NEWS

NEWS

పుడమి తల్లికి హరితహారం

భూమాత చల్లని ఒడి కోట్ల జీవరాశులకే గుడి ప్రాణికోటికే ఆవాసమది పుడమి తల్లికే పచ్చలహారం ధరిత్రి దీవెనలే ఆయురారోగ్యం భూగ్రహ కాలుష్య బూతం.. జీవుల మనుగడకే శాపం ! జలావరణానికే జేజేలు వాతావరణానికి వాగ్దానాలు శిలావరణానికే శ్రేయస్సులు జీవావరణానికి జవజీవాలు పర్యావరణానికి హరిత చీరలు ఆదమరిస్తే ప్రాణాంతకాలు ! గాలి కాలుష్యాన్ని కట్టడి చేసి.. నేల…

నాయకులకంటే అధికారులకే బాధ్యత ఎక్కువ

వారు సమాజహితాన్ని వీడకుండా పనిచేయాలి నాయకులు ఉండేది ఐదేళ్లు మాత్రమే…సివిల్‌ ‌సర్వెంట్లు రిటైర్‌ అయ్యే వరకు ఉంటారు సివిల్‌ ‌సర్వెంట్లకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉద్బోధ ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 21 : ‌భారతదేశాన్ని నాలుగు ప్రధాన సవాళ్లు వేధిస్తున్నాయని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. పేదరికం, ఆర్థిక సామాజిక అసమానతలు, నిరక్షరాస్యతతో భరతమాత తల్లడిల్లుతుందని ఆవేదన…

చివరి అంకమంతా చేదు నిజాలే……

దేహామంతా అల్లుకున్న ఆశలు పెనేసుకునే తపనలతో పరిచయమైన ప్రశ్నలన్నీ హెచ్చరికలే. కాలుదువ్వే వయసులో జమకాబడిన తీపిరోజుల్లో అనుభవాల అపశ్రుతులన్నీ సవాళ్లే. మనసు తవ్వకాల్లో కన్నీటి చెమ్మ చెప్పిన కధలో చివరి అంకమంతా చేదునిజాలే. కాలమే కధానాయకుడుగా కోరికలే ప్రతినాయకులుగా జరిగే కధలో మనసు మోసం ఇష్టం. బతుకు తెరపై రంగురంగుల కలలు చిలికే జీవన రంగంస్థలంపై…

అబద్ధమాడని నిజం

నిత్యం వారి విందులో రుచిగల మాటలు అబద్దమాడని నిజాలు ప్రియవంటకాలు. ఎదుటపడని కలయికలో ఎదమాటున సంగతులు మధురంగా మైమరిపించే మనసూరించే ఇష్టాలు. నిద్రమంచానే చూపులు ముఖాల్లో ఏరులా ప్రవహించి సంతోషసారాన్ని ఇచ్చి పదునుగా ప్రవర్తించి రోజూ గుప్పెడు అనుభావాల్ని ఒకరిలో మరొకరు చల్లుకుని ముసురుపట్టి మెరుపులతో జోరుగా కురుసుకుంటారు తనివితీరా తడిసిన తలపులకు మన్ను వెన్నులో…

జహంగీర్‌పురి ఆక్రమణల తొలగింపు ఆపాల్సిందే

మరోమారు సుప్రీమ్‌ ‌కోర్టు ధర్మాసనం ఉత్తర్వులు బుధవారం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై ఆగ్రహం న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 21 : ‌దేశ రాజధాని నగరంలోని జహంగీర్‌పురిలో చట్టవిరుద్ధ ఆక్రమణల తొలగింపును ఆపాలని సుప్రీమ్‌ ‌కోర్టు ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఆపాలని సర్వోన్నత న్యాయస్థానం గురువారం ఆదేశించింది. బుధవారం జారీ చేసిన…

వొచ్చే మూడు నెలలు అప్రమత్తంగా ఉండాలి

పక్క రాష్ట్రాలలో కేసుల దృష్ట్యా స్వీయ జాగ్రత్తలు అవసరం డీహెచ్‌ ‌డా.శ్రీనివాసరావు ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌రాష్ట్రంలో కోవిడ్‌ ‌వ్యాప్తి పూర్తిగా పోలేదనీ, రానున్న మూడు నెలల పాటు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రజారోగ్య శాఖ సంచాలకుడు డా.జి.శ్రీనివాసరావు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా కొరోనా వ్యాప్తి అదుపులోనే ఉందనీ, పక్క…

దేశంలో నెమ్మదిగా పెరుగుతున్న కొరోనా కేసులు

తాజాగా 2,380 మందికి పాజిటివ్‌ అ‌ప్రమత్తంగా ఉండాలన్న వైద్యారోగ్య శాఖ న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 21 : ‌దేశంలో కొరోనా కేసులు మళ్లీ నెమ్మదిగా పెరుగుతున్నాయి. ఫోర్త్ ‌వేవ్‌ ‌మొదలైన సూచనలు కనిపిస్డుడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా 24 గంటల్లో 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,380 కొరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదు కాగా…

111‌జీవో రద్దుతో జంట జలాశయాలకు ముప్పు

రియల్‌ ‌వ్యాపారులకు మేలు చేసేందుకే జివో రద్దు కెసిఆర్‌ ‌తీరుపై మండిపడ్డ పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌హైపవర్‌ ‌కమిటీ నివేదిక బయటపెట్టాలన్న శ్రవణ్‌ ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 21 : ‌చారిత్రక జంట జలాశయాలను కాపాడాల్సిన ప్రభుత్వమే దానిని ఉనికికి ప్రమాదకారిగా మారిందని పీసీసీ ప్రెసిడెంట్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. మోసగాడి మరో మోసం 111…

రాజధానికి నలువైపులా సూపర్‌ ‌స్పెషాలిటీ దవాఖానాలు

వైద్యారోగ్య శాఖ పరిపాలనా ఉత్తర్వులు జారీ గాంధీ, ఉస్మానియా దవాఖానాలపై తగ్గనున్న వొత్తిడి ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు నాలుగు వైపులా సూపర్‌ ‌స్పెషాలిటీ దవాఖానాల ఏర్పాటుకు సంబంధించి కీలక ముందడుగు పడింది. నగరానికి నాలుగు వైపులా ఎల్బీ నగర్‌, అల్వాల, సనత్‌నగర్‌లలో నిర్మించే దవాఖానాల నిర్మాణానికి రూ.2,679 కోట్లను కేటాయిస్తూ…

‌ప్రముఖ రచయిత…తెలంగాణ ఉద్యమకారుడు దేవులపల్లి ప్రభాకరరావు కన్నుమూత

తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర ఆరు నెలల ఉద్యమ ప్రస్థానం పేరుతో’ ప్రజాతంత్ర’ సంపాదకీయాలు సంతాపం తెలిపిన ముఖ్య మంత్రి కేసీఆర్‌ ‘‌ప్రజాతంత్ర’ కుటుంబం ప్రగాఢ సంతాపం ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌ప్రముఖ రచయిత, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర అధికార భాషా సంఘం దేవులపల్లి ప్రభాకరరావు (83) గురువారం…