NEWS

NEWS

మండుతున్న రోహిణి ఎండలు

అధిక ఉష్ణోగ్రతలకు తోడు వడగాలులు రుతు పవనాల ఆగమనంతోనే ఉపశమనం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 1 : తెలంగాణలో రోహిణి కార్తె ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. సూర్యుడి భగభగలతో ఎండలు మండిపోతున్నాయి. గత నాలుగు రోజులుగా సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం, వేడి గాలులు వీస్తుండడంతో ప్రజలు అల్లాడి పోతున్నారు.…

మండుతున్న రోహిణి ఎండలు

అధిక ఉష్ణోగ్రతలకు తోడు వడగాలులు రుతు పవనాల ఆగమనంతోనే ఉపశమనం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 1 : తెలంగాణలో రోహిణి కార్తె ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. సూర్యుడి భగభగలతో ఎండలు మండిపోతున్నాయి. గత నాలుగు రోజులుగా సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం, వేడి గాలులు వీస్తుండడంతో ప్రజలు అల్లాడి పోతున్నారు.…

తెలంగాణ చిహ్నంలో చార్మినార్‌ తొలగించాల్సిందే..

మేం ఇందుకు ఎప్పుడూ పోరాడుతూనే ఉంటాం బిజెపి జాతీయ కార్యదర్శి బండి సంజయ్‌ న్యూదిల్లీ, జూన్‌ 1 : తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో చార్మినార్‌ను తొలగించాలని అప్పుడు, ఇప్పుడు తమ పార్టీ పోరాడుతునే ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంగనర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ అన్నారు. రాష్ట్ర చిహ్నంలో అమరవీరుల స్థూపం ఉండటం…

తెలంగాణ చిహ్నంలో చార్మినార్‌ తొలగించాల్సిందే..

మేం ఇందుకు ఎప్పుడూ పోరాడుతూనే ఉంటాం బిజెపి జాతీయ కార్యదర్శి బండి సంజయ్‌ న్యూదిల్లీ, జూన్‌ 1 : తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో చార్మినార్‌ను తొలగించాలని అప్పుడు, ఇప్పుడు తమ పార్టీ పోరాడుతునే ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంగనర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ అన్నారు. రాష్ట్ర చిహ్నంలో అమరవీరుల స్థూపం ఉండటం…

తిరోగమన దిశలో కాంగ్రెస్‌ పాలన

అభివృద్ధిని పక్కదారి పట్టిస్తున్న ప్రభుత్వం రాష్ట్ర ఆవిర్భావం కాంగ్రెస్‌ దయాభిక్ష కాదు తొలి, మలి దశల్లో పోరాడి సాధించిన ఘన చరిత్ర తెలంగాణ ఉద్యమాన్ని రక్తసిక్తం చేసిన చరిత్ర కాంగ్రెస్‌ది అందుకే మీరు నిర్వహించే ఉత్సవాల్లో మేము పాల్గొనం సిఎం రేవంత్‌ రెడ్డికి మాజీ సిఎం కెసిఆర్‌ బహిరంగ లేఖ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 1…

తిరోగమన దిశలో కాంగ్రెస్‌ పాలన

అభివృద్ధిని పక్కదారి పట్టిస్తున్న ప్రభుత్వం రాష్ట్ర ఆవిర్భావం కాంగ్రెస్‌ దయాభిక్ష కాదు తొలి, మలి దశల్లో పోరాడి సాధించిన ఘన చరిత్ర తెలంగాణ ఉద్యమాన్ని రక్తసిక్తం చేసిన చరిత్ర కాంగ్రెస్‌ది అందుకే మీరు నిర్వహించే ఉత్సవాల్లో మేము పాల్గొనం సిఎం రేవంత్‌ రెడ్డికి మాజీ సిఎం కెసిఆర్‌ బహిరంగ లేఖ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 1…

నేడు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు

గవర్నర్‌ను కలిసి ఆహ్వానించిన సిఎం ఉదయం గన్‌పార్క్‌లో సిఎం రేవంత్‌ నివాళి పరేడ్‌ గ్రౌండ్‌లో జెండా ఆవిష్కరణ ప్రజలను ఉద్దేశించి ప్రసంగం ట్యాంక్‌బండ్‌పై సాంస్కృతిక కార్యక్రమాలు జయజయహే తెలంగాణ గీతావిష్కరణ ఆరోగ్య కారణాలతో హాజరు కాలేకపోతున్న సోనియాగాంధీ కవులు, కళాకారులు, ఉద్యమకారులకు సన్మానం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 1 : తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను…

నేడు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు

గవర్నర్‌ను కలిసి ఆహ్వానించిన సిఎం ఉదయం గన్‌పార్క్‌లో సిఎం రేవంత్‌ నివాళి పరేడ్‌ గ్రౌండ్‌లో జెండా ఆవిష్కరణ ప్రజలను ఉద్దేశించి ప్రసంగం ట్యాంక్‌బండ్‌పై సాంస్కృతిక కార్యక్రమాలు జయజయహే తెలంగాణ గీతావిష్కరణ ఆరోగ్య కారణాలతో హాజరు కాలేకపోతున్న సోనియాగాంధీ కవులు, కళాకారులు, ఉద్యమకారులకు సన్మానం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 1 : తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను…

ఇండియా కూటమికి 295 సీట్లు

ప్రభుత్వం ఎగ్జిట్‌ పోల్స్‌లో తమ సీట్లను పెంచి చూపించే ప్రయత్నం కౌంటింగ్‌ రోజున ఏజంట్లు కేంద్రం నుంచి బయటకు రావొద్దు ఇండియా కూటమి నేతల సమావేశం  అనంతరం మీడియాతో ఖర్గే   ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, జూన్‌ 1 : లోక్‌సభ ఎన్నికల్లో భారత కూటమి పార్టీలకు 295 సీట్లకు పైగా వొస్తాయని, ప్రజల నుంచి…

ఇండియా కూటమికి 295 సీట్లు

ప్రభుత్వం ఎగ్జిట్‌ పోల్స్‌లో తమ సీట్లను పెంచి చూపించే ప్రయత్నం కౌంటింగ్‌ రోజున ఏజంట్లు కేంద్రం నుంచి బయటకు రావొద్దు ఇండియా కూటమి నేతల సమావేశం  అనంతరం మీడియాతో ఖర్గే   ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, జూన్‌ 1 : లోక్‌సభ ఎన్నికల్లో భారత కూటమి పార్టీలకు 295 సీట్లకు పైగా వొస్తాయని, ప్రజల నుంచి…