NEWS

NEWS

స్మార్ట్‌ఫోన్‌ ‌వినియోగంలో భారతీయ బాలలు ముందంజ

(మ్యాక్‌ ఎఫీ కార్ప్ ‌సంస్థ తాజాగా విడుదల చేసిన ‘లైఫ్‌ ‌బిహైండ్‌ ‌ది స్క్రీన్స్ ఆఫ్‌ ‌పారెంట్స్, ‌ట్వీన్స్ అం‌డ్‌ ‌టీన్స్’ ‌నివేదిక ఆధారంగా) ప్రపంచ స్థాయిలో 10-14 ఏండ్ల భారతీయ బాలలు ఆన్‌లైన్‌ ‌ప్రమాదపు అంచున నిలబడ్డారని, చిన్న వయస్సులోనే మెబైల్‌ ‌మాచురిటీ కలిగి ఉన్నారని, తెలియకుండానే మన చిన్నారి చేతులు అంతర్జాల నీలి…

సిసిఐ పునరుద్దరణ చేపట్టండి…తగిన సహాకారం అందిస్తాం

తొలగింపు ఉత్తర్వుపై పున: సమీక్షించాలని కేంద్ర మంత్రికి మంత్రి కెటిఆర్‌ ‌వినతి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 17 : ఆదిలాబాద్‌ ‌సీసీఐ పరిశ్రమ అంశంపై కేంద్రానికి మంత్రి కేటీఆర్‌ ‌వినతి చేశారు. సీసీఐ పరిశ్రమ తొలగింపు ఉత్తర్వులపై పున:సవి•క్షించాలని కేంద్ర మంత్రి పీయూష్‌ ‌గోయల్‌ను కేటీఆర్‌ ‌కోరారు. పునరుద్ధరణ కోసం సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి…

పిల్లలకు వెల్త్ ‌కాదు..హెల్త్ ఇవ్వండి

తల్లిదండ్రులకు మంత్రి హరీష్‌ ‌రావు సూచన ప్రతి ఒక్కరికీ బీసీ, షుగర్‌ ‌టెస్ట్‌లు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 17 : తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని మంత్రి హరీష్‌ ‌రావు పిలుపునిచ్చారు. రాబోయే రెండు మూడు నెలల్లో ప్రతి ఒక్కరికీ బీసీ, షుగర్‌ ‌టెస్ట్‌లు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.…

వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తున్న మోడీ

గోధుమల ఎగుమతి నిషేధం పెద్ద తప్పిదం ప్రంపచానికి అన్నం పెట్టేస్థాయిలో రాష్ట్రం తెలంగాణ వ్యవసాయం దేశానికి ఆదర్శం పుష్కలంగా వనరులున్నా ఉపయోగించుకోలేని దౌర్భాగ్యం రైతులు ఆలోచించి పంటలను సాగు చేయాలి రైతులకు ఎదురు ప్రోత్సాహకం ఇస్తున్న సిఎం కెసిఆర్‌ ‌వ్యవసాయ సన్నాహక సభలో మంత్రి నిరంజన్‌ ‌‌రెడ్డి వరంగల్‌, ‌ప్రజాతంత్ర, మే 17 : ఇజ్రాయిల్‌…

రైతుబంధు పేరుతో వ్యవసాయ సబ్సిడీలకు ఎసరు

సర్కార్‌ ‌తీరుతో తగ్గిన ధాన్యం దిగుబడులు అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి ధాన్యం సేకరణలో అస్పష్ట విధానాలతో రైతులకు నష్టం వి•డియా సమావేశంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి విమర్శ కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, మే 17 : టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఓవైపు రైతుబంధు ఇచ్చి.. మరోవైపు అన్ని రకాల వ్యవసాయ ప్రోత్సహకాలను రద్దు…

తెలంగాణలో రోజురోజుకు పెరుగుతున్న బిజెపి బలం

బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ‌ప్రజా సంగ్రామ యాత్రను తెలంగాణ ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్నారు కాబట్టే తెలంగాణ ప్రజల నుండి ఈ ప్రజా సంగ్రామ యాత్రకు విశేషమైన స్పందన లభిస్తుంది. ఇప్పటికే రెండు విడతలుగా ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర పూర్తి కాగా…

ధరాఘాతం

ధరల భూతం జడలు విప్పి విపణిలో వీరంగం సృష్టిస్తుంది   ద్రవ్యోల్బణం రెక్కలు విచ్చి వీదుల్లో వీర విహారం చేస్తుంది   నేలకు ఒరిగే రూపాయి విలువ నింగిని తాకే వస్తు సేవలు వెరసి   ఆర్థిక వ్యవస్థ సమస్తం అస్తవ్యస్తం జనజీవనం ఆసాంతం అంధకారం   ఇపుడు వంట గ్యాస్‌ ‌సిలిండర్‌   ‌గుది…

విద్యలో సామాజిక శాస్త్రానికి విలువనివ్వండి !

‘‘‌మన ఉమ్మడి కుటుంబాలు, మన విలువలు, ఆచార సాంప్రదాయాలు, జానపద రీతులు, సంస్కృతిలో పలుమార్పులు సంభవించినప్పటికీ వాటివలన మనకు కలిగిన ఉపయోగం, గౌరవాన్ని రాబోయే తరాలవారికీ అందించాల్సిన ఆవశ్యకత లేదా ?అందుకే మన రాష్ట్ర, కేంధ్ర ప్రభుత్వాలు ఈ విషయంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ’’ ప్రపంచంలో భారతదేశానికి ఒక విశిష్టస్థానం…

రెండవసారి ఓడిపోతే ఇక ఇంతే..!

రెండవసారి అవకాశం ఇచ్చినప్పటికీ ఎన్నికల్లో ఓడిపోయిన నాయకుడు ఎవరైనాసరే అతనికి మరోసారి పార్టీ టికెట్‌ ఇచ్చేదిలేదని కాంగ్రెస్‌ ‌పార్టీ తీర్మానించడంతో దశాబ్దాలుగా ఒకే పార్టీని నమ్ముకున్న నాయకుల్లో గుబులు మొదలయింది. వరుస ఓటములను చవిచూస్తున్న కాంగ్రెస్‌ ‌పార్టీలో ఉంటే తమ రాజకీయ భవిష్యత్‌ ‌కష్టమేనని ఇప్పటికే పార్టీని వదిలి పెట్టినవారు పోగా, ఎప్పటికైనా పార్టీ మెరుగు…

ధనిక, పేద…దేశాన్ని రెండుగా విభజిస్తున్న మోడీ

ఇరు వర్గాల మధ్య పెరుగుతున్న అంతరం పారిశ్రామికవేత్తల కోసం మాత్రమే పనిచేస్తున్న ప్రభుత్వం మోడీ హయాంలో దారుణంగా ఆర్థిక వ్యవస్థ రాజస్థాన్‌ ‌పర్యటనలో రాహుల్‌ ‌‌విమర్శలు న్యూ దిల్లీ, మే 16 : దేశాన్ని విభజించాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ విరుచుకుపడ్డారు. పారిశ్రామికవేత్తలకు ఒక దేశం, పేదలు అణగారిణ వర్గాలతో…