NEWS

NEWS

రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 28 : రాగయే మూడు రోజుల్లో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ ‌జారీ చేసింది. రెండు, మూడు రోజుల్లో కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని, ఇదే సమయంలో అరేబియన్‌ ‌సముద్రం,…

తెలంగాణలో తప్పని రైతుల బలవన్మరణాలు రుణ విముక్తులు కాని రైతులు

మహేందర్‌ ‌కూన, జర్నలిస్ట్ ‌తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు కావస్తోంది. వలస పాలనలో పడ్డ గోస అంతా ఇంతా కాదు. మా రాష్ట్రం మాకు కావాలని ఏండ్ల తరబడి కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏం సాధించామని వెనుదిరిగి చూస్తే కన్నీళ్లే శరణ్యం అవుతున్నాయి. ఆంధ్ర వలస పాలనలో నీళ్ళు, నిధుల దోపిడి యథేచ్ఛగా…

నెహ్రూ ఫోటో లేకుండా అమృతోత్సవాలా

మండిపడ్డ సిఎల్‌పి నేత మల్లు భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 28 : పండిట్‌ ‌జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూ ఫోటో లేకుండా అజాది కా అమృత్‌ ఉత్సవాలు చేయడం అక్షేపణీయమని కాంగ్రెస్‌ ‌పార్టీ సీనియర్‌ ‌భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రథమ ప్రధాని నెహ్రూను విస్మరించడం దారుణమన్నారు. నెహ్రూ త్యాగాలను మరచిపోవడం దారుణమన్నారు. శనివారం ఆయన…

కెసిఆర్‌ ‌పాలనతో దగాపడ్డ తెలంగాణ

ఇక్కడి అన్నదాతలకు చేసిందేవి• లేదు…. పంజాబ్‌ ‌రైతులకు చెక్కులా మాజీ మంత్రి, కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏ శ్రీ‌ధర్‌ ‌బాబు కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, మే 28 : నీళ్లు, నిధులు నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో కెసిఆర్‌ ‌కుటుంబ పెత్తనం సాగిస్తున్నారని మాజీమంత్రి, మంథని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌ ‌బాబు అన్నారు. తెలంగాణ సెంటిమెంట్‌తో అధికారంలోకి వొచ్చిన…

రాయదుర్గం హోటల్‌లో మంటలు

కార్మికులను రక్షించిన అగ్నిమాపక సిబ్బంది హైదరాబాద్‌, ‌మే 28 : రాయదుర్గంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గ్రీన్‌బావర్చి హోటల్‌లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. హోటల్‌ ‌మొత్తం దట్టమైన పొగతో కమ్మేసింది. ఒక్కసారిగా హోటల్‌ ‌నుంచి మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న ఫైర్‌ ‌సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకువస్తున్నారు. అయితే.. హోటల్‌లో సుమారుగా…

సుపరిపాలనకు అత్యంత ప్రాధాన్యం

ఎనిమిదేళ్లలో తలదించుకునే పనిచేయలేదు గాంధీ, పటేల్‌ ‌కలలుగన్న భారతావని కోసం కృషి పేదల సంక్షేమం లక్ష్యంగా కార్యక్రమాలు గుజరాత్‌ ‌పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీ గాంధీనగర్‌, ‌మే 28 : గత ఎనిమిదేళ్ల ఎన్డీఏ పాలనలో ప్రజలు సిగ్గుతో తలవంచుకునే పని ఏదీ చేయలేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్‌ ‌రాజ్‌కోట్‌లో నూతనంగా నిర్మించిన…

సిద్ధిపేట పరిశుభ్రతలో శుద్ధిపేటగా కావాలె..

తాడిపత్రి మునిసిపల్‌ ‌తరహాలో మిగులు బడ్జెట్‌ ఉం‌డాలె.. బెంగళూరు వెళ్లి చూసి రండి.. సిద్ధిపేట మునిసిపల్‌ ‌సమావేశంలో మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, మే 28(ప్రజాతంత్ర బ్యూరో) : సుందరమైన సిద్ధిపేట పరిశుభ్రతలో శుద్ధిపేటగా కావాలి అని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు సూచించారు.  అందమైన ఆకుపచ్చ, ఆహ్లాదకరమైన సిద్ధిపేట పట్టణం చేద్దాం.…

ఆదివాసీ గిరిజనులకు ప్రభుత్వ హాస్పిటళ్ల పట్ల అవగాహన కల్పించాలి

భయం లేకుండా వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవాలి కేంద్ర ప్రభారి అధికారి యువరాజ్‌ ‌భద్రాచలం,మే 28(ప్రజాతంత్ర ప్రతినిధి) : ఆదివాసీ గిరిజన గ్రామాలలో ప్రభుత్వ హాస్పిటల్‌లో చేసే వైద్యం గురించి గిరిజనులకు ప్రత్యేక అవగాహన కల్పించి వారికి వైద్యం పట్ల భయం లేకుండా చూడాలని కేంద్ర ప్రభారి అధికారి యువరాజ్‌ అన్నారు. శనివారం భద్రాచలం లోని…

‌గ్రీన్‌ ఇం‌డియా ఛాలెంజ్‌ ‌కి ఐదేళ్లు..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆశీస్సులతో, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌ ‌కుమార్‌ ‌శ్రీకారం చుట్టిన ‘‘గ్రీన్‌ ఇం‌డియా ఛాలెంజ్‌’’ ఐదేళ్ళు పూర్తి చేసుకుంది. గొప్ప మనసుతో ప్రకృతి ప్రేమికుడు జోగినిపల్లి సంతోష్‌ ‌కుమార్‌ ‌ప్రారంభించిన గ్రీన్‌ ఇం‌డియా ఛాలెంజ్‌ ‌లో భాగంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించుకునే బాధ్యతను కూడా మనదేనని గుర్తు చేసి…

రుతు ప్రేమ లేకపోతే జీవనమే లేదు

మానవ మనుగడను శాసించేది రుతుచక్రం మీ ఆరోగ్యమే మా ఆరోగ్యం గజ్వేల్‌లో రుతుప్రేమ మెనుస్ట్రువల్‌ ‌కప్పుల పంపిణీలో మంత్రి హరీష్‌రావు రెండు నెలలు ఇష్టపడి చదివితే..మీ జీవితాంతం తలెత్తుకుని బతకొచ్చు : శిక్షణ పొందుతున్న పోలీసు ఉద్యోగార్థులకు మంత్రి సూచన సిద్ధిపేట, ప్రజాతంత్ర బ్యూరో / గజ్వేల్‌, ‌మే 28 (ప్రజాతంత్ర విలేఖరి) : మీరు…