NEWS

NEWS

ప్రపంచ పెట్టుబడులకు నిలయంగా హైదరాబాద్‌

ఆస్పైర్‌ ‌సాప్ట్‌వేర్‌ ‌సొల్యూషన్స్ ‌సేవల ప్రారంభోత్సవంలో మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 23 : సీఎం కేసీఆర్‌ ‌మార్గనిర్దేశంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మకమైన విధానాలు ప్రపంచ పెట్టుబడులకు హైదరాబాద్‌ను నిలయంగా మార్చాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. మంత్రి కేటీఆర్‌ అధ్వర్యంలో ఐటీ రంగం ఎంతో అభివృద్ధి…

సమస్యల వలయంలో పరిగి ప్రభుత్వ ఉన్నత పాఠశాల

పరిగి , ప్రజాతంత్ర, జూలై 23 : పేద విద్యార్థులకు నాణ్యమైన చదువును అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వాలు కృషి చేస్తున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం అనుకున్నంత మేర ఫలితాలు కనబడడం లేదు. ప్రైవేటు బడులకు ధీటుగా ప్రభుత్వ బడులను కొనసాగిస్తున్నామని అధికారులు, ప్రజా ప్రతినిధులు చెప్తున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు దర్శనం ఇస్తున్నాయి.…

రైతులకు పరిహారం చెల్లించాలి ..!

పంట నష్టం, పరిహారం చెల్లింపు పై రైతు స్వరాజ్య వేదిక ‘‘ఫాక్ట్ ‌షీట్‌.. ‌రాష్ట్రం, కేంద్రం పాత్రల పై నిజానిజాల వెల్లడి రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన పంట నష్టాలు, పరిహారం చెల్లింపు కిషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు వాధోపవాదాలు చేసుకుంటూ అసలు సమస్యను పక్కదారి పట్టిస్తున్నారు. •ణ=ఖీ, చీణ=ఖీ నిధుల…

చదువుల ప్రక్షాళన ఏకపక్షం కారాదు ?

భారతదేశానికి స్వాత ంత్య్రం వచ్చి 75 వసంతాల సంద ర్భంగా అమృతోత్సవాలు జరుపు కుంటున్న వేళ నేడు దేశంలో అభివృద్ధికి కీలక భూమిక పోషించే విద్యా వ్యవస్థ స్థితిగతులను పరిశీలిద్దాం.. దేశంలో ఆంగ్లేయులు ప్రవే శపెట్టిన ‘‘మెకాలే’’ విద్యా విధానం వలన బానిసలు(సేవకులు)గానే తయారు చేస్తుందనే అపవాదును అధిగమించాల్సి ఉంది. పాలక వర్గాలు కొన్ని మార్పులను…

ఎడతెరిపినిచ్చిన వర్షాలు

పలు జిల్లాల్లోనూ తగ్గుముఖం వరదలతో మరోమారు ప్రాజెక్టులకు జలకళ హైదారబాద్‌ ‌జంట జలాశయాలకు భారీగా వరద ఉప్పొంగుతున్న మూసీ నది గేట్లు ఎత్తివేత నగరంలో పొంగిన నాలాలు..వాహనదారులకు ఇక్కట్లు భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి ఉధృతి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 23 : జంటనగరాలను ముంచెత్తిన వర్షం శనివారం కొచెం తెరిపిచ్చింది. శుక్రవారం ఏకధాటిగా కురిసిన…

కొత్తగా మరో 13 మండలాల ఏర్పాటు

నోటిఫికేషన్‌ ‌జారీ చేసిన ప్రభుత్వం ఉమ్మడి నిజామాబాద్‌లో 4 కొత్త మండలాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 23 : తెలంగాణలో కొత్తగా 13 మండలాలు ఏర్పాటు అయ్యాయి. ప్రజల ఆకాంక్ష, స్థానిక ప్రజా అవసరాలను పరిశీలించి, పరిపాలనా సంస్కరణల్లో భాగంగా మరికొన్ని మండలాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. కేసీఆర్‌ ఆదేశాల మేరకు పలు…

బోనమెత్తిన గవర్నర్‌ ‌తమిళసై

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 23 : రాజ్‌భవన్‌లోని అమ్మవారి గుడి ప్రాంగణంలో బోనాలు పండుగను ఘనంగా నిర్వహించారు. పండుగలో భాగంగా గవర్నర్‌ ‌తమిళి సై స్వయంగా బోనమెత్తారు. గవర్నర్‌ ‌తన నివాసం నుంచి ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. బోనాల పండుగలో రాజ్‌ ‌భవన్‌ ‌సిబ్బంది పాల్గొన్నారు.…

బండి సంజయ్‌ ‌ మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర

ఆగస్టు 2న యాదాద్రి నుంచి ప్రారంభం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 23 : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌చేపట్టనున్న మూడో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర ఆగస్టు 2న యాదాద్రి నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి యాత్ర ఇంఛార్జ్, ‌మునుగోడు నియోజకవర్గ పార్టీ బాధ్యులైన గంగిడి మనోహర్‌రెడ్డితో పాటు భువనగిరి పార్లమెంటు…

మంత్రి కెటీ రామారావు కాలుకు గాయం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 23 : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి  కెటీ రామారావు తన ఎడమ కాలు మడిమకు గాయం అయిందనీ, డాక్టర్లు 3 వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని ట్వీట్‌ ‌చేసారు. ఈ రోజు మంత్రి కేటీఆర్‌ ‌పుట్టిన రోజు సందర్బంగా ఆయన అనుచరులు, అభిమానులు వేడుకలకు సిద్ధమవుతున్నారు. వర్షాల కారణంగా…

శ్రీ‌లంకలో మరోసారి ఉద్రిక్తత

నిరసనకారులపై సైన్యం దాడి అధ్యక్ష భవనం ముందు టెంట్లు తొలగింపు ఆందోళనకారులపై విచక్షణా రహితంగా లాఠీ ఘటనపై మండిపడ్డ అమెరికా రాయబారి కొలంబో, జూలై 22 : శ్రీలంకలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. కొలంబోలోని గాల్‌ ‌ఫేస్‌ ‌సైట్‌లో కొన్ని రోజులుగా టెంట్లు వేసుకుని నిరసనలు చేపడుతున్న ఆందోళనకారులపై పోలీసులు విరుచుకు పడ్డారు. ఆ ప్రాంతంలో…