NEWS

NEWS

శరీరాన్ని మనసును ఏకం చేయడమే యోగా

నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగాతో ఒత్తిడి తగ్గుతుందా.. మహమ్మారి కేసులు తగ్గుతున్నప్పటికీ, కొందరు ఇంకా ఇంటి నుండి పని చేస్తూనే ఉన్నారు. మొదట్లో, వర్క్ ‌ఫ్రమ్‌ ‌హోమ్‌ ‌సులభంగా అనిపించేది. ఇప్పుడు ఒత్తిడితో కూడి మానసిక ఆందోళనలకు దారి తీస్తోంది. మరి కొందరిలో కరోన తో వర్క్ ‌ఫ్రమ్‌ ‌హోమ్‌  ‌కు  అలవాటు పడి…

దేశవ్యాప్తంగా అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలు

న్యూ దిల్లీ, జూన్‌ 20 : అగ్నిపథ్‌ ‌పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. పలు నిరసన బృందాలు సోమవారం భారత్‌ ‌బంద్‌కు పిలుపునిచ్చిన సందర్భంగా దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. హరియాణ, జార్ఖండ్‌, ‌పంజాబ్‌, ‌కేరళ రాష్ట్రాల్లో భద్రతను పెంచారు. హరియాణలోని ఫరిదాబాద్‌లో భారీగా పోలీసులు మోహరించగా వివిధ ప్రాంతాల్లో 2వేల మందికిపైగా…

అగ్నిపథ్‌ ‌వ్యతిరేకతపై రంగంలోకి బిజెపి

న్యూ దిల్లీ, జూన్‌ 20 : అగ్నిపథ్‌ ‌వ్యవహారంపై దేశంలో వ్యతిరేక ప్రదర్శనలు జరుగుతున్న నేపథ్యంలో యువతలో అవగాహన కల్పించేందుకు బీజేపీ సిద్ధమైంది. ఎక్కడైతే వ్యతిరేక ప్రదర్శనలు జరుగుతున్నాయో ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి యువతకు అవగాహన కల్పించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా  పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు. దేశ…

అగ్నిపథ్‌ ‌పథకంతో దేశ రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం

డెహ్రాడూన్‌, ‌జూన్‌ 20 : అగ్నిపథ్‌ ‌విషయంలో ప్రతిపక్షాలు యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఉత్తరాఖండ్‌ ‌సీఎం పుష్కర్‌ ‌సింగ్‌ ‌ధామి ఆరోపించారు. అగ్నిపథ్‌ ‌స్కీంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వెల్లువెత్తుతున్న వేళ సోమవారం మాజీ సైనికాధికారులతో సీఎం పుష్కర్‌ ‌సింగ్‌ ‌ధామి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మనల్ని  రక్షించడానికి ఇండియన్‌ ఆర్మీ రక్షణ కవచంలా…

మరోమారు ఇడి ఎదుట హాజరైన రాహుల్‌

న్యూ దిల్లీ, జూన్‌ 20 : ‌నేషనల్‌ ‌హెరాల్డ్ ‌మనీ లాండరింగ్‌ ‌కేసులో కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ మరోసారి సోమవారం ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. అధికారులు రాహుల్‌ను ప్రశ్నించారు. ఇప్పటి వరకు మొత్తం రాహుల్‌ను 30 గంటలపాటు ఈడీ ప్రశ్నించింది. కాగా కాంగ్రెస్‌ ఆం‌దోళనలతో ఈడీ కార్యాలయం, జంతర్‌మంతర్‌ ‌దగ్గర పోలీస్‌ ‌భద్రతను…

అగ్నిపథ్‌ ‌పథకంలో రిజిస్ట్రేషన్‌

న్యూ దిల్లీ, జూన్‌ 20 : ‘అగ్నిపథ్‌’ ‌స్కీమ్‌ ‌లో భాగంగా ఆర్మీలో సైనికుల నియామకానికి సంబంధించిన సైన్యం రిజిస్టేష్రన్‌ ‌నోటిఫికేషన్‌ను  సోమవారం విడుదల చేసింది. జూలై నుంచి రిజిస్టేష్రన్‌  ‌పక్రియ మొదలతుందని వెల్లడించింది. భారత సైన్యంలోకి ప్రవేశించాలనుకునే వారికి అగ్నిపథ్‌ ‌స్కీమ్‌ ఒక్కటే మార్గమని నోటిఫికేషన్‌ ‌లో ప్రస్తావించారు. కేవలం సైన్యంలోని మెడికల్‌ ‌బ్రాంచ్‌…

కొనసాగుతున్న బాసర ట్రిపుల్‌ ఐటి విద్యార్థుల ఆందోళన

మంత్రి ప్రకటించినా తరగతులకు హాజరు కాని విద్యార్థులు మంత్రి తమను ఏనాడు పట్టించుకోలేదని విమర్శ సిఎం నుంచి ప్రకటన వొచ్చేవరకు నిరసన కొనసాగుతుందని స్పష్టం నిర్మల్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 20 : ‌మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డి ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు సోమవారం నుంచి తరగతులకు హాజరవుతారని ప్రకటించినా విద్యార్థులు మాత్రం తరగతులకు హాజరుకాలేదు. ప్రభుత్వం నుంచి…

సికింద్రాబాద్‌ ‌విధ్వంసం వెనక టిఆర్‌ఎస్‌ : ‌బిజెపి ఎమ్మెల్యే రఘునందన్‌ ‌రావు

సికింద్రాబాద్‌  ‌రైల్వే స్టేషన్లో రోజంతా విధ్వంసం చేస్తుంటే ఏం చేస్తున్నారని, ప్రతిపక్షాలను వెంటాడి అరెస్టులు చేస్తున్న వారికి ఇది కనిపించలేదా అని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్‌ ‌రావు ప్రశ్నించారు. అధికార పార్టీ కావాలనే చేయించినట్లు కనిపిస్తుందని ఆరోపించారు. నల్గొండ పట్టణంలో ఉమ్మడి నల్గొండ జిల్లా బీజేపీ శక్తి కేంద్రాల ఇంచార్జీలు, కార్యవర్గ సమావేశానికి దుబ్బాక…

నిరుద్యోగ యువతపై జరిపిన కాల్పులను ఖండించండి

కాల్పులు జరిపిన పోలీసులను హత్యా నేరం క్రింద అరెస్ట్ ‌చేయాలి పత్రికా ప్రకటన విడుదల చేసిన మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటి అధికార ప్రతినిధి జగన్‌ భద్రాచలం, ప్రజాతంత్ర, జూన్‌ 20 : ‌సికిద్రాబాద్‌ ‌రైల్వే స్టేషన్‌లో నిరసన తెలుపుతున్న నిరుద్యోగ యువతపై జరిపిన కాల్పులను ఖండించాలని, కాల్పులు జరిపిన పోలీసులను మత్యానేరం క్రింద అరెస్ట్…

అగ్నిపథ్‌ ‌పథకాన్ని వెనక్కి తీసుకోవాలి

శ్రీలంక విద్యుత్‌ ‌కాంట్రాక్టుల్లో అవినీతిపై దృష్టి మరల్చడానికే ‘అగ్నిపథ్‌’ ‌ప్రధాని మోడీ తీరుపై మరోమారు మంత్రి కెటిఆర్‌, ‌టిఆర్‌ఎస్‌ ‌విమర్శ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 20 : శ్రీ‌లంక పవన విద్యుత్‌ ‌కాంట్రాక్టుల్లో మోదీ, అదానీ అవినీతి బంధంపై దేశం దృష్టిని మరల్చడానికే అగ్నిపథ్‌ ‌స్కీమ్‌ను ప్రకటించారా అని మంత్రి కేటీఆర్‌ ‌కేంద్రాన్ని ప్రశ్నించారు. అగ్నిపథ్‌…