నాలుగేళ్లలో మూసీనది సుందరీకరణ

తెలంగాణను రోల్మాడల్గా నిలబెడతాం బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డ్డి నల్లగొండ, ప్రజాతంత్ర, జూన్ 14 : రాబోయే నాలుగున్నరేళ్లలో తెలంగాణను దేశానికి రోల్ మోడల్గా తీర్చిదిద్దుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మూడు-నాలుగేళ్లలో మూసీ నదిని సుందరీకరిస్తామని చెప్పుకొచ్చారు. వొచ్చే మూడేళ్లలో విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తెస్తామని స్పష్టం చేశారు.…








