NEWS

NEWS

మనసులు మారాలి

ఇదేమి లోకం…ఇదేమి లోకం? మానవత్వపు జాడ ఇసుమంతైనా కానరాని అమానుష లోకం. ఆర్తుల్ని ఆదుకొనేందుకు రెక్కలు కట్టుకొని కొందరు అహరహం  శ్రమిస్తోంటే, ఈర్ష్యా, అసూయలతో ఆ రెక్కలు నరికి బాధితుల ఆశలు సమాధిచేస్తే కాని విశ్రమించని జనులున్న పరమ కిరాతక లోకం. పాలనలో అ, ఆ లు రాకున్నా, దురాశతో అందలమెక్క పునాదులు లేని వాగ్దానాలు…

జవాబు జాడ చెప్పదు

నా కథలో అడుగుదూరంలో ఓ కొత్త పాత్ర నడుస్తున్న చప్పుడును దగ్గరగా విన్న ఇష్టం కలకు ప్రాణంపోసి…. ప్రవహించే ఊహగా పరిగెత్తె ఆశగా ఎంత వెతికినా నడక ఎవరిదై  ఉందన్న ఒక్క ప్రశ్న ఏ క్షణం కాళ్ళు పట్టుకున్నా జవాబు జాడ చెప్పదు. నెర్రెలు బారిన ఆశ పొడిబారిన కళ్లతో ఏనాడో పుట్టి పెరిగిన ఈ…

నిశిత సాహిత్య విశ్లేషణ…

నిరంతర సాహిత్య పఠనం విషయాత్మతో కూడిన విశ్లేషణాత్మకమైన రచనలను అందించడానికి రచయితకు తోడ్పడుతుందనడానికి సాక్ష్యంగా డాక్టర్‌ అమ్మిన  శ్రీనివాసరాజు రాసిన వ్యాసాలు కన్పిస్తాయి. అక్షరాభిషేకం పేరుతో ఇటీవల ఆయన  వెలువరించిన వ్యాస సంకలనంలో  దేనికదే ప్రత్యేకత కలిగి విభిన్నంగా అనిపించే ఇరవై వ్యాసాలున్నాయి. సృజనాత్మకతను పాటిస్తూ సాధారణ దృష్టితో  చూడబడే వ్యాసాన్ని ముందుకు నడిపించడం నిజానికి…

‌ప్రతిదీ ఒక జ్ఞాన ప్రతినిధి!

ప్రకృతి నీకు చెబుతుంది ప్రతి ఒకటి ప్రయోజనం కలదని ప్రకృతిలో వృధాగా ఏది లేదని ఉదహరించి చెబుతుంది ఈ భూమి కర్మల కార్మాగారం భువిని దివి చేయు భాండాగారం మంచిచెడు అనుభవాల కారాగారం ప్రతి మనిషి ఓ పనిమనిషి మనిషి లేకుంటే ఈ జగతి కలుపు తీయని పంట చేను గతి కృషితోనే ఈ జగతికి…

విశిష్ట మాసం శ్రావణం… నేడే మొదలు

శ్రావణమాసం.. నెలరోజులపాటు ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది. ఉదయం, సాయంత్రం భగవన్నామ స్మరణతో మారు మోగుతాయి. ఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు వచ్చింది.  సనాతన ధర్మంలో చంద్రమానం ప్రకారం మనకున్న పన్నెండు మాసాల్లో ఐదవది పవిత్రత కలిగిన శ్రావణమాసం. శ్రావణంలో చేపట్టే ఎలాంటి…

సీజనల్‌ ‌వ్యాధులు – జాగ్రత్తలు

గ్రీష్మంలో తీవ్రమైన ఎండ, వడగాడుపులతో ఇబ్బందిపడి ఋతుచర్యలో భాగంగా వర్ష ఋతువులోకి ప్రవేశించాం. ఋతుచర్య అంటే కాలాన్ని అనుసరించి వాతావ రణంలో, భూమి ఉపరితలంలో వచ్చే మార్పులకనుగుణంగా మనల్ని మనం మలుచుకొని శరీరాన్ని, ప్రాణాన్ని,ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఆచరించే చర్యలు.ఈ వర్షాకాలంలో ఆకాశం మేఘావృతమై జారూతున్న జల కణములచే ఒక వింత స్థితిలో ఉంటుంది.తదనుగుణంగా మన శరీరంలో…

మానవ తప్పిదాల ఫలమే ప్రకృతి ప్రళయ గర్జన

‘‘ఎక్కడ పరిశుభ్రమైన గాలి, నీరు, ఆహారం, లభ్యమవుతుందో, ఎక్కడ  పచ్చదనంతో కాలుష్య రహితమైన వాతావరణంతో ప్రకృతి వికసిస్తుందో అక్కడ సకల జీవరాశులు ఆరోగ్య వంతం గా జీవించగలుగుతాయి. ప్రకృతిని  పరిరక్షించ గలిగితేనే ధరిత్రి లో మానవులు సుఖసౌఖ్యాలతో మనుగడ సాగించ గలరు. పచ్చదనానికి పాడె కడితే మానవ పయనం కాటికే దారితీస్తుంది. ఈ సత్యాన్ని గ్రహించక…

జలాగ్ని ప్రళయం

ప్రకృతి జలాగ్నీ ప్రళయాలు దంచి కొడుతున్న వానలు ఆవేదనల వరద బురదలు తడిసి ముద్దైన తనువులు పంట చేనులన్నీ చెరువులు తిరగబడ్డ అప్పుల కుప్పలు అన్నదాత రుణ గుండె కోతలు కోతకు గురైన బాటల బాధలు ! నదులైన భాగ్య నగర వీధులు పడవలే ప్రయాణ సాధనాలు అరి గోస పడుతున్న బడుగులు కొట్టులోని సరుకులన్నీ…

ముగిసిన సోనియా ఇడి విచారణ

మూడోరోజు మూడుగంటలపాటు విచారణ అవసరమైతే మళ్లీ పిలుస్తామని అధధికారుల వెల్లడి మూడోరోజూ కొనసాగిన కాంగ్రెస్‌ ఆం‌దోళనలు న్యూ దిల్లీ, జూలై 27 : నేషనల్‌ ‌హెరాల్డ్ ‌కేసులో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ విచారణ ముగిసింది. బుధవారం 3 గంటలపాటు ప్రశ్నించాక ఈడీ కార్యాలయం నుంచి ఆమె ఇంటికి వెళ్లిపోయారు. మధ్యాహ్నం 2గంటల సమయంలో అధికారులు…

ఎం‌పిల సస్సెన్షన్‌ ‌దారుణం

చర్చకు పట్టుబడితే బయటకు పంపుతారా ప్రభుత్వ తీరును తప్పుపట్టిన మల్లికార్జున ఖర్గే న్యూ దిల్లీ, జూలై 27 : ధరల పెరుగుదలపై గళమెత్తిన ఎంపీలను సస్పెండ్‌ ‌చేయడాన్ని రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్‌ ‌ఖర్గే ఆక్షేపించారు. ఎంపీలపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని లోక్‌సభ స్పీకర్‌,‌రాజ్యసభ చైర్మన్లను కోరతామన్నారు. ఈ మేరకు విజ్ఞాపనా పత్రాన్ని అందజేయ నున్నామని వెల్లడించారు.…