NEWS

NEWS

‘‌మెహంగాయి ముక్త్ ‌భారత్‌ అభియాన్‌’

‌పెట్రో ధరల పెరుగుదలపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ‌నిరసనలు పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీసిన కాంగ్రెస్‌ ఎం‌పిలు వెంటనే ధరలు తగ్గించాలని డిమాండ్‌ ‌దిల్లీ విజయ్‌ ‌చౌక్‌ ‌వద్ద రాహుల్‌ ఆధ్వర్యంలో ధర్నా మధ్యప్రదేశ్‌, ‌చెన్నై, తెలుగు రాష్ట్రాల్లోనూ నిరసనలు న్యూ దిల్లీ, మార్చి 31 : ఇంధన ధరల పెరుగుదలపై కాంగ్రెస్‌ ‌మండిపడింది. పదిరోజుల్లో తొమ్మిదిసార్లు పెట్రోల్‌,…

ఆగని పెట్రో మంట

10 రోజుల్లో 9 సార్లు ధరల పెంపు గురువారం లీటరు పెట్రోలు, డీజిల్‌పై 80 పైసల చొప్పున పెంపు న్యూ దిల్లీ, మార్చి 31 : పెట్రోలు, డీజిల్‌ ‌ధరలు గురువారం మరోసారి పెరిగాయి. బుధవారం నాటి ధరల కంటే గురువారం రోజు పెట్రోల్‌, ‌డీజిల్‌లపై లీటరుకు మరో 80 పైసలు పెరిగింది. ఇంధన ధరల్లో…

కేంద్రం ఎందుకు చర్యలు చేపట్టడం లేదు

పార్లమెంటులో చర్చకు టిఆర్‌ఎస్‌ ‌పట్టు వాయిదా తీర్మానాల ప్రతిపాదన..స్పీకర్‌ ‌తిరస్కరణ సభ నుంచి టిఆర్‌ఎస్‌ ఎం‌పిల వాకౌట్‌ 8 ఏళ్లుగా వర్గీకరణను కేంద్రం తొక్కిపెట్టింది వి•డియా సమావేశంలో టిఆర్‌ఎస్‌ ఎం‌పిల విమర్శ న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 31 : ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం అనుకూలంగా తీర్మానం చేసి 8 ఏళ్ళు అవుతున్నా కేంద్రం…

పెంచే పార్టీ బిజెపి…పంచే పార్టీ టిఆర్‌ఎస్‌

ఎవరు కావాలో ప్రజలే తేల్చుకోవాలి ప్రజల నోట్లో మట్టి కొట్టి…సిగ్గు లేకుండా పాద యాత్రలు చేస్తారా? దేనికి యాత్ర చేస్తున్నారో చెప్పకుంటే ప్రజలు దంచికొడుతరు బండి సంజయ్‌పై మంత్రి హరీష్‌రావు మండిపాటు ఈ నెలలోనే అర్హులకు కొత్త పెన్షన్లు…మే 1 నుంచి లబ్ధిదారుల ఖాతాలో జమ బొందిలో ప్రాణమున్నంత వరకు కేసీఆర్‌ ‌సారథ్యంలో రాష్ట్రాభివృద్ధికి పునరంకితమవుతానని…

ఎం‌జిఎం సూపరింటెండెంట్‌పై బదిలీ వేటు…

విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు వైద్యుల సస్పెన్షన్‌ ‌ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌వరంగల్‌ ఎం‌జిఎం దవాఖానాలో రోగి కాలు,చేతి వేళ్లను ఎలుకలు కొరికిన ఘటనలో సూపరింటెండెంట్‌పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. గతంలో సూపరింటెండెంట్‌గా ఉన్న చంద్రశేఖర్‌కు పూర్తి బాధ్యతలు అప్పగించింది. అలాగే, విధుల్లో నిర్లక్ష్యం విధించారని ఇద్దరు వైద్యులపై సస్పెన్షన్‌ ‌వేటు వేసింది.…

ఎం‌జిఎంలో దారుణం..

ఐసియులో రోగిని కొరికిన ఎలుకలు. తీవ్ర రక్త స్రావం…రోగి పరిస్థితి విషమం ఎంజిఎం.మార్చి 31, (ప్రజాతంత్ర విలేఖరి)వరంగల్‌ ఎం‌జిఎం ఆసుపత్రిలో దారణ ఘటన జరిగింది. ఇంటెన్సివ్‌ ‌కేర్‌ ‌యూనిట్‌ ‌లో రోగిని ఎలుకలు కొరకడంతో తీవ్ర రక్తస్రావమై ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న సంఘటన గురువారం చోటు చేసుకుంది. హనుమకొండ నగరంలోని భీమరానికి చెందిన శ్రీనివాస్‌ ‌కిడ్నీ…

మధ్యాహ్నం వేళ బయటకు రావొద్దు

తప్పనిసరైతే రక్షణ చర్యలు తీసుకోవాలి పెరుగుతున్న ఎండలతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ డైరెక్టర్‌ శ్రీ‌నివాసరావు సూచన హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, మార్చి 31 : రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావొద్దని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ డైరెక్టర్‌ ‌శ్రీనివాస రావు ప్రజలకు సూచించారు. ఈ మధ్య ఎండ…

భానుడి భగభగలు ..!

ఉష్ణోగ్రతల పెరుగుదలకు తోడు వడగాలులు రానున్న 2 రోజుల్లో 2-4 డీగ్రీలు పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిక జాగ్రత్తగా ఉండాలని వైద్యుల సూచన హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, మార్చి 31 : రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యధికంగా కుమ్రంభీం ఆసిఫాబాద్‌ ‌జిల్లా కెరమెరిలో 43.9 డిగ్రీలు, ఆదిలాబాద్‌ ‌జిల్లా…

భానుడి భగభగతో.. విద్యుత్‌ ‌భారీగా వినియోగం..!

రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి.ఉదయం నుంచే భానుడు ప్రతాపాన్ని చూపి స్తున్నాడు. ఎండ తీవ్రతకు తోడు వేడిగాలులు వీస్తుండడంతో జనం ఉక్కిరిబి క్కిరవు తున్నారు.హైదరాబాద్‌ ‌జిల్లా మినహా రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకుగా పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.హైదరాబాద్‌ ‌జిల్లాల్లో 39.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యధికంగా ఆదిలాబాద్‌ ‌జిల్లా చేప్రాల 43.3 పైగా నమొదు…

అమ్మ పాటల్ని

ఏ చరిత్రా చెప్పలేదు నాకు యుద్ధం చేయమని ఏ పురాణమూ ఇతిహాసమూ నేర్పలేదు సరైన పాఠం ఎముకల దారిలో మృత్యువు భుజాన్ని ఆసరాగా తీసుకుని గడిచిన గతాన్ని శాంతి వచనాల్లా వల్లేవేస్తూ ఎదురుచూసే గుమ్మాలకు రేపటి తోరణాలు కడుతూ కోల్పోయిన కడుపులకు సర్ది చెప్పుతూ అరణ్యరోదనల పర్వంలో ఎన్ని పాత్రలో సజీవదహనం చేయబడ్డవి ఇంకా వారి…