నేడు హైదరాబాద్కు ప్రధాని మోడీ
ఐఎస్బి ద్విదశాబ్ది ఉత్సవాలకు హాజరు ప్రధాని పర్యటనకు దూరంగా సిఎం కెసిఆర్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు…పలు రూట్లలో ట్రాఫిక్ డైవర్షన్. హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 25 : ప్రధాని మోదీ గురువారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. ప్రఖ్యాత ఐఎస్బి సంస్థ వార్షికోత్వంలో పాల్గొంటారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ద్విదశాబ్ది ఉత్సవాలు, స్నాతకోత్సవ కార్యక్రమాలకు ప్రధాన మంత్రి…
