NEWS

NEWS

రాష్ట్రం వొస్తే నీళ్లు, నిధులు, నియామకాలు వొస్తాయనుకున్నాం

కానీ ప్రఝల ఆశలు అడియాశలయ్యాయి కల్వకుంట్ల కుటుంబం తప్ప ప్రజలెవరూ బాగుపడలేదు బిజెపి ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్‌ ‌రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారన్న విజయశాంతి యాదాద్రి, ప్రజాతంత్ర, మే 24 : రాష్ట్రం వొస్తే నీళ్లు, నిధులు నియామకాలు వొస్తాయనుకున్నామని, కానీ తెలంగాణ ప్రజలు ఆశలు అడియాశలయ్యాయని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. కుల్వకుంట్ల…

ఫేషియల్‌ ‌రికగ్నేషన్‌ ‌టెక్నాలజీతో మేలు

దావోస్‌ ‌సదస్సులో చర్చలో మంత్రి కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 24 : ఫేషియల్‌ ‌రికగ్నిషన్‌ ‌వల్ల భౌతిక వనరులపై ఆధారపడడం తగ్గిందని, నేరస్తులతో పాటు తప్పిపోయిన వ్యక్తులను గుర్తించడంలో ఈ టెక్నాలజీ వల్ల సమయం తగ్గిందని మంత్రి కెటిఆర్‌ ‌తెలిపారు. సరైన ఫేషియల్‌ ‌రికగ్నిషన్‌ ‌రెగ్యులేటరీ వ్యవస్థతో పోలీసులకు, పౌరులకు అవసరమైన పనులను సులువు…

స్వదేశీ ఉత్పత్తులతోనే యువతకు ఉపాధి

హైదరాబాద్‌ అన్ని రంగాల్లో అభివృద్ధి అరైవ్‌ ‌హోమ్‌ ‌స్టార్‌ను ప్రాంభించిన కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 24 : స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించినప్పుడే యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. విదేశీ ఉత్పత్తులను తగ్గించి స్వదేశీ ఉత్పత్తులను వినియోగించాలని వ్యాపారవేత్తలకు సూచించారు. హైదరాబాద్‌…

రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోడీ

ఐఎస్‌బి వార్షికోత్సవానికి హాజరు భద్రతా ఏర్పాట్లు చేపట్టిన పోలీసులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 24 : రేపు గురువారం ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. హైదరాబాద్‌ ‌గచ్చిబౌలిలోని ఐఎస్‌బీ వార్షికోత్సవంలో ఆయన పాల్గొంటారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఐఎస్‌బీ విద్యార్థుల వివరాలు సేకరిస్తున్నారు. ప్రధానికి…

క్వాడ్‌ ‌దేశాల పరస్పర విశ్వాసం… ప్రజాస్వామ్య శక్తులకు కొత్త ఉత్సాహం

జపాన్‌ ‌వేదికగా క్వాడ్‌ ‌సదస్సులో ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో మోడీ భేటీ… ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ టోక్యో, మే 24 : క్వాడ్‌ ‌సభ్య దేశాల పరస్పర విశ్వాసం, సంకల్పం ప్రజాస్వామ్య శక్తులకు కొత్త శక్తిని మరియు ఉత్సాహాన్ని ఇస్తుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. క్వాడ్‌ అనేది మంచి కోసం…

దేశంలో ప్రజాస్వామ్యానికి ముప్పు

వ్యవస్థల అణచివేత దిశగా మోడీ చర్యలు మా పోరాటం రాజకీయ పార్టీ మీద కాదు..ఆ వ్యవస్థ మీద లండన్‌ ‌పర్యటనలో రాహుల్‌ ‌విమర్శలు లండన్‌, ‌మే 24 : ప్రధాని మోదీ విజన్‌లో దేశ ప్రజలు అందరూ ఉండరని..కొంతమంది మాత్రమే ఆయన దృష్టిలో ఉంటారని, వారి ప్రయోజనాలను మాత్రమే పరిగణిస్తారని కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ…

ప్రతీ జిల్లాలో మెడికల్‌ ‌కళాశాల ఉన్న ఏకైక రాష్ట్రం

సర్కార్‌ ‌దవాఖానలోనే అన్ని పరీక్షలు సర్కార్‌ ‌దవాఖానల్లో నార్మల్‌ ‌డెలివరీల సంఖ్య పెరగాలె జంట నగరాల్లో అదనంగా మరో 10 రేడియాలజీ ల్యాబ్‌లు సిద్ధిపేట సర్వజన దవాఖానలో రేడియాలజీ హబ్‌ను ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు మా తండ్రివయ్యా: హరీష్‌తో విఠలాపూర్‌ ‌వృద్ధురాలు అభ్యర్థులకు అన్నం వడ్డించిన మంత్రి హరీష్‌రావు.. ఖుషీ అయిన నిరుద్యోగ అభ్యర్థులు సిద్ధిపేట,…

ఆన్‌‘‌లోన్‌’’ ‌యమపాశం

ఆన్‌లైన్‌ ‌యాప్ల ఆసరగా చేసుకొని దోపిడి మూకలు పెట్రేగుతున్నయ్‌ అభాగ్యుల అక్కర పెట్టుబడిగా అందినంత కొల్లగొడుతున్నయ్‌ ‌తొలుత హామీల నిమిత్తంలేక రుణం ఇస్తామని నమ్మబలికి తదుపరి విషం చిమ్ముతున్నయ్‌ ‌బాకీలు రాబట్టుకునే పనిలో పరువు తీయడమే కాకుండా ప్రాణాలను బలిగొంటున్నయ్‌ ‌వారం రోజులు గడువు ఇచ్చి ఆలోగా చెల్లించలేని వారిపట్ల బూతు దండకం నోటికెత్తుకొని వేధింపులకు…

మట్టి అంతరించిపోతుంది ..

(మట్టి పరిరక్షణకై సద్గురు ప్రపంచ యాత్ర) సమస్త జీవకోటి భారాన్ని మోస్తూ.. సప్తసముద్రాలను నదులను తన తనువులో దాచుకొని విశ్వ మానవాళికి, సకల జీవరాశులకు నిలయంగా నిలచింది నేలతల్లి. ఈ నేలను నమ్ముకొని.. నేలను ఆధారంగా చేసుకొని.. చెట్లూ చేమలు.. జీవులు..జీవరాశులు.. మనుషులు .. చివరకు సూక్ష్మక్రిములు కూడా మనుగడ సాగిస్తున్నాయి. ఇలా కొన్ని కోట్ల…

కేంద్రంతో ముదురుతున్న విభేదాలు..

కేంద్రంతోరాష్ట్ర సర్కార్‌కు ఘర్షణ పెరుగుతున్నట్లు కనిపిస్తున్నది.  చాలాకాలంగా కేంద్ర, రాష్ట్ర సంబంధాల విషయంలో దూరం పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ప్రత్యేక రాజకీయ కూటమి ఏర్పాటుపై రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌తీవ్రస్థాయిలో ప్రయత్నాలు ప్రారంభించినప్పటినుండి ఈ దూరం మరింత పెరగడానికి అస్కారమైంది. దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన…