NEWS

NEWS

ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది

3వ సారి ప్రధానిగా మోదీ బాధ్యతల స్వీకరణ స్వాగతం పలికిన కార్యాలయ సిబ్బంది పీఎం కిసాన్‌ నిధి విడుదల దస్త్రంపై తొలిసంతకం న్యూదిల్లీ, జూన్‌ 10 : తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాబోయే కాలంలో రైతులు, వ్యవసాయ రంగానికి సంబంధించి మరింత కృషి చేస్తామని, తమది…

ఎస్‌ఎన్‌డీపీ జాడెక్కడ…?

వర్షా కాలం..ఈ పేరు వింటేనే పీర్జాదిగూడ, బోడుప్పల్‌ లోతట్టు ప్రాంతాల ప్రజల వెన్నులో వణుకుపుడుతుంది.. గత నాలుగేళ్ళ క్రితం ఏకధాటిగా కురిసిన భారీ వర్షాల ఫలితంగా వరద నీటి ముంపుతో పడిన అవస్థలు, అష్టకష్టాలు, అనుభవాల నుంచి ఇప్పటికీ తేరుకోలేక్నపోతున్నారు. ఇళ్లల్లో వరద నీరు చేరి రోజుల తరబడి ఉండిపోయిన ఆ భయానక చేదు జ్ఞాపకాలను…

తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

కేంద్ర మంత్రులకు సిఎం రేవంత్‌ రెడ్డి శుభాకాంక్షలు హైదరాబాద్‌, ప్రజాతంర్రత, జూన్‌ 10 : విభజన చట్టం అమలు, కేంద్రం నుంచి తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధుల విడుదలకు కృషి చేయాలని తెలంగాణ, ఏపిల నుంచి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కోరారు. ప్రాజెక్టుల సాధనకు చర్యలు తీసుకోవాలన్నారు.…

కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రి వరకు..

అంకితభావంతో అందలానికి..  వివిధ శాఖలలో పనిచేసి వన్నెతెచ్చిన బండి కరీంనగర్, ప్రజాతంత్ర, జూన్ 10 : బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) పేరు వింటేనే నరనరాన ఇమిడిన హిందుత్వం స్ఫురిస్తుంది. 1971లో జూలై 11న జన్మించిన బండి సరస్వతీ శిశు మందిర్ లో విద్యాభ్యాసం చేసి, డిగ్రీ పూర్తి చేసి, ఎంఏ పబ్లిక్…

పార్లమెంట్‌లో మీ గొంతుకగా ప్రశ్నిస్తాం

నీట్‌ ‌ఫలితాల్లో అవకతవకలపై విద్యార్థులకు రాహుల్‌ ‌గాంధీ హామీ మోదీ 24 లక్షల విద్యార్థులను, వారి కుటుంబాలను నాశనం చేశారని విమర్శ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జూన్‌ 9 : ‌నీట్‌ ‌ఫలితాల్లో అవకతవకలపై 3వ సారి ప్రధాని పదవిని చేపట్టబోయే నరేంద్రమోదీని దుయ్యబట్టారు. పార్లమెంట్‌లో విద్యార్థుల గొంతకగా కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రశ్నిస్తుందని లోక్‌ ‌సభలో…

టొరంటోలో తెలంగాణ కెనడా సంఘం ధూమ్ ధామ్ వేడుకలు

ఆద్యంతం అంబ‌రాన్నంటిన సంబ‌రాలు.. తెలంగాణ సంస్కృతి ప్ర‌తిబింబించేలా ఆట‌పాట‌లు.. టోరంటో, జూన్ 9 : కెనడాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ద‌శాబ్ది వేడుక‌లు అంబ‌రాన్నంటాయి. తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) ఆధ్వర్యంలో గ్రేటర్ టోరంటో నగరంలోని తెలంగాణ వాసులు రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలను ధూమ్ ధామ్ పేరు (TCA DHOOM DHAM CELEBRATIONS…

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూత

హైదరాబాద్‌, జూన్ 8 :  ఈనాడు సంస్థల అధినేత, రామోజీ ఫిల్మ్ సిటీ వ్య‌వ‌స్థాపకులు రామోజీరావు (Ramoji Rao) కన్నుమూశారు. శుక్రవారం రాత్రి తీవ్ర‌ అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు ఆయనను నానక్‌రామ్ గూడలోని స్టార్‌ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ఆయ‌న‌ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని…

యుపిలో ఘ‌నవిజ‌యం స్ఫూర్తితో ఈనెల 11 నుంచి కాంగ్రెస్ ధన్యవాద యాత్ర

లక్నో, జూన్‌  8 :  లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఉత్తరప్రదేశ్‌లో ఇండియా కూటమి అద్భుతమైన ప్రదర్శనతో ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్.. యూపీలోని మొత్తం 403 నియోజకవర్గాల్లో జూన్ 11 నుంచి 15 వరకు ధన్యవాద యాత్ర (Dhanyawaad Yatra) చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ యాత్రలో పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు. ఇందులో భాగంగా యాత్రలో వివిధ…

ఎన్‌డీఎ అంటేనే సుపరిపాలన

భారత్‌ స్ఫూర్తిని నిలిపిన ఎన్‌డిఏ కూటమి విజయవంతమైన భాగస్వామ్యం పేదల సంక్షేమమే మనందరి కర్తవ్యం ఎన్‌డిఏ అంటే…న్యూ ఇండియా, ఆస్పిరేషనల్‌ ఇండియా, డెవలప్‌డ్‌ ఇండియా ఎన్‌డిఎ భేటీలో ప్రధాని మోదీ ఉద్ఘాటన న్యూదిల్లీ, జూన్‌ 7 : ఎన్డీయే అంటేనే సుపరిపాలన అని, మన కూటమి అసలైన భారత్‌ స్ఫూర్తిని చాటుతుందని, మనది అత్యంత విజయవంతమైన…

నేటి నుంచి మృగశిర కార్తె

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 7 : ‌హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ ‌గ్రౌండ్స్‌లో మృగశిర కార్తెను పురస్కరించుకుని శని,ఆదివారాల్లో రెండ్రోజుల పాటుచేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు. ఇందుకుగాను అధికారులు తగిన ఏర్పాట్లు చేసారు. మత్స్యశాఖ అవసరమైన చేప పిల్లలను సమకూరుస్తుండగా, దూర ప్రాంతం నుంచి వచ్చే వారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు…