NEWS

NEWS

జంట జలాశయాల పరిరక్షణకు నడుం బిగించాలి

111 జీఓ రద్దుకు అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావాలి జీ ఓ  రద్దుపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రభుత్వం సమీక్షించుకోవాలి అఖిలపక్ష సమావేశంలో పలువురు వక్తలు డిమాండ్‌ ఖైరతాబాద్‌, ‌ప్రజాతంత్ర విలేఖరి, ఏప్రిల్‌ 19 : 111 ‌జీ ఓ రద్దుకు అన్ని రాజకీయ పార్టీలు కలసి కట్టుగా…

రోగుల సహాయకులకు రూ.5కే భోజనం

జీహెచ్‌ఎం‌సి పరిధిలోని 18 ప్రభుత్వ దవాఖానాలలో సౌకర్యం హరేకృష్ణ మూమెంట్‌ ‌సంస్థతో టిఎస్‌ఎంఐడీసి ఎంవోయూ సీఎం కేసీఆర్‌ ఆలోచనలకు కార్యరూపం : మంత్రి హరీష్‌ ‌రావు ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌హైదరాబాద్‌లోని 18 ప్రభుత్వ దవాఖానాలలో రోగుల సహాయకులకు ఇకపై రూ.5కే మూడు పూటలా భోజనం అందనుంది. ఇందుకు సంబంధించి మంగళవారం టీఎస్‌ఎంఎస్‌ఐడిసి ఎండి…

మానవమృగం దాష్టీకం

కొత్తగూడెం, ఏప్రిల్‌ 19(‌ప్రజాతంత్ర ప్రతినిధి) : బహిర్భూమికి వెళ్లిన అభాగ్యురాలిని మాటేసి కాటేసిన మరో మానవ మృగం ఉదంతం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ విషయం కప్పి పుచ్చేందుకు ఊరి పెద్దలు కట్టుబాటు పేరుతో బాధితులను కట్టడి చేసేందుకు విశ్వప్రయత్నం చేసిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా చేస్తుంది. బాధితురాలి కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం…

ఎం‌డ కాలం

భగ భగ మండే ఎండలు జీవరాసంత జీవనోపాధికై పరుగులు పెడుతూ సూర్యతాపానికి ఉక్కిరిబిక్కిరి అవుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరిత విప్లవంలో పెరిగిన చెట్ల కింద కాసేపు సేద తీరుతూ బతుకు ప్రయణాన్ని సాగిస్తున్నారు సామాన్యులు సాయంత్ర వేళ సేద తీరడానికై గ్రామల్లో పల్లె ప్రకృతి వనాలలో పిల్లల కేరింతలతో సందడి చేస్తూ ఆడుతున్నారు ప్రకృతి…

పోరాట యోధుడు కోసూరి అమర్నాథ్‌

ఆయన ఒక పోరాట యోధుడు. కార్మిక ఉద్యమ కారుడు.సీనియర్‌ ‌పాత్రికేయుడు. సీనియర్‌ ‌వర్కింగ్‌ ‌జర్నలిస్ట్ ఉద్యమనేత, ప్రెస్‌ ‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇం‌డియా మాజీ సభ్యులు.రాజ్యాంగం, కోర్టులు, చట్టసభలు, రాజకీయ ఘటనలు, సినిమాలు, ట్రేడ్‌ ‌యూనియన్‌ ఉద్యమం వంటి అంశాలలో ఆయన ఒక విజ్ఞాన సర్వస్వం.పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మాముడూరు గ్రామంలో రైతు కుటుంబంలో…

దేశంలో ఆందోళనకరంగా రాజకీయ హింస

దేశంలో హింసాత్మక రాజకీయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దూకుడు రాజకీయాలు పెరిగాయి. తెలంగాణ, ఎపి, బెంగాల్లో గత కొంతకాలంగా పరస్పర దాడులతో రాజకీయాలు వేడెక్కిస్తున్నారు. ప్రధానంగా బిజెపి ప్రాంతీయ పార్టీలున్న చోట ఘర్షలు సృష్టిస్తోంది. అలాగే  ప్రాంతీయ పార్టీలు కూడా బిజెపి పాలనను లక్ష్యంగా చేసుకుని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో దాడుల కు కూడా వెనకాడడం…

ఏక కాలంలో 2 డిగ్రీలు

ఒకేసారి రెండు డిగ్రీలు చేసేందుకు యూజీసీ మూడు విధానాలను సూచించింది. రెండు డిగ్రీలను ప్రత్యక్ష తరగతులకు హాజరై పూర్తి చేయడం ఇందులో మొదటిది. ఈ సందర్భంలో తరగతులు ఒకే సమయంలో ఉండకుండా చూసుకోవడం తప్పనిసరి. ఇక, ప్రత్యక్ష తరగుతుల ద్వారా ఒక డిగ్రీ, ఆన్‌లైన్‌ ‌లేదా దూరవిద్య ద్వారా మరో డిగ్రీ పూర్తి చేయడం రెండో…

దౌర్జన్యాలు పునరావృతమైతే…చీల్చీ చెండాడుతాం

సీఎం, డీజీపీ నీతిమంతులైతే… న్యాయ విచారణ జరపాలి నీచానికి పాల్పడిన పోలీసులు యూనిఫాంలో ఉండేందుకు వీలులేదు మాజీ మంత్రి బిజేపీ నేత ఈటెల రాజెందర్‌ ‌మెదక్‌ ‌ప్రతినిధి ప్రజాతంత్ర(ఏప్రిల్‌19):‌టీఆర్‌ఎస్‌ ‌నేతలు, పోలీసులు కుమ్మక్కై రాష్ట్రంలో సామాన్య ప్రజలు, బిజేపీ కార్యకర్తలపై రామాయంపేట లాంటి ఘటనలు పునరావృతం చేస్తే చీల్చి చెండాడుతామని మాజీ మంత్రి, బిజేపీ నేత…

ఏపీలో మే 9 నుంచి వేసవి సెలవులు

జులై 4న పాఠశాలలు ప్రారంభం ఈ నెల 27 నుంచి టెన్త్ ‌పరీక్షలు 1 నుంచి 9 తరగతులకు మే 4 వరకు సమ్మేటివ్‌-2 ‌పరీక్షలు అమరావతి, ఏప్రిల్‌ 18 : ఏపీలో పాఠశాల విద్యార్థులకు వేసవి సెలవులు మే 9 నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం జులై 4 నుంచి మొదలు…

పలువురు మంత్రుల బాధ్యతలు స్వీకరణ

సచివాలయ కార్యాలయాల్లో పూజలతో ప్రవేశం సిఎం జగన్‌ ఆకాంక్షల మరకు పనిచేస్తామని వెల్లడి కొట్టు , నారాయణస్వామి, తానేటి వనిత, రజని, మేరుగల బాధ్యతలు అమరావతి,ఏప్రిల్‌ 18 : ఎపిలో ఇటీవల మంత్రులుగగా ప్రమాణలం చేసిన పలువురు బాధ్యతలు చేపట్టారు. అలాగే సోమవారం ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు,పలువురు మంత్రులు కూడా బాధ్యతలు చేపట్టారు. ఉపముఖ్యమంత్రి కొట్టు…