NEWS

NEWS

సఖి, షీ టీమ్స్‌తో మహిళల్లో ఆత్మవిశ్వాసం

జోగులాంబ గద్వాల, ప్రజాతంత్ర, జూన్‌ 23 : ‌తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సఖీ, షీ టీమ్స్ ఏర్పాటు చేసి మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించిందని అదనపు డీజీపీ, ఉమెన్‌ ‌సెప్టీ విభాగం అధికారి స్వాతి లక్రా అన్నారు. మానసిక, శారీరక వేధింపులకు గురయ్యే వారికి భరోసా కేంద్రం తక్షణ సహాయం అందిస్తుందని స్వాతి లక్రా పేర్కొన్నారు. మహిళల…

రాష్ట్రంలో పలుచోట్ల ఎన్‌ఐఎ ‌సోదాలు

రాధ మిస్సింగ్‌ ‌కేసులోనూ ఆరా హైదరాబాద్‌లో ఆడ్వకేట్‌ ‌శిల్ప ఇంట్లోనూ సోదాలు చేగుంటలో మావో అగ్రనేత కుమారుడి ఇంట్లో తనిఖీలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 23 : ‌రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ ‌సోదాలు చేపట్టింది. నర్సింగ్‌ ‌విద్యార్థిని మిస్సింగ్‌ ‌కేసులో ఉప్పల్‌ ‌చిలుకానగర్‌లోని హైకోర్టు అడ్వకేట్‌ ‌శిల్ప ఇంటిపై ఎన్‌ఐఏ…

భూమిని గుంజుకోవడం..లాఠీ దెబ్బలు తగిలించడం

ఇదేనా నీ దృష్టిలో అభివృద్ది అంటే.. కెటిఆర్‌కు రేవంత్‌ ‌సూటి ప్రశ్న పిజెఆర్‌ ‌పేదల గుండెచప్పుడు అన్న పిసిసి చీఫ్‌ ‌విజయారెడ్డికి కండువా కప్పి పార్టీలోకి స్వాగతించిన రేవంత్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 23 : ‌బలవంతంగా భూమిని గుంజుకోవడం.. బక్క రైతుపై లాఠీ ఝుళిపించడం..కేటీఆర్‌ ‌దీనిని అభివృద్ధి అంటారా.. అరాచకం అంటారా..అని టీపీసీసీ చీఫ్‌…

రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న రోజువారీ కొరోనా కేసులు

కొత్తగా 494 మందికి పాజిటివ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 23 : ‌రాష్ట్రంలో రోజువారీ కొరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గురువారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో 494 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌ ‌ప్రకారం తాజాగా 494 కొరోనా కేసులు నమోదు కాగా…

దిల్లీ పర్యటనలో మంత్రి కెటిఆర్‌

న్యూ దిల్లీ, జూన్‌ 23 : ‌దిల్లీలో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హరిదీప్‌ ‌సింగ్‌ ‌పూరీతో రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీఆర్‌ ‌గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. హైదరాబాద్‌ ‌మురుగునీటి పారుదల ఎ•-లాన్‌కు ఆర్థిక సాయం చేయాలని కేంద్రమంత్రిని కేటీఆర్‌ ‌కోరారు.…

ముందడుగు??

మేలుకో ఓ యువతా మార్చుకో నీ నడత! సామాజిక ప్రగతికి రధ చక్రమైన నీవు సెల్‌ ‌ఫోన్‌ ‌చెరసాలలో బందీకానేల? పెడధోరణులతో బజారున పడి చేజేతులా భవితను నాశనం చేసుకోనేల? అనాలోచిత చర్యలతో నీ భవిత మొదళ్ళు నరుకుతూ, నీ భుజాలపై నిరుద్యోగ కావళ్లు మోపుతోన్న చర్యల్ని గుర్తించు. రాబందులు రాజ్యమేలుతూ, విపక్షీయుల అష్టదిగ్బంధనమే రాజకీయ…

ఉన్నాడని అనుకుంటే!

ఎక్కడో అంతంకాని శూన్యంలో దిగంతాల ఆవల లోకంలో! ప్రశాంత వీచికల గాలుల్లో ప్రభాత జ్వాలల కీలల్లో! చిన్ముద్రల శాంతంతో చిదానంద చిత్తంతో! ఉన్నాడని అనుకుంటే పక్కనే ఉంటాడు! ఉన్నాడా అని ప్రశ్నిస్తే అక్కడే ఉంటాడు! చెదిరి పోని విశ్వాసంలో అరమర లేని నమ్మకంలో! ఊపిరిలో దిగి దేహములో ఊహల్లో దూరి మనసులో! సత్యం చూపే మనసాక్షితో…

పరిమళమయం ఉమ్మడి కుటుంబం

ఉమ్మడి కుటుంబం అంటేనే ఆనందాల నిలయం కుటుంబపు మనుషుల మధ్య కలుగు ప్రేమానురాగం కష్టం, సుఖం,బాధ, బాధ్యతగుర్తు చేసే బంధం మమతానురాగం తోడైన బంధం, బాంధవ్యం. తల్లి తండ్రుల ప్రేమానురాగం అన్నతమ్ముళ్ళ అనుబంధం అక్క చెల్లెళ్ళ తోడు బంధం అత్త కోడళ్ళ అనురాగం నానమ్మ, తాతలతోటి పిల్లల ప్రేమానుబంధం. ఏ శుభ కార్యమైన అందరు ఆనందంగాచేయుసత్కార్యం…

బడిఈడు పిల్లల నమోదుతో పాటు నిలకడపై దృష్టి సారించాలి

సమాజం సర్వతో ముఖా భివృద్ధి సాధించాలంటే బాల బాలిక లందరూ విధిగా చదువుకొని తీరాలి. అందుకు పాఠశాలే సరియైన చోటు. బడిబయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించటం, మధ్యలో బడిమాని వేయకుండా కనీసం 8 వ తరగతి పూర్తి చేసేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు సమాజం బాధ్యత వహించాలి. నూరుశాతం నమోదు మరియు నిలకడ సాధించాలంటే…

అన్నాడిఎంకెలో నాయకత్వ గొడవ

పన్నీర్‌ ‌సెల్వం..పళనిస్వామిల మధ్య విభేదాలు సర్వసభ్యమండలి సమావేశంలో పన్నీర్‌పై బాటిళ్లు మధ్యలోనే అనుచరులతో వెళ్లిపోయిన ఓపిఎస్‌ చెన్నై,జూన్‌23: అన్నాడీఎంకేలో ఏక నాయకత్వం’ కోసం పన్నీరుసెల్వం , పళనిస్వామి వర్గాల మధ్య జరుగుతున్న వర్గపోరు స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. పళనిస్వామి  ఆహ్వానం మేరకు ఏఐడీఎంకే సర్వసభ్య మండలి సమావేశానికి హాజరైన ఒ.పన్నీర్‌సెల్వంపై పళనిస్వామి వర్గానికి చెందిన పార్టీ…