NEWS

NEWS

భారత్‌ ‌జోడ్‌ ‌నా … జనతా సే జోడ్‌ ‌నా

రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో మూడు రోజుల పాటు జరిగిన కాంగ్రెస్‌ ‌పార్టీ చింతన శిబిరం ‘భారత్‌ ‌జోడో యాత్ర’కు పిలుపు నిచ్చింది. మహత్మాగాంధీ జన్మదినమైన ఆక్టోబర్‌ ‌రెండు నుండి దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కాంగ్రెస్‌ ‌పార్టీ తమ శ్రేణులకు పిలుపునిచ్చింది. మతపరమైన ఘర్షణలతో దేశం చిన్నాభిన్నం అవుతున్నదని, హింస పెట్రేగి పోతున్నదని దాన్ని నివారించాల్సిన…

సీన్‌ ‌రివర్స్ అయింది….

ఒకప్పుడు ఆంధ్రవాళ్లు తెలంగాణ భూములు కొంటే.. ఇప్పుడు ఆంధ్రకు పోయి భూములు కొంటున్నాం… 100శాతం టెట్‌ ‌ఫలితాలు రావాలె… టెట్‌ ‌తర్వాత గ్రూప్స్ 2, 3, 4‌తో పాటు డిఎస్సీ అభ్యర్థులకు శిక్షణ తరగతుల నిర్వహణ అన్నీ పోటీ పరీక్షలకు వారధిగా నిరుద్యోగ యువతకు నిరంతర శిక్షణ టెట్‌ ‌శిక్షణ కేంద్రంలో ఉద్యోగార్థులకు  మెటీరియల్స్ ‌పంపిణీ…

‘‌సుంకిశాల’తో హైదరాబాద్‌ ‌తాగు నీటికి భరోసా

ఏడేండ్లు కరువు వొచ్చినా ఢోకా లేదు 2072 నీటి అవసరాల మేరకు లభ్యత వంద కిలోవి•ర్ల పరిధి వరకు నీటి సరఫరా దేశానికి అసెట్‌ ‌కానున్న హైదరాబాద్‌ ‌కెసిఆర్‌ ‌లాంటి దార్శనిక నేతతో సమస్యలకు పరిష్కారం సుంకిశాల లిఫ్ట్‌కు శంకుస్థాపనలో మంత్రికెటిఆర్‌ ‌హామీ నల్లగొండ, ప్రజాతంత్ర, మే 14 : హైదరాబాద్‌ ‌నగరానికి 2072 వరకు…

లక్ష్యానికి అనుగుణంగా పని చేయకపోతే ఏఈవోలపై చర్యలు

అంతర్జాతీయ డిమాండ్‌ ఉన్న పంట ఆయిల్‌ ‌పామ్‌ ‌సాగు సాగుకు సిద్ధిపేట జిల్లా లాభదాయకం టెలీ కాన్ఫరెన్స్‌లో మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, మే 14(ప్రజాతంత్ర బ్యూరో) : క్ష్యానికి అనుగుణంగా వ్యవసాయ విస్తరణాధికారులు(ఏఈవో) పని చేయకపోతే చర్యలు తప్పవని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు సుతిమెత్తగా హెచ్చరించారు. ఆయిల్‌ ‌పామ్‌ ‌సాగుకు సిద్ధిపేట…

ఆం‌దోళనకరంగా దేశ ఆర్థిక వ్యవస్థ

నిర్లిప్తతలో కేంద్రం…పరిష్కార చర్యలపై ఉదాసీనత ఎనిమిదేళ్లుగా వృద్ధి రేటులో మందగమనమే నిదర్శనం ప్రపంచ ఆకలి సూచీలో 116 దేశాల్లో 101వ స్థానంలో భారత్‌ ‌కేంద్రం, రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలపై సమీక్ష అవసరం మీడియాతో మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఉదయ్‌పూర్‌, ‌మే 14 : దేశఆర్థిక వ్యవస్థ పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందని కాంగ్రెస్‌…

వసుధైక నమూనా

కష్టసుఖాల కావడి బరువు సమానంగా పంచుకుంటూ, ఆలనాపాలనలకు ఆప్యాయతల దండవేస్తూ, ఐకమత్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే ఉమ్మడి కుటుంబాలు బంధాల విలువను,బలాన్ని మరోతరానికిజి ఆత్మీయంగా బోధించే పాఠశాలలు, సంస్కృతీ సంప్రదాయాల శిక్షణాశిబిరాలు. అవి హృదయాలకొక ప్రశాంతవాటిక వసుధైక కుటుంబానికి ప్రాతిపదిక మమతానురాగాల లోగిళ్ళలో అంతా ఒక గూటి పక్షులై, అరమరికల్లేని అరకలతో కుటుంబాల్ని సాగుచేసుకుంటూ, సహపంక్తి…

యంత్రాంగాల పని తీరు ..కొన్ని ఉదాహరణలు

మనం మన రాజ్యాంగం రాసుకున్నప్పుడు ఇది ఒక బహుమత, బహుకులాల వ్యవస్థ అనీ అందువల్ల దీనితో వ్యవహరించేటప్పుడు విశాల దృక్పథం అవసరమనీ గుర్తించలేకపోయాం. అసలు మన సమాజంలో ఇటువంటి దాడులు ఎందుకు జరుగుతున్నాయని, ప్రత్యేకించి దళితుల మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయని మనం సరిగా అర్థం చేసుకోలేదు. మనకు ఆ సమస్యే సరిగా అర్థం కానప్పుడు…

గృహమే కదా స్వర్గసీమ..!

నేడు ‘అంతర్జాతీయ కుటుంబ దినం’ భూకుగ్రామానికి పునాదులు కుటుంబాలు. వసుదైక కుటుంబ సౌభాగ్యానికి సకల మూలాలు కుటుంబాలు. అమ్మనాన్నలు, కుటుంబం లేని వారుండరు. కుటుంబం అంటే నాలుగు గోడల నడుమ ఉన్న గదులు కాదు. ప్రేమానురాగాల సిమెంటుతో కట్టిన పొదరిల్లు. కుటుంబం అంటే నవ్వులు, అనుబంధాలు, ఆప్యాయతలు, బాధలు, బాధ్యతలు, హక్కులు, సంతోషాల కుప్పలు, గాయాలకు…

రణిల్‌ ఎవరు…?

‘‘‌గత కొంత కాలంగా ఆర్ధిక, రాజకీయ సంక్షోభంతో అతలాకుతలం అవుతున్న శ్రీలంకలో వేకువ ఝామూలాంటి తొలి సూర్య కిరణాల్లా ఆశా కిరణాలు ఉదయిస్తున్నాయి. దేశ నాయకత్వ పగ్గాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడి చేతుల్లోకి వెళ్లాయి. ప్రజాగ్రహానికి భయపడి ప్రధాని కుర్చీ నుంచి మహిందా రాజపక్సే తప్పుకున్నారు. ఆ దేశ కొత్త ప్రధానిగా రణిల్‌…

‘‌సిఎం మమ్మల్ని పరిగెత్తిస్తున్నారు’

గజ్వేల్‌ ‌ప్రజల అవసరాలను సిఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు పరిశీలన అభివృద్ధికి గజ్వేల్‌ ‌రోడ్‌ ‌‌మోడల్‌ ‌సర్కార్‌ ‌బడుల రూపురేఖలు మార్చేందుకే మన ఊరు-మన బడి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు గజ్వేల్‌, ‌సిద్ధిపేట నియోజకవర్గాల్లో మంత్రి హరీష్‌రావు పర్యటన జిల్లా విద్యాధికారిపై మంత్రి హరీష్‌రావు ఆగ్రహం సిద్ధిపేట / గజ్వేల్‌, ‌మే 13…