మండుతున్న రోహిణి ఎండలు

అధిక ఉష్ణోగ్రతలకు తోడు వడగాలులు రుతు పవనాల ఆగమనంతోనే ఉపశమనం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 1 : తెలంగాణలో రోహిణి కార్తె ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. సూర్యుడి భగభగలతో ఎండలు మండిపోతున్నాయి. గత నాలుగు రోజులుగా సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం, వేడి గాలులు వీస్తుండడంతో ప్రజలు అల్లాడి పోతున్నారు.…




