NEWS

NEWS

అడుగడుగునా ప్రమాదం…. రైతన్నా జర పయిలం

పంటను కాపాడుకునేందుకు రైతులు ఎంతలా శ్రమిస్తారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రతి ఒక్కరికీ ఈ విషయం తెలిసే వుంటుంది. రాత్రనక పగలనకా పంటను పసిపాపలా కాపాడుకుంటారు. వరి నాటినప్పటి నుండి ధాన్యం ఇంటికి తీసుకొచ్చే వరకు దాదాపు ఆరు నెలలపాటు అన్నదాతల శ్రమ గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే దేశానికి అన్నంపెట్టే…

దిల్లీలో ఏం వెలగబెడుతున్నారో చెప్పండి

ట్విట్టర్‌ ‌వేదికగా సిఎం కెసిఆర్‌పై పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌ఫైర్‌ ‌రైతులకు ఎకరాకు 15 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 29 : వర్షాలతో రాష్ట్రంలో రైతుల కష్టం వరద పాలైందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నష్టం అంచనా వేయాలన్న సృహ కూడా కేసీఆర్‌ ‌సర్కార్‌కు లేదని…

కెసిఆర్‌తో అఖిలేశ్‌ ‌యాదవ్‌ ‌భేటీ

తాజా రాజకీయాలపై రెండు గంటలపాటు చర్చ న్యూ దిల్లీ, జూలై 29 : తన దిల్లీ పర్యటనలో భాగంగా సిఎం కెసిఆర్‌ ‌శుక్రవారం సమాజ్‌ ‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ ‌యాదవ్‌ ‌తో భేటీ ఆయ్యారు. బాబాయ్‌ ‌శివపాల్‌ ‌యాదవ్‌తో కలిసి అఖిలేష్‌  ‌కేసీఆర్‌ ‌నివాసానికి చేరుకున్నారు. ఇరువురు నేతలకు ముఖ్యమంత్రి బొకే ఇచ్చి స్వాగతం…

పాలమూరు లిఫ్ట్ ‌పనుల్లో ఘోర ప్రమాదం

క్రేన్‌ ‌వైర్‌ ‌తెగిపడి ఐదుగురు కార్మికుల దుర్మరణం రాత్రికిరాత్రే మృతదేహాలు ఉస్మానియాకు తరలింపు ఘటనాస్థలిని పరిశీలించిన అధికారలు బృందం మృతుల కుటుంబాలను ఆదుకోవాలన్న బండి, రేవంత్‌ నాగర్‌కర్నూలు, ప్రజాతంత్ర, జూలై 29 : జిల్లాలోని పాలమూరు, రంగారెడ్డి లిప్ట్ ఇరిగేషన్‌ ‌స్కీం పనుల్లో విషాదం నెలకొంది. కొల్లాపూర్‌ ‌మండలం రేగమనగడ్డ దగ్గర జరుగుతున్న లిప్ట్ ఇరిగేషన్‌…

సంకుచిత రాజకీయాల కోసమే ఐటిఐఆర్‌ ‌రద్దు

బీజేపీ డీఎన్‌ఏలో అసత్యాలు, అవాస్తవాలు తెలంగాణకు శనిలా పట్టిన మోడీ ఘాటుగా విమర్శించిన మంత్రి కెటిఆర్‌ ‌మోడీ అసమర్థత వల్లే దేశీయంగా బొగ్గు కొరత ట్విట్టర్‌ ‌వేదికగా మంత్రి కెటిఆర్‌ ‌విమర్శలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 29 : సకుంచిత రాజకీయాల కోసమే కేంద్రం ఐటీఐఆర్‌ ‌రద్దు చేసిందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల…

పార్లమెంటులో మళ్లీ అదే రభస

ఉభయ సభలు సోమవారానికి వాయిదా న్యూ దిల్లీ, జూలై 29 : పార్లమెంటులో మరోమారు గందరగోళం కొనసాగింది. ఎలాంటి చర్చ లేకుండానే ఉభయ సభలు సోమావారానికి వాయిదా పడ్డాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్మునుద్దేశించి కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత అధిర్‌ ‌రంజన్‌ ‌చౌదరి అనుచిత పదజాలం వాడటంపై పార్లమెంట్‌ ‌శుక్రవారం దద్దరిల్లింది. ఇటు బిజెపి ఎంపిలు, అటు…

ప్రాణం ఉన్నంత వరకు తెలుగు ప్రజల కోసం పాటుపడతా

కరకట్టను ముంపు ప్రాంతాల వరకు పొడిగించాలి భద్రాచలం కరకట్ట ప్రజల్లో చిరస్థాయిగా నిలిచింది భద్రాచలం పర్యటనలో ఆంధ్రప్రదేశ్‌ ‌మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 29 : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజల కోసం ప్రాణం ఉన్నంత వరకు సేవ చేస్తూనే ఉంటానని ఆంధ్రప్రదేశ్‌ ‌మాజీ ముఖ్యమంత్రి నారా…

అవినీతిలో కూరుకుపోయిన టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం

విమర్శలతో, ఎదురు దాడితో తప్పించుకునే యత్నం టిఆర్‌ఎస్‌ ‌నేతల్లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది తెలంగాణలో బిజెపి బలోపేతం అవుతుంది కార్యాకర్తలతో కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 29 : టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని అందుకే విమర్శలతో ఎదురుదాడి చేయాలని చూస్తోందిన కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. దీంతో సహజంగానే ప్రస్తుత…

హైదరాబాద్‌ ‌నగరాన్ని ముంచెత్తిన వర్షం

ఉరుములు, మెరుపులతో దంచికొట్టిన వాన పలు ప్రాంతాలు మరోమారు జలమయం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 29 : హైదరాబాద్‌లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వర్షం దంచి కొట్టింది. ఒక్కసారిగా సాయంత్రం వాతావరణం మారిపోయింది. ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. యూసుఫ్‌గూడలో ఓ గల్లీలో రిపేర్‌ ‌సెంటర్‌లోని వాషింగ్‌ ‌మిషన్‌ ‌నీటిలో కొట్టుకుపోయింది.…

జర్నలిస్టులు, వార్తా సంస్థలు చేసిన ట్వీట్‌కంటెంట్లు తొలగించాలి

ట్విట్టర్‌కు భారత్‌ ‌లీగల్‌ ‌నోటీసులు న్యూ దిల్లీ, జూలై 29 : గత ఏడాది జులై నుండి డిసెంబర్‌ ‌వరకు ప్రముఖ జర్నలిస్టులు, వార్తా సంస్థలు ట్వీట్‌ ‌చేసిన కంటెంట్లను తొలగించాలని భారత్‌ ‌నుండి లీగల్‌ ‌డిమాండ్లు వచ్చాయని ప్రముఖ సోషల్‌ ‌డియా సంస్థ ట్విట్టర్‌ ‌వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా లీగల్‌ ‌డిమాండ్లు అత్యధికంగా భారత్‌…