NEWS

NEWS

ఒక్క రోజు సెల‌వు తీసుకోలేదు…

గవర్నర్ పదవి రాజ్యాంగ బ‌ద్ద‌మైన హోదా గౌరవించడం నేర్చుకోవాలి నిద్రలో ఉన్నట్లు నటిస్తున్న వారిని లేపలేము రాష్ట్ర పరిస్థితులపై కేంద్రానికి నివేదిక గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై సౌంద‌ర రాజ‌న్. న్యూ దిల్లీ, ప్రజాతంత్ర,ఏప్రిల్18: ఏడాది కాలంలో ఒక్క రోజు కూడా సెల‌వు తీసుకోకుండా రాష్ట్ర‌ ప్ర‌జ‌ల‌కు సేవ‌లందిస్తున్నాను అని గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై సౌంద‌ర రాజ‌న్…

లఖింపూర్‌ ‌ఖేరీ ఘటనలో ఆశిష్‌ ‌బెయిల్‌ ‌రద్దు

సుప్రీమ్‌ ‌కోర్టు సంచలన ఉత్తర్వులు అలహాబాద్‌ ‌హైకోర్టు బెయిల్‌ ఇవ్వండపై అభ్యంతరం సిజెఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 18(ఆర్‌ఎన్‌ఐ) : ‌లఖింపూర్‌ ‌ఖేరీ హింసాకాండ కేసులో సుప్రీమ్‌ ‌కోర్టు సోమవారం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. హింసాకాండ నిందితుడు కేంద్రమంత్రి తనయుడు ఆశిష్‌ ‌మిశ్రా బెయిల్‌ను రద్దు చేసిన…

కొన ఊపిరితో ఉండగానే పూడ్చి పెట్టారు

యాదాద్రి పరువు హత్య కేసులో రామకృష్ణ భార్య తీవ్ర ఆరోపణలు రామకృష్ణది పరువు హత్యకానద్న సిఐ ప్రజాతంత్ర, యాదాద్రి, ఏప్రిల్‌ 18 : ‌యాదాద్రి జిల్లాలో సంచలనం సృష్టించిన పరువు హత్యలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఊపిరితో ఉండగానే మట్టిలో పూడ్చారని రామకృష్ణ భార్య వెల్లడించింది. తన తండ్రి ఆస్తి కోసం తాము ఏనాడూ…

కాళేశ్వరం నీళ్లు ఫామ్‌ ‌హౌజ్‌కు తరలించేందుకు లక్ష కోట్లు

ఉమ్మడి పాలమూరుకు నీరెందుకు ఇవ్వడం లేదు కెసిఆర్‌ ‌హామీలు విస్మరించారు పాదయాత్రలో బండి సంజయ్‌ ‌యాత్రలో ఉద్రిక్తత.. అడ్డుకునే ప్రయత్నం చేసిన టిఆర్‌ఎస్‌ ‌జోగులాంబ గద్వాల, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 18 : ‌కాళేశ్వరం నీళ్లను ఫాంహౌస్‌కు తరలించేందుకు కేసీఆర్‌ ‌లక్ష కోట్లు ఖర్చు పెట్టారని గద్వాల జిల్లాలో పాదయాత్రలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌…

ఈ-‌కామర్స్‌పై జాతీయ విధానం రావాలి

సాంకేతికతను అందిపుచ్చుకుని ముందుకు సాగాలి ఆన్‌లైన్‌, ‌సైబర్‌ ‌సెక్యూరిటీపై శ్రద్ధ తీసుకోవాలి తెలంగాణ అభివృద్దిపై కేంద్రం నిర్లక్ష్యం అనేక పథకాలకు మోకాలడ్డు పార్లమెంట్‌ ‌స్టాండింగ్‌ ‌కమిటీ భేటీలో మంత్రి కెటిఆర్‌ ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 18 : ఈ-‌కామర్స్‌పై కేంద్ర ప్రభుత్వం సత్వరమే జాతీయ విధానాన్ని తీసుకుని రావాలని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌…

రాజధానికి నాలుగు వైపులా పెద్ద దవాఖానాలు

నిమ్స్ ‌తరహాలో నిర్మించాలని ప్రభుత్వం యోచన అన్నింటికీ అటానమస్‌ ‌హోదా మంత్రి హరీష్‌ ‌రావు చొరవతో పనుల్లో వేగం ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు నాలుగు వైపులా పెద్ద దవాఖానాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాజధానిలోని పెద్ద దవాఖానాలైన ఉస్మానియా, గాంధీ దవాఖానాలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచే కాకుండా ఇతర…

వారం రోజుల్లో పోలీస్‌ ఉద్యోగాల నోటిఫికేషన్‌

‌పోలీసు ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభించిన మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు ఉద్యోగాలు సంపాదించి జిఎంఆర్‌కు మంచి పేరు తీసుకు రావాలని విజ్ఞప్తి పటాన్‌చెరు, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 18 : ‌వారం రోజుల్లో పోలీసు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్‌ ‌జారీ చేయబోతున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు తెలిపారు. సోమవారం…

యువత రాజకీయాలో భాగస్వామ్యం కావాలి..

‘‘15 ‌సంవత్సరాల నుండి 24 సంవత్సరాల మధ్యవారిని యువతగా పేర్కొంది ఐక్య రాజ్య సమితి. యువత వయస్సుని ఒక్కో ప్రాంతం ఒక్కోలాగా పేర్కొంది. మన దేశంలో15 – 35 ఏళ్ల లోపు వారిని మన రాజ్యాంగం యువతగా చెపుతోంది. భారత జనాభాలో దాదాపు 60 శాతం యువత ఆ వయస్సుల వారే. 2020 నాటికి 60%…

‘‘‌చలం’’కు అక్షర ప్రణతి

ఆ కలం ప్రకంపనం ఆ అక్షరం ప్రజ్వలనం ఆ కవనం సంచలనం ఆ రచనం అచంచలం తనే చలంగా ప్రసిద్ధుడైన గుడిపాటి వెంకటాచలం స్త్రీజాతి దాస్య విముక్తికి అక్షర యుద్ధం చేసినవాడు ఛాందసవాదశక్తుల మీద ధిక్కార స్వరమెత్తినవాడు మైదానం, బ్రాహ్మణికం, శశిరేఖ వంటి నవలలతో జగతిని మేల్కొల్పినవాడు విప్లవాత్మక రచనలతో ప్రకంపనలు రేపినవాడు విమర్శలు ముంచెత్తినా…

డ్రగ్స్ ‌భూతాన్ని తరిమికొట్టాలి

‘‘‌నేటి ప్రపంచం అపసవ్య దిశలో పయనిస్తున్నది. సకల అవలక్షణాలతో, వ్యసనాలతో మానవ వనరులు నిర్వీర్యమై, అభివృద్ధి అడుగంటుతున్నది. ఏ దేశమైనా ప్రగతి పథంలో ముందుకు సాగాలంటే ఆ దేశంలోని యువత చక్కని క్రమశిక్షణతో,సద్వర్తనంతో మెలగాలి.యువశక్తి దేశానికి ఆయువుపట్టు. అలాంటి యువత వ్యసనాలకు అలవాటుపడి,సంఘవిద్రోహులుగా మారితే ఏ దేశమైనా అభివృద్ధి ఎలా సాధిస్తుంది?’’ దేశాన్ని, దేశ ఔన్నత్యాన్ని…