NEWS

NEWS

రాష్ట్రంలో రాజకీయ పార్టీల హడావుడి

రాష్ట్రంలోరాజకీయ పార్టీల హడావుడి పెరిగింది. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఏదో ఒక కార్యక్రమంతో ప్రజా క్షేత్రంలోకి పరుగులు పెడుతున్నాయి. ఒక విధంగా ముందస్తు ఎన్నికలకు ఈ పార్టీలన్నీ సన్నద్ధమవుతున్నాయా అనిపిస్తున్నది. రాష్ట్రంలో ముందుస్తు ఎన్నికలకు అవకాశంలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చెబుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను పరిశీలించినప్పుడు ఎన్నికలు తరుముకొస్తున్నట్లుగానే ఉంది.…

భయం

సముద్రంలో కలిసే ముందు నది భయంతో కంపిస్తుందట వెనక్కి చూస్తూ నది తాను సునాయాసంగా దాటివచ్చిన పర్వత శ్రేణులను వంపులు తిరిగిన దారులను అందమైన అడవులను జీవకళతో తేజోవంతమైన గ్రామాలను తృప్తిగా తలచుకుంటూ ఎదురైన ఎగుడు దిగుళ్లను తగిలిన రాతి గాయాల బాధల్ని తనముందున్న అంతుతెలియని అగాథమయ విశాల సాగరంలో కలవబోతున్న దృశ్యాన్ని దిగాలుగా చిత్రించుకుంటూ…

కీచక భారతం

చట్టాలెన్ని దట్టించినా కలియుగ కీచక పర్వాలు ఇంకా సాక్షాత్కరిస్తున్నాయ్‌ ‌కఠిన శిక్షలెన్ని విధించినా మరిన్ని మానవ మృగాలు స్వైర విహారం చేస్తున్నాయ్‌ ‌షీటీమ్స్, ‌ఫాస్ట్రాక్‌ ‌కోర్టులు క్రియాశీలకంగా  మెదిలినా మదగజాలు పెట్రేగుతున్నయ్‌ ఈ ‌భారతావనిలో… అతివ జీవిత గతి తీరు గడియ గడియకు గండం గడప దాటితే అగ్నిగుండం పసిమొగ్గ మొదలుకొని చావుకు చేరువైన వృద్ధను…

మారుతున్న వాతావరణం మానసిక ఆరోగ్యం

ఇప్పటికే కొరోనా వైరస్‌ ‌ప్రభావం ప్రపంచ జనాభాపై బాగా పడింది. తెలియకుండానే మానసికంగా చాలా మార్పులు ప్రజల్లో వచ్చాయి. కనిపించని ఒత్తిడి, సామాజిక ఒంటరితనం పెరిగింది. లాక్‌డౌన్‌లు కూడా ప్రజలపై చాలా ప్రభావాన్ని చూపించాయి. ఇవన్నీ మానసికంగా భారంగా మారినవే. మారుతున్న వాతావరణం కూడా మానసిక సమస్యలను పెంచుతాయని అమెరికన్‌ ‌సైకాలజికల్‌ అసోసియేషన్‌ ‌నిర్వహించిన సర్వే…

ఏకాభిప్రాయంతోనే కుటుంబ ఆస్తి బదలాయింపు

కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరికీ సొంతంగా నిర్ణం తీసుకునే హక్కు లేదు సుప్రీమ్‌ ‌కోర్టు ధర్మాసనం స్పష్టీకరణ న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 20(ఆర్‌ఎన్‌ఎ):  ఉమ్మడి కుటుంబ ఆస్తిని ఇతరులకు విక్రయించాలన్నా, బదిలీ చేయాలన్నా భాగస్వాములందరి సమ్మతి ఉంటేనే చెల్లుబాటు అవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏకాభిప్రాయం లేని పరిస్థితుల్లో ఆస్తిని బదిలీ చేయరాదని జస్టిస్‌ ఎస్‌.ఎ.‌నజీర్‌, ‌జస్టిస్‌…

సాంప్రదాయ ఔషదాలకు ఆయుష్‌ ‌గుర్తు

ఉత్పత్తుల ప్రామాణికతను గుర్తించేందుకు ప్రవేశపెట్టనున్న భారత్‌ ‌గ్లోబల్‌ ఆయుష్‌ ‌సదస్సులో ప్రధాని మోడీ గాంధీనగర్‌, ఏ‌ప్రిల్‌ 20 : ‌దేశంలో సాంప్రదాయ ఔషధ ఉత్పత్తులను గుర్తించడానికి, నాణ్యమైన ఆయుష్‌ ఉత్పత్తుల ప్రామాణికతను తెలిపే ఆయుష్‌ ‌గుర్తును భారతదేశం త్వరలో ప్రవేశపెట్టనుందని ప్రధాని మోడీ తెలిపారు. బుధవారం అహ్మదాబాద్‌లో జరుగుతున్న ‘గ్లోబల్‌ ఆయుష్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అం‌డ్‌ ఇన్నోవేషన్‌…

దేశంలో రాజ్యంగా విలువల విధ్వంసం

బిజెపి తన మనసులోని విద్వేషాన్ని బుల్‌డోజ్‌ ‌చేసుకోవాలి ట్విట్టర్‌ ‌ద్వారా కేంద్రంపై రాహుల్‌ ‌ఫైర్‌ న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 20 : ‌భారత దేశ రాజ్యాంగ విలువల విధ్వంసం జరుగుతుందని, పేదలు, మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంద కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ మండిపడ్డారు. దీనికి బదులుగా బీజేపీ తన మనసులోని…

ఖమ్మంలో నీ అడ్రస్‌ ‌గల్లంతవుతది కొడుకా..

మంత్రి పువ్వాడపై ఈటల ఫైర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డ బిజెపి కార్యకర్త కుటుంబానికి పరామర్శ ఖమ్మం, ఏప్రిల్‌ 20 : అధికార దర్పంతో ప్రవర్తించిన ఎందరో కాలగర్భంలో కలిసిపోయారని మంత్రి పువ్వాడ అజయ్‌పై మాజీ మంత్రి, బిజెపి ఎంఎల్‌ఏ ఆటల రాజేందర్‌ ‌మండిపడ్డారు. ఖమ్మం జిల్లా బీజేపీ కార్యకర్త సాయి గణేష్‌ ఆత్మహత్య వ్యవహారం తీవ్ర కలకలం…

అధికారం ముసుగులో టీఆర్‌ఎస్‌ ‌నేతల ఆగడాలు

రాజకీయ ప్రత్యర్థులను వేధించి ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నారు గవర్నర్‌ ‌తమిళిసైకి బీజేపీ నేతల ఫిర్యాదు ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : అధికారం ముసుగులో టీఆర్‌ఎస్‌ ‌నేతల ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయని బీజేపీ నేతలు గవర్నర్‌ ‌తమిళిసైకి ఫిర్యాదు చేశారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించి ఆత్మహత్యలు చేసుకునేలా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. ఇటీవల రామాయంపేట, ఖమ్మంలో చోటు చేసుకున్న ఘటనల…

అన్ని రైస్ మిల్లులపై త్వరలో ఆకస్మిక తనిఖీలు..!

కేవలం 40 మిల్స్ లో  దాదాపు 4. 54 లక్షల ధాన్యం షార్టేజ్ టీఆర్ఎస్ దుర్మార్గాలతో సూసైడ్ చేసుకున్న వారిని ఆదుకోండి రైతు దీక్ష పేరుతో రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయొద్దు కేసీఆర్ ప్రభుత్వ తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనుమానం..పలు కీలక వ్యాఖ్యలు న్యూ దిల్లీ, ప్రజాతంత్ర,ఏప్రిల్ 20: ధాన్యం బస్తాల షార్టేజ్…