NEWS

NEWS

ఎనిమిదేళ్ల తెలంగాణ ఎవరికి సంతోషాలు మిగిల్చింది ?

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి అప్పుడే ఎనిమిదేళ్లు గడిచింది. ఊరికే రాలేదు ఈ రాష్ట్రం.  అనేక వర్గాల వారు రైతులు మొదలు రాజకీయ నేతల వరకు విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రం కోసం దశాబ్దాల పాటు సుదీర్ఘ పోరాటాలు చేసి  సాధించుకున్న తెలంగాణ ఇది. కేంద్రం లోని యుపిఏ ప్రభుత్వం  ఉద్యమాలను అణిచి వేయాలని కమిటీలు…

ఎనిమిదేండ్ల తెలంగాణ సాక్షిగా.. పోరాటం ఇక మిగిలే ఉంది..!

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం పలు దశలుగా సుదీర్ఘకాలంగా వివిధ రూపాల్లో నడిచిన పోరాట ఫలితం అనేది చారిత్రక సత్యం. ఏక వాక్యంలో చెప్పాలంటే 60 సంవత్సరాలుగా సాగిన ప్రజా పోరాటాల అంతిమ విజయమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. ఉప్పెనలా ఎగిసిపడిన అనేక పోరాటాలు, అనేక ఆటుపోట్లు, వాదప్రతివాదనలు, చర్చోప చర్చలు, సమాలోచనలు, రాజకీయ ఒప్పందాలు, అవకాశవాద…

కేసిఆర్‌ ‌పాలనకు మరో పార్శ్వం..!

‘‘‌నాణానికి బొమ్మా, బొరుసూ ఉన్నట్లే పాలనకు మరోకోణం కూడా చూడాల్సి ఉంది. ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీగా రూపాంతరం చెందగా, అన్ని పార్టీల బాటలోనే తాత్కాలిక అవసరాలు, ప్రయోజనాల కోసం ఉద్యమానికి సంబంధం లేని వారిని పార్టీలో చేర్చుకోవడాలు, అధికారాలు కట్టబెట్టడాలు, తెరాస ఆవిర్భావం నుండి అంకిత భావంతో పనిచేసిన, జెండాలు మోసిన వారికి మింగుడు…

యువ‌త‌కు మీ విజ‌యం స్ఫూర్తి.! సివిల్స్ విజేత‌ల‌ను శాలువా క‌ప్పి సత్కారించిన మంత్రి హరీశ్ రావు

యూపీఎస్సీ -2021లో విజేత‌లుగా నిలిచిన అభ్య‌ర్థులు జి సుధీర్ రెడ్డి (69), స్నేహ (136), చైత‌న్య రెడ్డి (161), రంజిత్ కుమార్ (574), స్మ‌ర‌ణ రాజ్ (676) స‌హా, సివిల్స్ స‌బ్జెక్ నిపుణురాలు, మెంటర్‌ బాల‌ల‌త  బుధ‌వారం కోకాపేట‌లోని నివాసంలో  కలిసారు. ఈ సంద‌ర్భంగా మంత్రి వారిని శాలువా క‌ప్పి సన్మానించారు. అనంతరం వారితో కలిసి…

లక్నవరం చెరువులో పడి ఇద్దరు మృతి

హైదారబాద్‌ ఐఎస్‌బి విద్యార్థులుగా గుర్తింపు ములుగు, ప్రజాతంత్ర, మే 31 : జిల్లాల్లో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. లక్నవరం చెరువులో మునిగి ఇద్దరు మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. కాగా, వారిద్దరూ హైదరాబాద్‌లోని ఇండియన్‌ ‌స్కూల్‌ ఆఫ్‌ ‌బిజినెస్‌ ఐఎస్‌బికి చెందినవారుగా గుర్తించారు. ఐఎస్‌బీకి చెందిన నలుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు…

130 ‌కోట్ల మంది భారతీయులు నా కుటుంబం

వారే నా జీవిత సర్వసం..ఈ జీవితం వారి కోసమే ‘న్యూ ఇండియా’ నిర్మాణానికి కృషి ‘గరీబ్‌ ‌కల్యాణ్‌ ‌యోజనా సమ్మేళన్‌’‌లో ప్రధాని మోడీ రైతుల ఖాతాల్లో పిఎం కిసాన్‌ ‌సమ్మాన్‌ 11‌వ వాయిదా జమ హైదరాబాద్‌, ‌పిఐబి, మే 31 :  దేశంలో ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం, గౌరవం కోసం, భద్రత కోసం, వారి…

రాష్ట్ర అవతరణ వేడుకల ఫుల్‌ ‌డ్రెస్‌ ‌రిహార్సల్‌: ‌పరిశీలించిన సిఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌

‌పరిశీలించిన సిఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌ ‌హైదరాబాద్‌, ‌మే 31 : కోవిడ్‌ ‌కారణంగా రెండేళ్ల తర్వాత నిర్వహిస్తున్న రాష్ట్ర అవతరణ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్టు సిఎస్‌ ‌సోమేష్‌ ‌కుమార్‌ ‌తెలిపారు. రేపు జూన్‌ 2‌వ తేది రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించి పూర్తి డ్రెస్‌ ‌రిహార్సల్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌…

నీళ్లు, నిధులు, నియామకాల్లో.. టిఆర్‌ఎస్‌ ‌పూర్తిగా విఫలం

తెలంగాణ కోసం మరో పోరాటం అవసరం టిజెఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ ‌మెదక్‌, ‌ప్రజాతంత్ర, మే 31 : నీళ్లు, నిధులు, నియామకాల్లో టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీజేఎస్‌ ‌పార్టీ అధ్యక్షులు కోదందరామ్‌ ‌విమర్శలు గుప్పించారు. మంగళవారం ఆయన వి•డియాతో మాట్లాడుతూ…ఆంధ్ర కాంట్రాక్టర్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కేవలం…

అభివృది పనుల కోసం పుస్తెలు అమ్ముకుంటున్నారు

సర్పంచలకు తాళిని అమ్మి వడ్డీలు కట్టాల్సిన దుస్థితి కల్పించిన సిఎం సర్పంచ్‌ ‌శాంతమ్మ వ్యాఖ్యలపై రేవంత్‌ ‌ట్వీట్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 31 : అభివృద్ధి పనుల కోసం చేసిన అప్పులపై వడ్డీలు కట్టేందుకు పుస్తెల తాడును అమ్ముకోవాల్సి వొచ్చిందంటూ సర్పంచ్‌ ‌శాంతమ్మ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ట్విటర్‌ ‌వేదికగా స్పందించారు.…

జూన్‌-‌సెప్టెంబర్‌ ‌మధ్య వర్షపాతం అంచనా కంటే ఎక్కువే

రుతుపవనాలు చురుగ్గా ఉండడంతో అంచనాల్లో సవరణ ఐఎండి వెల్లడి రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి వార్షాలు: వాతావరణ శాఖ వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 31 : ఈసారి జూన్‌-‌సెప్టెంబర్‌ ‌నెలల మధ్య సగటు వర్షపాతం భారత వాతావరణ శాఖ అంచనా కంటే 3 శాతం వరకు ఎక్కువగా కురిసే అవకాశం ఉందని ఐఎండి…