NEWS

NEWS

ఆదాయం పెంచే మార్గాలను ఆన్వేశించండి

పెండింగ్‌లో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్‌ ‌దరఖాస్తులను పరిష్కరించండి మంత్రులతో కలిసి వివిధ శాఖాధికారులతో డిప్యూటీ సిఎం భట్టి సమీక్ష ఖజానా లోటు భర్తీకి ప్రభుత్వం కసరత్తు ఆస్తిపన్ను మదింపు..వాటర్‌ ‌బిల్లులపై నజర్‌..ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు జిహెచ్‌ఎం‌సి కసరత్తు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 7 : ‌రాష్ట్రంలో ఆదాయం పెంచే మార్గాలు అన్వేషించాలని అధికారులను డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క…

యుద్ధ ప్రాతిపదికన ‘కాళేశ్వరం’ మరమ్మతులు

ఎన్‌డిఎస్‌ఏ ‌సూచనల కొనసాగుతున్న తాత్కాలిక మరమ్మతు పనులు గత ప్రభుత్వం కమిషన్ల కోసం చూస్తే సీరియస్‌గా పని చేస్తున్న మా ప్రభుత్వం జ్యుడీషియల్‌ ఎం‌క్వయిరీ తర్వాత దోషులకు శిక్ష సుందిళ్ల, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి ఉత్తమ్‌ ‌హెలికాప్టర్‌ ‌ద్వారా  బ్యారేజీలలో జరుగుతున్న మరమ్మత్తు పనుల పరిశీలన గేట్లు ఎత్తి ఉంచాలని సూచించిన…

రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీ

అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో సీట్లు పెంచుకున్నాం.. వోటింగ్‌ శాతంలోనూ భారీ పురోగతి ఆర్నెల్లలోనే కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత దిల్లీలో మీడియాతో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూర్‌ 6 : తెలంగాణలో బీజేపీ గణనీయమైన సీట్లు గెలుచుకుందని, గతంలో కంటే ఎక్కువ సీట్లు, వోట్ల శాతాన్ని సాధించామని  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు…

ప్రజలంటే….?

ప్రజలంటే తేలిక కాదు. వోటు అంటే నోటు కాదు ఓ ఆలోచనకు ఆగ్రహమోస్తే ప్యాలెస్లు కూలుతాయి… ప్రజలంటే చులకన కాదు సిద్దం అంటే సిగ్గు వదులుకోనే సన్యాసులు కారు. ఓ ఆచరణ మొదలైతే ఓటమి బటన్‌ నొక్కుతారు ప్రజలంటే  పలుచన కాదు డబ్బుతో కొనుక్కునే పశువులు కారు తమను తాము కాపాడుకునే నిజంతో నడిచే బలంవంతులు……

పెల్లుబికిన రౌద్రం…

పుట్టిన మట్టిలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, దోపిడి,  పీడనను కవితారూపంలో ప్రజల ముందుంచాలనే లక్ష్యంతో విద్యావేత్త , కవి ప్రొఫెసర్‌ ఏకు తిరుపతి చేసిన ప్రయత్నమే రౌద్రం. తెలంగాణ సాయుధ పోరాటం మొదలుకొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వరకు ప్రజలు జరిపిన చైతన్య పోరాటాలను సమీక్షించిన కవి  రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడ తలెత్తుతున్న…

మృగశిర

రోహిణి కార్తె ఎండలు మేఘాలను ధహించి వేస్తాయి మృగశిర కార్తె మండిన మేఘాలను మచ్చిక చేసుకొని మధించి తొలకరి చినుకులు కురిపిస్తుంది ఎండలకు ఎండి బీళ్ళు వారి నోళ్ళు తెరిచిన మాగానులకు అవి అమృతం జల్లులే దుక్కి దున్నే రైతన్న బసవన్నలను పూజించి అన్నపూర్ణ దీవెనలు పొందుతాడు ఏరువాక సాగించి యెయి పుట్లు పండిరచి యెల్లరి…

ప్రాణాంతకంగా మారుతున్న సోషల్‌ మీడియా అశ్లీల అమానవీయ క్రీడలు !

 నేటి డిజిటల్‌ యుగంలో బాడీ షేమింగ్‌, సోషల్‌ ట్రోలింగ్‌, సైబర్‌ బుల్లీయింగ్‌, స్లట్‌-షేమింగ్‌, సైబర్‌స్టాకింగ్‌ లాంటి సోషల్‌ మీడియా వికృతాలు హద్దులు దాటి ప్రమాదకర ప్రాణాపాయ దుస్థితి చేరుతున్నాయి. ఒక వ్యక్తి శారీరక ఆకృతి లేదా లక్షణాలను బట్టి అమానవీయ, అవమానకర, అసహ్యకర వ్యాఖ్యలు చేయడాన్ని ‘బాడీ షేమింగ్‌’ అంటాం. ఒక వ్యక్తిని అకారణంగా అనుచిత…

మోదీ దూకుడుకు ఎన్డీఏ కళ్లెం వేయాలి!

రాజకీయ సంస్కరణలు రావాలి. పాలకుల తీరులో మార్పు రావాలి. ప్రజాధనం వృధా ఖర్చులకు కళ్లెం పడాలి. ముక్కుపిండి వసూలు చేస్తున్న పన్నులను పాలకుల విలాసాలకు ఖర్చు చేసుకుంటున్నారు. రాజ్యంగం ఏ మేరకు ఎంతవరకు అమలు సాధించామన్నది పాలకులుగా రాజకీయ పార్టీల నేతలు మననం చేసుకోవాలి. అందరికీ సమ న్యాయం అందుతుందా అన్నది చూడాలి. ఉమ్మడి నిర్ణయాలతోనే…

ఉగాది పచ్చడి లాంటి తీర్పు

సంతోషంగా ఉన్నాం.. గతంలో 3 సీట్లు ఇచ్చిన ప్రజలు ఇప్పుడు 8చోట్ల గెలిపించారు గెలుపోటములకు పిసిసి చీఫ్‌గా బాధ్యత పూర్తిగా తనదే బిజెపికి బిఆర్‌ఎస్‌ పూర్తిగా అమ్ముడుపోయింది ఉమ్మడి ఎపి సమస్యలను చర్చలతో పరిష్కరించుకుంటాం: మీడియా సమావేశంలో సిఎం రేవంత్‌ రెడ్డి స్పష్టీకరణ హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జూన్‌ 5: ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని, ఇది తమకు ఉడాది…

హైదరాబాద్‌లో మారిన వాతావరణం

సాయంత్రం అనూహ్యంగా భారీ వర్షం హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జూన్‌5: హైదరా బాద్‌ మహానగరంలో ఉన్నట్లుండి వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారిపోయింది. జంటనగరాలలో చాలా ప్రాంతాల్లో మధ్యాహ్నం ఎండవేడి బాగానే ఉండగా, అయితే సాయంత్రం కాగానే ఒక్కసారిగా దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. దీనితో నగరంలోని అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఇక జంట నగరలలో కొండాపూర్‌,…