NEWS

NEWS

ప్రతిష్టాత్మక చండీగఢ్ పిజిఐ హాస్పిటల్ ను సందర్శించిన మంత్రి హరీష్ రావు

చండీగఢ్ లో జరుగుతున్న జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో పాల్గొంటున్న ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు బుధవారం ప్రతిష్టాత్మక “చండీగఢ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్”ను సందర్శించారు. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ డాక్టర్ వివేక్ లాల్, డీన్ డాక్టర్ పురి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వివేక్…

కష్టాల కొలిమి లో ప్రజలు  !

రూపాయి విలువ రోజురోజుకూ పతనం అవుతోంది. దేశంలో ఆర్థిక దుస్థితిని పరిశీలించి అడ్డుకట్ట వేసే చర్యలు కానరావడం లేదు. ధరలు మోత మోగిస్తున్నాయి. సగటు కుటుంబానికి నెలకు 50వేలు లేనిదే గడవలేని దుస్థితి నెలకొంది. జిఎస్టీలు తగ్గించడం, ఇన్‌కమ్‌ ‌టాక్స్ ‌పరిమితి పెంచడం, ఉపాధి రంగాలను బలోపేతం చేయడం వంటి అత్యవసర చర్యలపై కేంద్ర,రాష్టాల్రు దృష్టి…

భారీగా దారి మళ్లుతున్న జీఎస్టీ ఆదాయం

రెండు రోజుల 47 వ సమావేశాల్లో పాల్గొన్న మంత్రి హరీష్ రావు  రాష్ట్ర విభజన వల్ల, నిర్దిష్ట పన్ను చెల్లింపుదారులు కస్టమర్ చిరునామాలను అప్‌డేట్ చేయకపోవడం వల్ల భారీగా ఆదాయం దారి మళ్లుతున్నదని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు, జీఎస్టీ కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు.సోమ,మంగళ వారం రెండు రోజులు చండీగఢ్‌లో జరిగిన 47వ GST…

కౌంట్‌డౌన్‌ ‌పేరుతో తెలంగాణ ఊపిరి తీయకండి …

త్యాగాల పునాదుల మీద వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేరడానికి ఉన్న అడ్డంకులకు కౌండ్‌డౌన్‌ ‌మొదలవుతుందనుకుంటే తల్లని చంపి బిడ్డకు ప్రాణం పోశారని తెలంగాణను అవమానించే మోడీ బిజేపి, తెలంగాణ తల్లిని తెలంగాణ ద్రోహులకు దారాదత్తం చేయాలనుకున్న కేసియార్‌ ఒకరికొకరు ‘‘కౌంట్‌డౌన్‌’’ ‌మొదలుపెట్టి తెలంగాణ ఊపిరి, పరువు, వారసత్వం అన్నీ మింగేస్తున్నారు. జూలై 2న…

మహ్మద్ జుబైర్ ను విడుదల చేయాలి :ఐజెయు

ఆల్ట్‌న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబైర్ అరెస్టును ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజెయు) తీవ్రంగా ఖండించింది మరియు అతనిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఐజేయూ అధ్యక్షుడు కె.శ్రీనివాస్ రెడ్డి, సెక్రటరీ జనరల్ బల్వీందర్ సింగ్,జమ్మూ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, భావ ప్రకటనా స్వేచ్ఛను పరిరక్షించేందుకు విదేశీ పర్యటనలో ఉన్న  దేశ…

బిజెపి వ్యూహాత్మక అడుగులు

అభ్యర్థుల ఎంపిక విషయంలో భారతీయ  జనతాపార్టీ వ్వూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా దేశంలోని అత్యున్నత రాజకీయ పదవుల విషయంలో చాలా కసరత్తు చేస్తున్నట్లే కనిపిస్తున్నది. దేశంలో అత్యధికంగా జనభా కలిగిన బిసిలు, ఆ తర్వాత అణగారిన వర్గాలుగా పేర్కొనబడుతున్న ఎస్సీ, ఎస్టీలను ఆకట్టుకునే విషయంలో ఆచీతూచి ఆ పార్టీ అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతున్నది. వెనుకబడిన వర్గాలకు చెందిన…

దేశంలోనే అతిపెద్ద స్టార్టప్‌ ఇం‌క్యుబేటర్‌

టీ హబ్‌ 2‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌ ‌మాదాపూర్‌లో అత్యున్నత ప్రమాణాలతో నిర్మాణం రు.400 కోట్ల పెట్టుబడితో 3 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం 3.70 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సదుపాయాలు 2 వేల స్టార్టప్‌లకు వసతి అవకాశాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 28 : ‌దేశంలోనే అతిపెద్ద స్టార్టప్‌ ఇం‌క్యుబేటర్‌ ‌టీ హబ్‌ 2‌ను…

ఇం‌టర్‌ ‌ఫలితాల్లో అమ్మాయిలదే హవా

ఫస్టియర్‌లో 63.32 శాతం, సెకండ్‌ ఇయర్‌లో 67.16 శాతం ఉత్తీర్ణత ఫలితాలు విడుదల చేసిన విద్యా శాఖ మంత్రి సబిత ఆగస్టు 1వ తేదీ నుంచి అడ్వాన్స్‌డ్‌ ‌సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 30 నుంచి పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 28 : ‌రాష్ట్రంలో ఇంటర్‌ ‌ఫలితాలు విడుదయ్యాయి. ఇంటర్‌…

రేపు టెన్త్ ‌ఫలితాలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 28 : ‌టెన్త్ ‌ఫలితాలు రేపు గురువారం విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయము ఒక ప్రకటన ద్వారా తెలిపింది. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి రేపు ఉదయం11.30 గం.లకు డాక్టర్‌ ఎం‌సిహెచ్‌ఆర్‌డి ఇనిస్టిట్యూట్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటనలో తెలిపింది.

పల్లోంజీ గ్రూప్‌ ‌చైర్మన్‌ ‌పల్లోంజీ మిస్త్రీ కన్నుమూత

నిద్రలోనే కన్నుమూసినట్లు గుర్తింపు ముంబై, జూన్‌ 28 : ‌బిజినెస్‌ ‌టైకూన్‌ ‌షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌ ‌చైర్మన్‌ ‌పల్లోంజీ మిస్త్రీ (93)  కన్నుమూశారు. ముంబైలోని తన నివాసంలో  సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. నిద్రలోనే ఆయన కన్నుమూసినట్టు తెలుస్తోంది. 18.4 శాతం వాటాతో టాటా గ్రూప్‌లో అతిపెద్ద వ్యక్తిగత వాటాదారుగా  పల్లోంజీ ఉన్నారు. 1929లో జన్మించిన…