పెల్రు ధర రూ. 110.91, డీజిల్‌ ‌ధర రూ.97.23 పెంపును సమర్థించుకుంటూ పార్లమెంటులో కేంద్రమంత్రి ప్రకటనపై సర్వత్రా నిరసనలు న్యూ దిల్లీ, మార్చి 25 : పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరలు మరోసారి పెరిగాయి. ధరల పెంపుదలకు ఒక్కరోజు బ్రేక్‌ ఇచ్చిన దేశీయ చమురు కంపెనీలు తాజాగా…

విద్యుత్‌ ‌ఛార్జీల పెంపుపై కాంగ్రెస్‌ ‌పోరాటం

ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 25 : విద్యుత్‌ ‌చార్జీల పెంపు ఉద్యమ కార్యాచరణకు కమిటీ ఏర్పాటు చేసి, క్షేత్రస్థాయికి ఉద్యమం తీసుకు వెళ్లాలని నిర్ణయించినట్లు సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క వెల్లడించారు. ఛార్జీల పెంపుతో ప్రజలపై భారం మోపారని ఆయన మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా నాయకులతో కమిటీ వేసి పనులు అప్పగించండని ఆయన సమావేశంలో కోరినట్లు…

విద్యుత్‌ ‌ఛార్జీలపై బిజెపి నిరసనలు

రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు..దిష్టిబొమ్మల దహనం ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 25 : విద్యుత్‌ ‌ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఆందోళన చేపట్టింది. జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యుత్‌ ‌ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నేతలు డిమాండ్‌ ‌చేశారు.…

ధర్నాలు…. ఆందోళనలు

రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కిన రాజకీయ పార్టీల నేతలు ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ వైఖరికి నిరసనగా టీఆర్‌ఎస్‌ ‌పెట్రో, గ్యాస్‌ ‌ధరల పెంపునకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ‌విద్యుత్‌ ‌చార్జీల పేరుతో బీజేపీ ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌రాష్ట్రం అందోళనలు….ధర్నాలతో అట్టుడుకుతున్నది. అధికార టీఆర్‌ఎస్‌ ‌సహా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు రోడ్డెక్కి నిరసనలతో హోరెత్తిస్తున్నాయి. రాష్ట్రంలో యాసంగిలో…

నెలకొక్కమారు…

నెలకొక్కమారు నీవు ఉదయించలేని సూర్య బింబాన్ని విసర్జిస్తావు బొట్లు బొట్లుగా…. నెలకొక్కమారు నీవు శిశిరాన్ని వదిలి వసంతాన్ని ఆహ్వానిస్తావు మారాకులాగా… అప్పుడప్పుడు కడుపునెవరో మెలిపెట్టినట్టు ఉండచుట్టుకుపోతావు అనుమానపు చూపు తాకితే తప్పేదో చేసినట్టు తలదించుకుంటావు అప్పుడు నీలో పై నుండి గంగా,సింధు నదులు కింద నుండి ఎర్ర సముద్రం సమాంతరంగా ప్రవహిస్తాయి నిజమమ్మా… నీవిపుడు చూడకూడని…

ఆర్థిక సంక్షోభంలో కుదేలవుతున్న శ్రీలంక – భారత్‌ ఆపన్నహస్తం

“నిత్యావసరాల కోసం కూడా ప్రజలు క్యూలు కట్టే పరిస్థితి నెలకొంది. పాలపొడి నుంచి పెట్రోల్‌ ‌వరకు పెరిగిన రేట్లు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రోల్‌ ‌బంకుల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు. అక్కడ లీటర్‌ ‌పెట్రోల్‌ ‌ధర 283 రూపాయలకు చేరుకోగా, డీజిల్‌ ‌ధర రూ.220కి చేరుకుంది. వంట గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌ధర ఏకంగా రూ.1,359…