NEWS

NEWS

రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు

ప్రధాని మోడీ, కేంద్రాన్ని తిట్టడమే పని ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, సోషల్‌ ‌మీడియాపై నిర్బంధం సాయిగణేశ్‌ ‌మృతికి కారణమైన వారిపై మాత్రం కేసు లేదు ధాన్యం సేకరణపై బహిరంగ చర్చకు సిద్ధమా ప్రగతి భవన్‌ను తెలంగాణ ప్రజాభవన్‌గా మారుస్తాం ఎంఎంటిఎస్‌ ‌విస్తరణకు మోకాలడ్డుతున్న కెసిఆర్‌ ‌మీడియా సమావేశంలో మండిపడ్డ కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి ప్రజాతంత్ర,…

తెలంగాణలో రజాకార్ల పాలన

మహిళలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి ‘కుటంబ’ సంక్షేమ కార్యక్రమాలతో కెసిఆర్‌ ‌బిజీ పాద యాత్రలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌వంద కిలోవి•టర్లు పూర్తి చేసుకున్న కేక్‌ ‌కట్‌ ‌చేసిన పార్టీ కార్యకర్తలు ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 23 : ‌నిజాం కాలంలో రజాకార్లు బయటకు వొస్తే.. మహిళలు భయంతో తలుపులు వేసుకునేవాళ్లని,…

టిఆర్‌ఎస్‌ అరాచాకాలను ప్రజలకు తెలియచేస్తాం

తెలంగాణకు కెసిఆర్‌ ‌చీడ, పీడ వొదిలిస్తాం వరంగల్‌ ‌రాహుల్‌ ‌సభతో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం… కాంగ్రెస్‌లో నూతనోత్తేజం సన్నాహక సమావేశంలో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 23 : ‌వరంగల్‌ ‌సభతో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకొస్తామని టీపీసీసీ ప్రెసిడెంట్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రైతుసంఘర్షణ సభతో తెలంగాణ ఆత్మగగౌరవాన్ని…

అవయవ దానం ప్రాణదానంతో సమానం: వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు

ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు దేశంలో ఎక్కడా లేని విధంగా అవయవ మార్పిడి వంటి ఖరీదైన చికిత్సను ప్రభుత్వ దవాఖానాలలో అందిస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీష్‌ ‌రావు చెప్పారు. దేశంలో అవయవ దానాన్ని పారదర్వకంగా ప్రారంభించిన రాష్ట్రం తెలంగాణ అనీ, కేంద్ర ప్రభుత్వం ఇతర అనేక రాష్ట్రాలు…

పాదయాత్రలో అన్ని అబద్ధాలే

గోబెల్స్‌ను మించి అసత్య ప్రచారం కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై నోరు విప్పాలి రూ.7183 కోట్ల బకాయిలు తొక్కిపెట్టిన కేంద్రం రూ.1350 కోట్ల వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులకు మొండి చేయి సెస్‌ల రూపంలో రాష్ట్ర ఆదాయానికి గండి మంత్రి కెటిఆర్‌ ‌సవాల్‌కు సమాధానం చెప్పే దమ్ముందా ఉంటే కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి నిధులు…

‌ప్రగతి భవన్‌ ‌కేంద్రంగా దలారీలకు కమీషన్లు

ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం పెరగడానికి ఇదే కారణం టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌ ‌ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌ప్రగతి భవన్‌ ‌కేంద్రంగా దలారీలు అధిక కమీషన్లు తీసుకుని కాంట్రాక్టర్ల బిల్లులు మంజూరు చేయిస్తున్నారని టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌ ఆరోపించారు. దీనివల్ల రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం పెరుగుతున్నదని వ్యాఖ్యానించారు. శనివారం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో…

నేడు మార్చ్ ‌ఫర్‌ ‌పీస్‌, ‌యూనిటీ ర్యాలీ

అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలి : టీపీయూ ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌మార్చ్ ‌ఫర్‌ ‌పీస్‌, ‌యూనిటీ పేరుతో ఆదివారం ఎల్బీ స్టేడియం జగ్జీవన్‌రాం విగ్రహం నుంచి ట్యాంక్‌బండ్‌ ‌వద్ద ఉన్న అంబేద్కర్‌ ‌విగ్రహం వరకు శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఫర్‌ ‌పీస్‌ ‌యూనిటీ (టీపీయూ) ప్రతినిధులు పద్మజా షా,…

చాప కింద నీరులా డ్రాగన్

తాజా పరిణామాలను అంచనా వేయటానికి అమెరికా జాతీయ భద్రతా మండలి అధికారులు కూడా త్వరలో ఈ దీవుల్లో పర్యటించనున్నారు. చైనా దూకుడుకు కళ్లెం వేయటానికి అమెరికా తన రాయబార కార్యాలయాన్ని కూడా ఈ దీవుల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది.  సాల్మన్ దీవులు అనే దేశం ఉందన్న విషయం చాలా మందికి తెలియదంటే  ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. …

అధికార దుర్వినియోగం

ఒక అధికారి, చట్టబద్ధమైన విచారణ లేకుండా, మనుషులను ఇష్టం వచ్చినట్టుగా కాల్చి చంపవచ్చు అని రాజ్యాంగంలో రాసుకోలేదు గదా. చట్టం విధించిన విచారణా ప్రక్రియ ప్రకారం అని రాజ్యాంగంలో రాసుకున్నాం గదా.అందువల్ల అటువంటి పద్ధతిలో కాల్చి చంపితే అది అన్యాయమవుతుంది. అందువల్ల అసమంజసమవుతుంది. అది నిరంకుశాధికారం అవుతుంది. ప్రస్తుత  డిజిపి స్వరణ్‌జిత్‌సేన్‌ మాట్లాడుతున్న మాటలు చూడండి.…

తెలంగాణ సత్యం, తెలంగాణ తథ్యం!

వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారి భావ ప్రకటనా స్వేచ్ఛ, అభిప్రాయాలకు వేదిక అయిన ‘ ప్రజాతంత్ర ‘ వ్యవస్థాపకుల్లో ఒకరైన దేవులపల్లి ప్రభాకర్ రావు గురువారం తనువు చాలించడం దురదృష్టకరం..! ఆయన గురించి రాయడం అంటే అద్దంలో చంద్రుణ్ణి చూపించే ప్రయత్నం అవుతుంది.  విజ్ఞాన ఖని  ప్రభాకర్ రావు ఒక ‘ మూవింగ్ ఎన్సైక్లోపీడియా..’.    తెలంగాణా జాతి రత్నం సురవరం ప్రతాప రెడ్డి సారథ్యంలో వెలువడిన ‘గోలకొండ’ పత్రికకు అతి చిన్న వయస్సులో సంపాదకీయాలు…