NEWS

NEWS

ఆమె ఎన్నో…

ఆమె దాగేకొద్ది ఆ పరిచయానికి రుచెక్కువ. గొంతు దూరమయ్యేకొద్ది ఆ మాటలకు మత్తు ఎక్కువ. ఆమెలో మునిగేకొద్దీ ఆ లోతుకు దాహమెక్కువ. కాలం గడిచేకొద్దు ఆ జ్ఞాపకాలకు జీవమెక్కువ. ఆమెను చెప్పుకునేటప్పుడు మనసుకు వేగమెక్కువ తప్పుకుపోయేటప్పుడు ఆ బంధానికి భారమెక్కువ. ఆమెకు పంచేటపుడు భావాలకు భాధ్యతేక్కువ. పక్కనేఉన్నప్పుడు ఆ రోజంతా తీపెక్కువ. ఆమెను వ్రాసుకునేటప్పుడు కవితకు…

సమయం ఉందా?

మది హూంకరించిందేమో? మనసాక్షి కళ్ళు తెరిచిందిమో? పాపాల పుట్టలు పగిలి శాపాల తాపాలు రగిలాయో? పరితాపాల గుట్టలు కదిలి చింతల సెగలు కదిలాయో? భూమి కృంగుతున్న భావమో? భారపు పగ్గం తెగుతున్న భావనో? పాషాణపు మదిలో భూకంపాలు వచ్చాయో? జల ప్రళయాలు కలిగాయో? రాకాశపు మతిలో మనసు తడి తెలిసిందో? మమత జడి కురిసిందో? ఇంకిపోయిన…

మన ఆశయాల్లోంచే…

హృదయాలు హద్దుల్ని చెరిపేసుకొని ఆర్ద్రత భాషలో సంభాషించుకొనే సమయాలు మన ఆశయాల్లోంచే ఆవిర్భవించాలి… మన సౌభ్రాతృత్వపు చూపుల ధాటికి మతమౌఢ్యపు మహమ్మారి చేష్టలుడిగిజి మొహం చాటెయ్యాలి- సంకుచిత పరిధులు సతతం మాయమవ్వాలి… మోడువారిన సమైక్యత చెట్టు మళ్లీ చిగురించడానికి మనమే తొలకరులు కావాలి… మన హృదయోద్యానాల్లో మానవత్వపు ఆమని మనసారా విరబూసి మనిషితనపు పరిమళాల్ని మనచుట్టూ…

ఉన్నోడికే ఉన్నదంతా!

ఉన్నతవర్గాల మనుషుల మనసులు అణగారిన వర్గాల మనోభావాలను గంభీరంగా దెబ్బిపొడుస్తుంటాయ్‌ ‌వాన్ననిచిపెట్టాలనే కుటిలత్వాన్ని పైత్యంగ మార్చుకుని ఓ వికారాన్ని కనుసన్నల్లోనే ఒలికించే కుటిలవర్తనులు కులాలకుంపట్లనెపుడు రాజేసే రాతిమనుషులు వాళ్ళకెందుకో ఎంత చదివిన బుద్ది వికసించదు పెత్తనం చేయడమైతే చేతగాదిపుడు కానీ మాటలతోనే చిత్రవధ చేస్తున్న మహాజ్ఞానాన్ని ధరించిన మనువాద ఛాందసవాదులు సందుదొరికితే చాలు కులగజ్జిగాళ్ళ కళ్ళు…

కారుచీకటిలో వెలుగురేఖ..

కవిత్వం రాసి మెప్పించడమే కవికి అసలైన యుద్ధం. అనుభవాలను అక్షరబద్ధం చేయడమంటే జ్ఞాపకాలతో నేరుగా ప్రత్యక్ష యుద్ధానికి తలపడడమే. పదికాలాలూ నిలుస్తూ పనికొచ్చేంత లోతుగా కాళనాళికలోకి ప్రవహించి ప్రజ్వరిల్లే కవిత్వపు ప్రామాణికత వెలకట్టలేనిది. కవి తనలో తానే ఉద్యమ బీజాన్ని విత్తుకుని ఆత్మగౌరవంతో సాగుచేసేకునే సృజనక్షేత్ర కల్పద్రుమం కవిత్వం. దారిచూపే జ్ఞానదిశగా కవిత్వాన్ని మలిచే కృషికి…

తల్లిపాలు దివ్యామృతం

తల్లిపాలు శిశువుకు ఆది అమృతబాండం తొలి అపూర్వ ప్రాశనం ప్రథమ ఆరోగ్య ఔషధం జననీ స్తనము పాలు బిడ్డ పెరుగుదలకు మూలం మనో వికాసానికి ఉద్దీపనం సంపూర్ణ స్వస్థకు సహేతుకం మాతృమూర్తి ఎద క్షీరం భగవంతుడు ఇచ్చిన వరం ప్రకృతి ప్రసాదించిన భాగ్యం సహజ సిద్ధమైన సంజీవనం రోగనిరోధక శక్తి స్వరూపం పోషకపదార్థాల సమాహారం తల్లిబిడ్డల…

‌ప్రవాస భారతీయులపై ప్రేమ లేని ప్రభుత్వాలు

గల్ఫ్ ‌వలస కార్మికుల కుటుంబాల దుర్భర జీవితాలు అనేక కారణాలతో రోజుకు 15 మంది ఎన్‌ఆర్‌ఐల మృత్యువాత ఎన్‌ఆర్‌ఐ ‌పాలసీ ప్రవేశ పెట్టాలని ప్రభుత్వానికి గల్ఫ్ ‌వలస కార్మికుల డిమాండ్‌ రామ కిష్టయ్య సంగన భట్ల… దేశ సరిహద్దులు దాటి అరబ్‌ ‌గల్ఫ్ ‌దేశాలలో సేవలందిస్తున్న వలస కార్మికులు భారతదేశానికి అపారమైన విదేశీ మారకద్రవ్యం ఆర్జించి…

మన ఊరు/బస్తీ – మన బడి ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు ఆధునిక వసతులు

రూ.7,289 కోట్లతో 3 ఏండ్లలో 26,065 పాఠశాలల్లో మౌళిక వసతులు 20 లక్షల మంది విద్యార్థులకు లబ్ది పైలట్‌ ‌ప్రాజెక్టు కింద రూ.3.57 కోట్లతో చేసిన పనులతో కార్పొరేట్‌ ‌పాఠశాలల కు ధీటుగా మారిన 4 ప్రభుత్వ పాఠశాలలు. తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తరువాత విద్యారంగం బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో…

పాలన అంటే అప్పులు చేయడమేనా !

అప్పుచేసి పప్పుకూడా అన్న సామెత పాతది. ఇప్పుడేమో అప్పుచేసి పప్పు బెల్లాలుగా పంచిపెట్టు అంటే బాగుంటుందేమో…ఎందుకంటే రాష్టాల్రతో పాటు కేంద్రం కూడా ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేసి ప్రజలకు కష్టాలు తెస్తున్నాయి. ఎవరికి వారు మాకు ప్రజల మద్దతు ఉందని, వారు ఓట్లేసారని చెబుతూ ఇష్టం వచ్చి నట్లుగా పాలన చేస్తున్నారు. పాలన అంటే విచ్చలవిడితనం కాదు.…

రాష్ట్రంలో మళ్లీ వేయి దాటిన రోజువారీ కొరోనా కేసులు

కొత్తగా 1054 మందికి పాజిటివ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్టు 02 : రాష్ట్రంలో రోజువారీ కొరోనా కొత్త కేసులు మళ్లీ వేయి దాటాయి. మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో 1054 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌ ‌ప్రకారం తాజాగా 1054 కొరోనా కేసులు…