NEWS

NEWS

గిరిజన బతుకుల్లో మట్టి కొట్టడానికా సిఎం అయ్యింది

పోడు భూముల సమస్య పరిష్కరిస్తానన్న హావి• ఏదీ పోడు రైతుల సమస్యలపై ఎందుకీ నిర్లక్ష్యం సిఎం కెసిఆర్‌పై బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ ‌ఫైర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 9 : కేసీఆర్‌ ‌ముఖ్యమంత్రి అయ్యింది గిరిజనుల బతుకుల్లో మట్టి కొట్టడానికా అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌ప్రశ్నించారు. పోడు భూముల సమస్య పరిష్కరిస్తానన్న…

అమర్‌నాథ్‌ ‌యాత్రికుల కోసం హెల్ప్‌లైన్‌

‌దిల్లీ తెలంగాణ భవన్‌లో ఏర్పాటు న్యూ దిల్లీ, జూలై 9 : అమర్‌నాథ్‌ ‌యాత్రలో చిక్కుకున్న తెలంగాణకు చెందిన యాత్రికుల కోసం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ ‌ప్రత్యేక హెల్ప్ ‌లైన్‌ ‌ను ఏర్పాటు చేసింది. ఏదైనా సహాయం అవసరమైన వారు 011 23380556, 011 23380558 ఫోన్‌ ‌నంబర్లకు కాల్‌ ‌చేయాలని కోరింది. మరోవైపు అమర్‌నాథ్‌…

రాష్ట్ర వ్యాప్తంగా దంచికొడుతున్న వానలు

నిండుకుండల్లా జలాశయాలు పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు ఉప్పొంగుతున్న ప్రాణహిత నది మూసీనది మూడు గేట్లు ఎత్తివేత శ్రీరాంసాగర్‌కు కొనసాగుతున్న వరద తుంగభద్రకు పోటెత్తిన వరద…తీరప్రాంతాల ప్రజలను అప్రమత్తం నల్లగొండలో విస్తారంగా వర్షాలు ఇల్లెందులో నిలిచిన బొగ్గు ఉత్పత్తి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 9 : రాష్ట్రమంతటా ఎడతెరిపి దంచికొడుతున్న వానలతో వాగులూ వంకలు పొంగుతున్నాయి.  పలుచోట్ల…

నిజమైన ‘ప్రజాతంత్ర’ కథనం

గజ్వేల్‌ ‌నుంచి పోటీ చేస్తా : ఈటల రాజేందర్‌ ‌పశ్చిమబెంగాల్‌లో బిజెపి సువేందు అధికారి సీన్‌ ‌తెలంగాణలోనూ రిపీట్‌ ‌బెంగాల్‌ ‌మాదిరిగా ఇక్కడా ముఖ్యమంత్రిని ఓడించాలంటున్న ఈటల సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 9 : ‘ప్రజాతంత్ర’ తెలంగాణ దినపత్రిక కథనం నిజమైంది. సరిగ్గా ఎనిమిది నెలల కిందట అంటే గత ఏడాది డిసెంబర్‌ 23‌న ‘గజ్వేల్‌లో…

అమర్‌నాథ్‌లో క్షేమంగా జనగామ వాసులు

బంధువులకు సమాచారం హైదరాబాద్‌, ‌జూలై 9 : జమ్మూకశ్మీర్‌లోని అమర్‌నాథ్‌లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షాలకు వరద పోటెత్తింది. తెలంగాణకు చెందిన పలువురు భక్తులు సైతం అమర్‌నాథ్‌ ‌యాత్రలో చిక్కుకు పోయారు. జనగామ జిల్లాకు చెందిన తాడూరి రమేశ్‌, ‌జిల్లా సత్యనారాయణ, పల్లెల లక్ష్మీనరసయ్య, సిద్ధి లక్ష్మి దంపతులు చిక్కుకుపోయారు. నలుగురు ఈ నెల 3న…

కోయపోషగూడెం ఘటనపై స్పందించిన మహిళా కమిషన్‌

‌సుమోటోగా కేసు స్వీకరించినట్లు చైర్మన్‌ ‌సునీతా లక్ష్మారెడ్డి వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 9 : మంచిర్యాల జిల్లా కోయపోషగూడెంలో జరిగిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ ‌వాకిటి సునీతా లక్ష్మారెడ్డి విచారణకు ఆదేశించారు. గిరిజన మహిళలపై జరిగిన దాడిని చైర్‌ ‌పర్సన్‌ ‌ఖండించారు. ఈ ఘటనను మహిళా కమిషన్‌ ‌సుమోటోగా…

పరిశోధించవలసిన ప్రశ్నలు

“అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటన మీద సంతకం చేసిన దేశాలలో ఏ ఒక్కటీ మానవ హక్కులను గౌరవించడం లేదు. ఏ ఒక్కరికీ మానవ హక్కులలో నమ్మకం లేదు. ఇటువంటి స్థితిలో మానవ హక్కుల మీద ఆధారపడిన ఏ ఆలోచనైనా సరైనదని అనిపిస్తుందా అనేది అనుమానమే.” కనుక మనం మార్క్సియన్‌ ఆలోచనలు ఎందుకు విఫలమయ్యాయో తీవ్రంగా ఆలోచించవలసి…

యంత్రాగాన్ని అప్రమత్తం చేయండి… తక్షణ చర్యలు చేపట్టండి

సిఎస్‌కు సిఎం కెసిఆర్‌ ఆదేశం రేపటి రెవెన్యూ సదస్సు వాయిదా నగరంలో సమన్వయంతో ప్రజల సమస్యలు తీరుస్తున్నామన్న మేయర్‌ ‌విజయలక్ష్మి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 9 : రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సంబంధిత ప్రభుత్వ శాఖల యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని, తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్‌ ‌సీఎస్‌ ‌సోమేశ్‌…

ములాయంసింగ్‌ ‌యాదవ్‌కు సతీవియోగం

అనారోగ్యంలో కన్నుమూసిన సాధనా గుప్తా లక్నో, జూలై 9 : సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్‌ ‌యాదవ్‌ ‌సతీమణి సాధనా గుప్తా శనివారం కన్నుమూశారు. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో గురుగ్రామ్‌లో మేదాంత ఆసుపత్రిలో చేర్చారు. ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తుండగా ఆసుపత్రిలోనే తుది శ్వాస విడిచారు. సాధన మరణ వార్తపై…

Draupadi Murmu comming to Hyderabad

అదేరోజు ఎపిలోనూ పర్యటన హైదరాబాద్‌, ‌జూలై 9 : ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఈ నెల 12న హైదరాబాద్‌కు రానున్నారు. భాజపాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో పరిచయ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు బేగంపేట విమానాశ్రయంలో భాజపా నాయకులు ఆమెకు స్వాగతం పలుకుతారు. అనంతరం భాజపాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో పరిచయ…