NEWS

NEWS

దేశ రాజకీయాల్లో ప్రత్యేతను చాటుకుంటున్న ‘ఆప్‌’

‌దేశ రాజకీయాల్లో ఆనతి కాలంలోనే  ఆమ్‌ ఆద్మీపార్టీ విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది. రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని ఒక అతి సామాన్యమైన వ్యక్తి నెలకొల్పిన పార్టీ ఇది. అంతేకాదు రాజకీయాలంటే బాగా డబ్బు, డాబు, కండబలం ఉన్నవారికే పరిమితం అనుకుంటున్న తరుణంలో అతి సామాన్యులు కూడా రాజకీయ రంగప్రవేశం చేసి, పాలనా అధికారాన్ని చేపట్టవచ్చని…

దళితబంధు..అనుయాయులకే విందు

ప్రహసనంగా మారిన ఎంపిక వ్యవహారం ఎమ్మెల్యేలకు తలనొప్పి..శ్రేణుల్లో చిచ్చు జగిత్యాల, మార్చి 27(ప్రజాతంత్ర ప్రతినిధి) : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళిత బంధు పథకం పూర్తిగా మొదలు కాకుండానే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. గ్రామాల్లో దళిత బంధు ఎంపిక పెద్ద ప్రహసనంగా మారుతుంది. ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై దళిత వర్గాల్లో చిచ్చు మొదలైంది.…

నేటి నుంచి కన్నుల పండుగగా.. భక్తులకు యాదాద్రి నారసింహుని దర్శనం

నేటి మహాకుంభ సంప్రోక్షణతో పూర్తికానున్న ఉద్ఘాటన క్రతువు సర్వాంగ సుందరంగా కొలువు దీరనున్న స్వామి ఆరేళ్ల నిరీక్షణకు తెరపడుతున్న వేళ సకల శిల్పకళా కౌషలంతో రూపుదిద్దుకున్న యాదాద్రి దివ్య క్షేత్రం సిఎం కెసిఆర్‌ ‌ప్రత్యేక శ్రద్ధతో చరిత్రలో నిలిచిపోయేలా పునర్నిర్మాణం ఉదయం 11.55 నుంచి భక్తులకు స్వయంభూ మూర్తుల దర్శనం నేటి క్రతువులో పాల్గొననున్న సిఎం…

యాదాద్రిలో మంత్రి పర్యటన కుంభసంప్రోక్షణపై సమిక్ష

యాదాద్రి,మార్చి26(ఆర్‌ఎన్‌ఎ): ‌రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డి శనివారం యాదాద్రిలో పర్యటించారు. ఈ సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈనెల 28న యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించనున్నారు. ఆ కార్యక్రమ ఏర్పాట్లు, నిర్వహణపై మంత్రి అధికారులతో సమిక్ష నిర్వహించారు. అలాగే సిఎం కెసిఆర్‌ ‌కూడా రానున్నందన కార్యక్రమాలపై ఆరా…

చెంచు పెంటల్లోని ప్రతి ఒక్కరికీ… అన్ని ప్రభుత్వ పథకాలు

అన్ని ప్రభుత్వ పథకాలు అందేవిధంగా అధికారులు కృషి చేయాలి చెంచులలకు సేవ చేయడం ఆనందదాయకం చెంచు ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తా: రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళిసై సౌందర రాజన్‌ అచ్చంపేట, మార్చి 26(ప్రజాతంత్ర విలేఖరి) : ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టే అన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలు అడవి బిడ్డలైన చెంచులకు అందే విధంగా కృషి చేయాలని…

తెలంగాణలో ఫార్మారంగానికి పెద్దపీట

లైఫ్‌సైన్సెస్‌ ‌రంగంలో పురోగమిస్తున్న హైదరాబాద్‌ ‌తన విదేశీ పర్యటనలో భాగంగా ప్రముఖ ఫార్మ కంపెనీలతో మంత్రి కెటిఆర్‌ ‌చర్చలు విద్యాయజ్ఞంలోభాగస్వాములు కండి : ఎన్నారైలుకు మంత్రి కెటిఆర్‌ ‌పిలుపు ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 26 : తెలంగాణలో ఫార్మరంగానికి పెద్దపీట వేస్తున్నామని మంత్రి •టిఆర్‌ అన్నారు. ఫార్మా హబ్‌గా హైదరాబాద్‌ ‌మారిందన్నారు. అనేక వసతులు కల్పించినట్లు…

సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు

తొలి మెగా హెల్త్ ‌క్యాంపు విజయవంతం… 56 మందికి మోకాళ్ల చిప్పల మార్పిడి సర్జరీ అవసరమని గుర్తింపు మంత్రి హరీష్‌ ‌రావు చొరవతో త్వరలో ఉచితంగా ఆపరేషన్లు 3 గురు క్యాన్సర్‌ ‌పేషంట్లను ఎంఎన్‌జె హాస్పిటల్‌కు రిఫర్‌ 40 ‌గ్రామాలు, 439 పేషేంట్లు.. ఎంఎన్‌జె, సిద్దిపేట వైద్య కళాశాల వైద్య బృందాన్ని అభినందించిన మంత్రి హరీష్‌…

మరో 10 పిహెచ్‌సిలకు ఎన్‌క్వాస్‌ ‌గుర్తింపు

ఈ ఘనతతో దేశంలో మూడో స్థానంలో తెలంగాణ అభినందించిన మంత్రి హరీష్‌ ‌రావు ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌రాష్ట్రంలోని మరో 10 పిహెచ్‌సిలకు నేషనల్‌ ‌క్వాలిటీ అష్యూరెన్స్ ‌స్టాండర్డ్(ఎన్‌క్వాస్‌) ‌గుర్తింపు లభించింది. దీంతో మొత్తం 125 పిహెచ్‌సిలకు ఈ గుర్తింపు లభించినట్లయింది. ఈ గుర్తింపు కలిగిన దవాఖానాలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ మూదో…

ఛత్తీస్‌ఘడ్‌లో హృదయ విదారక ఘటన

కూతురు శవంతో పది కిలోమీటర్లు నడిచిన తండ్రి ఘటనపై విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం రాయ్‌పూర్‌, ‌మార్చి 26 : ఓ తండ్రి తన కుమార్తె శవాన్ని భుజాలపై వేసుకుని దాదాపు పదికిలోమీటర్లు పరుగెత్తిన హృదయ విదారక ఘటన ఛత్తీస్‌ఘడ్‌లో జరిగింది. కూతరు మృతదేహాన్ని తీసుకుని వెళ్లడానికి అంబులెన్స్ ‌సౌకర్యం కల్పించక పోవడంతో ఆయన విధిలేక…

కొనసాగుతున్న పెట్రో ధరల పెంపు

ఐదు రోజుల్లో నాలుగోసారి..పెట్రోల్‌పై 89 పైసలు, డీజిల్‌పై 86 పైసలు పెంపు ఉక్రెయిన్‌ ‌యుద్దంతోనే ఇంధన ధరల పెరుగుదల…కేంద్రం పాత్ర ఏమి లేదు : కేంద్ర మంత్రుల వివరణ న్యూ దిల్లీ, మార్చి 26 : దేశంలో పెట్రోల్‌ ‌బాదుడు కొనసాగుతుంది. లీటర్‌ ‌పెట్రోల్‌పై శనివారం మరో 89 పైసలు పెంచారు. డీజిల్‌ ‌మిద 86…