NEWS

NEWS

ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన

యువతి అపహరణ… మతమార్పిడి పెళ్లి పేరుతో సామూహిక అత్యాచారం లక్నో, జూలై 2 : ఉత్తర ప్రదేశ్‌లో మరో దారుణం వెలుగు చూసింది. గోండా జిల్లాలో ఓ యువతిని బలవంతంగా మతం మార్చి, పెళ్ళి చేసుకుని, సామూహిక అత్యాచారం చేసినందుకు నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ 23 ఏళ్ళ యువతి…

బేగంపేట్‌లో ప్రధాని మోదీకి స్వాగతం పలికిన గవర్నర్‌ ‌తమిళిసై, మంత్రి తలసాని

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 2 : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌ ‌పోర్ట్‌కు చేరుకున్న ఆయనకు గవర్నర్‌ ‌తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసానిశ్రీనివాస్‌ ‌యాదవ్‌, ‌బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ‌విజయశాంతి,…

అల్లూరికి లాల్‌ ‌సలాం

‘ఆ చూపు మహోజ్వలితం ఆ రూపు దివ్య ప్రకాశితం ఆ గళం సింహా గర్జనం ఆ పిడికిలి విప్లవ సంకేతం ఆ ఆవేశం ఉత్తుంగ తరంగం ఆ అడుగు అభ్యుదయ పథం ఆ సాహసం అద్వితీయం ఆ సంకల్పం అజరామరం అతడే అగ్గి పిడుగు అల్లూరి సీతారామరాజు దేశమాత స్వేచ్ఛ కోసం సాయుధ పోరు నడిపినవాడు…

దేశభక్తిలో ఒక మహోజ్వల శక్తి – తెల్లదొరలకు సింహస్వప్నం

మన్యం దొరగా, విప్లవజ్యోతిగా ఖ్యాతి గడించిన స్వాతంత్య్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోది జూలై 4వ తేదీ  ఆంధ్రప్రదేశ్‌ ‌భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ  సందర్భంగా.. ప్రత్యేక వ్యాసంఊ భారత స్వాతంత్య్ర చరిత్రలో అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్య్ర…

ఆత్మప్రబోధంతోనే వోటువేయండి

రాష్ట్రపతి ఎన్నికల్లో ఆత్మప్రబోధంతోనే వోటు వేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టిఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆర్హులైన తమ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. గతంలో వివి గిరి రాష్ట్రపతిగా ఎన్నికైన సందర్భంగా ఇందిరాగాంధి పిలుపునిచ్చినట్లుగానే ఆత్మప్రబోధంతో తమ వోటును సద్వినియోగం చేసుకోవాలంటూ ఎంపిలకు, ఎంఎల్‌ఏలకు కెసిఆర్‌ ‌ప్రబోధించారు. రాష్ట్రపతి డాక్టర్‌ ‌జాకీర్‌ ‌హుసేన్‌ అకస్మాత్తుగా 1969…

న్యాయవ్యవస్థ -రాజకీయాలు

మొ­త్తం వ్యవస్థను, ఆలోచనలను మొదటి నుంచీ మౌలికంగా పునర్నిర్మించవలసిన అవసరం ఉంది. అసలు రాజకీయ వ్యవస్థనే హక్కుల ఆధారిత వ్యవస్థగా పునర్వ్యవస్థీకరించవలసి ఉంది. అంటే ప్రతి మనిషికీ హక్కులు ఉన్నాయని గుర్తించవలసి ఉంది. అలా గుర్తించినప్పుడు మన సమాజంలో తోటి మనిషి పట్ల ఉన్నంత దుర్మార్గమైన ప్రవర్తనకు అవకాశం ఉండదు. అట్లాగే అప్పుడే అంతర్జాతీయ మానవ…

నుపుర్‌ ‌శర్మపై సుప్రీమ్‌ ‌కోర్టులో ఆగ్రహం

జాతికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆదేశం పిటిషన్లను దిల్లీకి మార్చాలన్న అభ్యర్థన తోసివేత పిటిషన్‌ ఉపసంహరించుకున్న నుపుర్‌ ‌శర్మ న్యూ దిల్లీ, జూలై 1(ఆర్‌ఎన్‌ఎ) : ‌మహ్మద్‌ ‌ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బీజేపీ నుంచి సస్పెండైన నుపుర్‌ ‌శర్మపై సుప్రీమ్‌కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె వ్యాఖ్యలు ఇబ్బందికరంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. అలాంటి వ్యాఖ్యలు…

భూమి త్యాగం చేసిన మాకు సంకెళ్లా..?

గౌరవెల్లి భూ నిర్వాసితుల ఆవేదన సంకెళ్లతో కోర్టుకు హాజరు పర్చడంపై ఆగ్రహం కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, జూలై 1 : తమను సంకెళ్లు వేసి కోర్టుకు హాజరు పర్చడంపై గౌరవెల్లి ప్రాజెక్ట్‌కు భూములిచ్చిన రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు కోసం భూమిని త్యాగం చేసిన తాము.. నేరస్థులు, టెర్రరిస్టులను తీసుకువచ్చినట్టు సంకెళ్లతో కోర్టులో హాజరుపరచడం…

రైతులకు బేడీలు వేసి అవమానిస్తారా ?

భూములు ఇచ్చిన పాపానికి వారికి శిక్షలా పరిహారం ఇవ్వకుండా పరిహాసం చేస్తారా ఇదేనా రైతు సంక్షేమ ప్రభుత్వం అంటే రైతలు పక్షాన కాంగ్రెస్‌ ఉద్యమిస్తుంది తక్షణ చర్యలు తీసుకోవాలంటూ సిఎం కెసిఆర్‌కు పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌బహరంగ లేఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 1 : భూములు ఇచ్చిన రైతులకు బేడీలు వేసి వారిని తీవ్రంగా…

నుపుర్‌పై సుప్రీం వ్యాఖ్యలతో కళ్లు తెరవాలి

విద్వేష పూరిత రాజకీయాలు వదలాలి: రాహుల్‌ ‌న్యూఢిల్లీ,జూలై1: మోడీ సర్కారుపై కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ మండిపడ్డారు. దేశంలో కోపం, ద్వేశపూరిత వాతావరణాన్ని కేంద్రం సృష్టించిందని ఆరోపించారు. ఇందులో నుపుర్‌ ‌శర్మ ఒక వ్యక్తి మాత్రమేనన్నారు. నుపుర్‌ ‌శర్మపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను రాహుల్‌ ‌గాంధీ సమర్థించారు. దేశంలో నెలకొన్న తాజా పరిస్థితులకు ప్రధాని మోడీ,…