NEWS

NEWS

ఆకాశంలో ఏదో జరిగింది?

ఆకాశంలో నీటిబానలు భళ్లుమని శబ్దం చేస్తూ బద్దలయ్యాయేమో?   వరుణుని ఇంటి పోరులో అలకపూనిన ఇంతి కన్నీటి కరకట్ట పగిలిందేమో?   కర్రిమబ్బులకు మోజులుడిగి నీటిబిందువులకు విడాకులు ఇచ్చి ఇంటికి పంపేస్తున్నాయేమో?   అమ్మను కన్న మైమరపులో ఆదిదేవుడు జటాజూటాన్ని ముడివేయడం మరచాడేమో?   వేడితాపాలకు సుస్తీ చేసిన సూరీడుకి నీళ్లు గుమ్మరించి చల్లబరిచారేమో?  …

ఒక అధివాస్తవిక చిత్రం

ఒకడు రోడ్డుపై కొన్ని రాళ్ళు పాతాడు ఒకామె వంటింట్లో కొన్ని మొక్కలు నాటింది ఇద్దరూ మేలు చేసామే అనుకుంటున్నారు వచ్చే జనం పోయే జనంతో వీళ్ళ నిర్వాకాన్ని చెబుతున్నారు వాళ్ళల్లో వీళ్ళల్లో కూడా అటువంటి వాళ్ళు లేకపోలేదు పబ్లిక్‌ ‌ప్లేస్‌ ‌లో ప్రైవేట్‌ ‌పనులు చేస్తూ ప్రైవేట్‌ ‌ప్లేస్‌ ‌ను పబ్లిక్‌ ‌గా మారుస్తూ… ఒక…

వడపోత

కళ్ల నుండి జారిపడుతున్న.. కన్నీరునంతా వడపోస్తున్నాను. ఒక్కో కన్నీటి చుక్కను దోసిట్లోపట్టి హృదయపు పలకమీద పోసి.. కన్నీటికి కారణం ఎవరోనని అడుగుతున్నాను. అశ్రుధారలన్ని కాలువలై పారుతున్నాయి. కళ్ళముందు సముద్రాలై నిండుతున్నాయి. మనసనే చెట్టుకు పూస్తున్న.. కోరికల పూలను నేలరాలుస్తున్నదేవరోనని వీస్తున్న గాలిని అడుగుతున్నాను. ఆశలన్నింటిని అందని ద్రాక్షలా మార్చి.. దహించివేస్తున్నదేవరోనని మండుతున్న.. అగ్నికణాను అడుగుతున్నాను. ఒక్కో…

‌శ్రమదోపిడే లాభాలకు మూలమని తెలియజెప్పిన రావిశాస్త్రి ‘‘బల్లచెక్క’’ కథ

తెలుగు సాహిత్యంలో తన కథల ద్వారా పేదల జీవితాలను వస్తువుగా చేసుకొని అద్భుతమైన శైలిలో మార్క్సిజం చలనసూత్రాలను అర్దం చేసుకొని సమాజానికి గొప్ప సందేశమందించిన రచయిత రావిశాస్త్రి. ‘‘బల్లచెక్క’’ కథ ద్వారా మార్కస్ అం‌దించిన మిగులు విలువ సిద్దాంతమును ఇంత చిన్న కథలో ధ్వనింపజేసినతీరు బుద్దిజీవులను ఆలోచింపజేస్తుంది. కథ విషయానికొస్తే అయిదెకరాలపొలం, పదెకరాల మామిడితోటలో వచ్చిన…

వరదలపై సిఎం కెసిఆర్‌ ‌సమీక్ష

విద్యుత్‌ ఉత్పత్తికి ఆటంకం లేకుండా చూడాలి ముంపు ప్రాంతాల్లో ప్రజలను ఖాళీ చేయించాలి మంత్రులు ఎక్కడిక్కడే ఉండి సమీక్షించాలి జిల్లాల్లో పరిస్థితులపై ఆరా తీసిన సిఎం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 13 : రాష్ట్రంలో వర్షాల వల్ల విద్యుత్తు సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని, విద్యుత్‌ ఉత్పాదనకు మరో నెల రోజులకు సరిపడా…

రాష్రానికి రెడ్‌ అలర్ట్ ‌జారీ

పలు జిట్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక ఇప్పటికే పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు నిండుకుండల్లా గోదావరి తీర ప్రాజెక్టులు పాఠశాలలకు శనివారం వరకు సెలవులు పొడిగింపు వరద పరిస్థితులపై మరోమారు సిఎం కెసిఆర్‌ ‌సమీక్ష అప్రమత్తంగా ఉండాలని అధికారులకు హెచ్చరిక భద్రాచలం వద్ద మళ్లీ మూడో ప్రమాద హెచ్చరిక జారీ హైదరాబాద్‌లో పాతభవనాలను…

సంక్షోభంలో శ్రీలంక

‌శ్రీలంక రాజ్యాంగం ప్రకారం, అధ్యక్షుడు మరియు ప్రధానమంత్రి ఇద్దరూ రాజీనామా చేస్తే (ఇది సరిగ్గా జరిగింది), పార్లమెంటు స్పీకర్‌ ‌గరిష్టంగా 30 రోజుల పాటు తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. పార్లమెంటు తన సభ్యులలో ఒకరి నుండి 30 రోజులలోపు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటుంది, అతను ప్రస్తుత పదవీకాలం మిగిలిన సంవత్సరాలకు పదవిలో ఉంటాడు. రాజపక్సేల పార్టీ,SLPP…

ఒకే ఒక్కడు.. నిగ్గదీసి అడుగుతున్న ఉక్కుగళం కే.సి.ఆర్‌..!

ఏం ‌మాట్లాడితే ఏమవుతుందో, ఏ దాడి జరుగుతుందో, ఏ కేసు పడుతుందో, ఏ ముద్ర వస్తుందో, ఏ దర్యాప్తు సంస్థ పిలుస్తుందో అని దేశం దేశమే భయమనే బందిఖానాలో స్వచ్ఛందంగా తనను తాను ఖైదుచేసుకొని నోరు మెదపడానికి, గొంతు విప్పడానికి జంకుతున్న తరుణంలో తన రాజకీయ బలమెంత, బలగమెంత అనే లెక్కలు వేసుకొని ఆగిపోకుండా గుప్పెడంత…

రాజ‘పక్షే’లు, ప్రజా‘పక్షాలు’ఎవరో ప్రజలు తేలుస్తారు..?

నరేంద్రమోదీ తెలంగాణ గడ్డ హైదరాబాద్‌ ‌మీద బిజెపి సమరనాదం వినిపిస్తే కేసియార్‌కు అది ఎన్నికల శంఖారావంగా వినిపించింది. అమిత్‌ ‌షా, తరుణ్‌ ‌చుగ్‌, ‌నడ్డా ఏదో ఒక రూపంలో కేసియార్‌కు దమ్ముంటే అసెంబ్లీ రద్దుతో ఎన్నికలకు రమ్మని సవాళ్ళు విసరడం మొదలైంది. మా ప్రభుత్వాన్ని 5 ఏళ్ళు ఉండమని ఆశీర్వదించారన్న ముఖ్యమంత్రి బిజెపి కి దమ్ముందా…