కువైట్లో మరణించిన వారి మృతదేహాలు తరలింపు

కొచ్చి,జూన్14: కువైట్లోని అల్ మంగాఫ్లో బుధవారం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 49 మంది కార్మికులు మరణించిన సంగతి తెలిసిందే. వారిలో 45 మందిని భారతీయులుగా గుర్తించారు. ఇప్పుడు ఆ మృతదేహాలను వాయుసేన విమానంలో కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకువచ్చారు. శుక్రవారం ఉదయం ఆ విమానం భారత్కు చేరుకుంటుందన్న సమాచారంతో బాధిత కుటుంబాలు ఎయిర్పోర్టుకు…








