NEWS

NEWS

జూన్‌ 1న కాశీ ప్రజలు కొత్త రికార్డును సృష్టించాలి

వేసే ఒక్కో వోటు నన్ను మరింత బలపరుస్తుంది పోలింగ్‌లో పెద్ద ఎత్తున పాల్గొనాలి˜ విశ్వనాథుని కృప వల్లే కాశీకి ప్రాతినిథ్యం గంగా నది నన్ను అక్కున చేర్చుకున్నది ˜ ప్రధాని మోదీ  వీడియో సందేశం వారణాసి లోక్‌సభ నుంచి పోటీలో ప్రధాని మోదీ న్యూదిల్లీ, మే 30 : దేశంలో లోక్‌ సభ ఎన్నికలు జరుగుతున్న…

విచ్ఛిన్నకర శక్తుల నుండి దేశాన్ని రక్షించే సమయం

ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పరిరక్షణకు కాంగ్రెస్‌కు వోటేయండి విద్వేషపూరిత ప్రసంగాలతో పిఎంఓ గౌరవాన్ని తగ్గించిన మోదీ పూర్తి విభజన స్వభావం కలిగి ఉన్నాయి పంజాబ్‌ వోటర్లకు మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ విజ్ఞప్తి   ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, మే 30 : దేశాన్ని విచ్ఛిన్నకర శక్తుల నుండి రక్షించాల్సిన సమయం ఆసన్నమైందని మాజీ ప్రధాని, ఆర్థిక…

రాష్ట్ర గీతం..‘జయ జయహే తెలంగాణ’..!

ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ధి ముగింపు వేడుకలు అందరికీ ఆమోదయోగ్యంగా అధికారిక చిహ్నం : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వెల్లడి స్పీకర్‌, మండలి చైర్మన్‌, మంత్రులు, ప్రొ. కోదండరామ్‌, కవి అందెశ్రీ, తదితరులతో సమావేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 30 : ’జయ జయహే తెలంగాణ’ గేయాన్ని ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆమోదించినట్లు…

రేపటి ఆఖరి దశ ఎన్నికలకు ముగిసిన ప్రచారం

7వ దశలో 57 లోక్‌ సభ స్థానాలకు పోలింగ్‌ 2019లో వీటిలో కేవలం 25 స్థానాలను మాత్రమే గెలుచుకున్న బిజెపి 543 స్థానాలకు జూన్‌ 4న కౌంటింగ్‌ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, మే 30 : రేపు జూన్‌ 1న జరుగనున్న చివరి మరియు 7వ దశ ఎన్నికలకు ప్రచారం గురువారం సాయంత్రంతో ముగిసింది. శనివారం…

ఎరుక మరిచిపోకూడదు …!!

తెలంగాణ నినాదం రక్తంలో పుట్టింనెత్రు ఏరులై పారింది కత్తుల వంతెన మీద నడిచింది కలగనటమంటే రాజ్యంకు శుత్రువుగా మారటమే కోస్తాంధ్ర పెట్టుబడిదారి పాలనలో ప్రజాస్వామ్యం ముక్కలైంది. ఆట పాట మాట బంద్‌ నిప్పుల కొలిమిలో నడిచిన మనుషులు రాష్ట్రాన్ని స్వస్నించారు . ప్రజల హక్కుల కోసమే ప్రజాస్వామ్య ప్రత్యేక తెలంగాణలోపాలకుల పాశవిక పాలనలో పౌరుని గొంతు…

కలియుగపు గీతాసారాంశమై..!

కాలపరిణామక్రమంలో నాగరికత తన కథను ప్రదర్శించే వింత నాటకంలో మనిషి తన జీవన సంగ్రామంలో ‘‘మిథ్యాసౌందర్యం’’చాటున తన మరణాన్ని మరచి అజ్ఞానాంధకారంలో అయోమ (మా)యసంద్రంలో జీవితమంటే ఏమి అర్థం కాక ఆక్సిజన్‌ అందని కరోనా బాధితుడిలా.. అల్లాడి తల్లడిల్లిపోతున్నాడు. ధర్మం పేరిట అధర్మం అధికారం చెలాయిస్తూ రాజ్యమేలుతున్నప్పుడు ‘‘నేను మళ్ళీ పుడతానని’’ ఆనాడే చెప్పిన పరమాత్ముడు..…

భాష పై పట్టు కోల్పోతున్న నేటి యువత.

మానవుడు అనాగరిక దశ నుంచి నాగరికుడిగా రూపాంతరం చెందడంలో మానవుడు సృష్టించిన  భాష కీలక పాత్ర పోషించిందనడంలో సందేహం లేదు. మానవులు తమ ఆలోచనలను, భావవేశాలను సంజ్ఞలు ద్వారా వ్యక్తీకరించే దశ నుంచి ఒక భాష ద్వారా వ్యక్తపరచుకునే పరిపక్వతను సాధించిన తరువాత, మానవుల మధ్య సంబంధాలు మెరుగుపడి వారి అభివృద్ధి మొదలైంది. భాష మానవజాతి…

కవితాక్షర పరిమళం…

కవిత్వమొక స్వప్నభూమి. నిజానికది క్షణక్షణ విస్తీర్ణం కాకుంటే కళ్లముందంతా ఎడారే మిగులుతుంది. పాకృతిక కలవరమైన కవిత్వం ఆత్మను అక్షరీకరించి మనస్సులో ఆ కాంతిని ముద్రించుకుపోయేలా చేస్తుంది. కాలానికి వ్యాఖ్యానం చెప్పే శక్తి కవిత్వానికే ఉంది. కవిత్వమంటే ఇది అని తెలిస్తే స్మృతికీ, జీవనగతికీ మధ్య ఉన్న నిరంతర సంధ్యగా కవికి కాలం స్పష్టంగా బోధపడుతుంది. సృష్టి…

రాష్ట్రంలో విద్యుత్‌ సమస్య లేదు

వినియోగం పెరగడంతో అవాంతరాలు ఫోన్‌ ట్యాపింగ్‌పై మౌనమెందుకు?  కేసీఆర్‌ అసెంబ్లీకి వొస్తే అన్నీ చర్చిస్తాం మేడిగడ్డ ప్రాజెక్టు వెన్నెముక ఇరిగింది..అది నేను ముందే చెప్పా నీళ్లను సముద్రంలోకి విడిచిన గత ప్రభుత్వం.. ఆ నీళ్లకు కరెంట్‌ బిల్లు కట్టాం:  మీడియా చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌ న్యూదిల్లీ, మే 28 : రాష్ట్రంలో విద్యుత్‌ సమస్య లేదని…

ప్రపంచ శాంతికి శ్రీ రామ్ టెంపుల్ ఆఫ్ యూఎస్ఏ ఖగోళ యాత్ర

•ఆగస్ట్  17న ప్రారంభమై సెప్టెంబర్ 17న యాత్ర ముగింపు •2016 నుండి అమెరికాలో శ్రీ భద్రాద్రి రామాలయ కార్యక్రమాలు •శ్రీరామ్ టెంపుల్ ఆఫ్ యూఎస్ఏ అర్చకులు పద్మనాభచార్యులు  అమెరికాలోని అట్లాంటాలో నిర్మాణం అవుతున్న శ్రీభద్రాద్రి రామాలయం తరపున ప్రపంచ శాంతి కోసం ఖగోళ యాత్ర(భూ మండల ప్రదక్షణ యాత్ర) నిర్వహిస్తున్నట్లు అమెరికాలోని అట్లాంట నగరంలోని శ్రీ…